HomeAdilabad

Adilabad

అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణలో ప్రజా రవాణాపై భారీ ప్రభావం చూపేలా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో ఆర్టీసీ జేఏసీ నాయకుల మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో, ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభమవుతుందని కార్మిక సంఘాలు ప్రకటించాయి. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానుండగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించే అవకాశాలు...

కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బీజేవైఎం..!

మన భారత్, ఆదిలాబాద్ : లోక్‌సభలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని బీజేవైఎం మండల అధ్యక్షుడు దాతజీ కిరణ్ తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు చట్టసభల్లో తగిన స్థానం కల్పించేందుకు తీసుకొచ్చిన బిల్లును కాంగ్రెస్ మద్దతు ఇవ్వకుండా తప్పుదోవ పట్టించడం బాధాకరమని అన్నారు. మహిళా సాధికారతకు...
spot_img

Keep exploring

ఆర్ఐ సంతోష్ సేవలు మరువలేనివి..

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తాంసి మండలానికి చెందిన ఆర్ఐ (Revenue Inspector) సంతోష్ రోడ్డు...

విద్యార్థిని మృతి కేసులో మలుపు.. రీ-పోస్ట్‌మార్టం

మన భారత్, తాంసి: నిజామాబాద్ జిల్లా పోచంపాడ్‌లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థిని సాయి లిఖిత మృతి కేసులో...

విత్తనాలపై రైతులకు అవగాహన సదస్సు

మన భారత్, తలమడుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తలమడుగు మండలంలోని సాయి లింగి గ్రామంలో రైతులకు...

ఇరుకు వంతెనతో ఇబ్బందులు తప్పేనా.?

మన భారత్,తాంసి:  తాంసి మండలంలోని పొన్నారి శివారులో ఉన్న అంతర్రాష్ట్ర రహదారిపై ఇరుకు వంతెన కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు...

దివ్యాంగులకు అంత్యోదయ కార్డులు ఇవ్వాలి..

మన భారత్, తలమడుగు: మండల కేంద్రంలో దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతూ దివ్యాంగుల సంఘం నాయకులు...

రోడ్డు ప్రమాదంలో ఆర్‌ఐకి తీవ్ర గాయాలు..

మన భారత్, ఆదిలాబాద్/మహారాష్ట్ర సరిహద్దు: రోడ్డు ప్రమాదంలో తాంసి మండలానికి చెందిన ఆర్‌ఐ (రెవెన్యూ ఇన్‌స్పెక్టర్) సంతోష్ తీవ్రంగా గాయపడిన...

కొత్త ఫైర్ స్టేషన్‌కు గ్రీన్ సిగ్నల్.!

మన భారత్ ,ఆదిలాబాద్: బోథ్ మండల కేంద్రంలో కొత్త ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం...

నిరుద్యోగులకు శుభవార్త.!

మన భారత్, తలమడుగు, మార్చి 21: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్ & కామర్స్ విభాగంలో ఈ నెల 26వ...

గిరిజనులను దగా చేసిన కాంగ్రెస్ సర్కార్

మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణలో గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని తెలంగాణ...

లింగి బ్రిడ్జి పనులకు శ్రీకారం చుట్టిన సర్పంచ్

మన భారత్, తలమడుగు: మండలం సాయిలింగి గ్రామ ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరే దిశగా కీలక అడుగు పడింది....

సామరస్యానికి ప్రతీకగా కాంగ్రెస్ ఇఫ్తార్..

మన భారత్,ఆదిలాబాద్: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ...

రైతులకు సుస్థిర వ్యవసాయంపై అవగాహన

మన భారత్ , ఆదిలాబాద్: జిల్లా పల్లీకే గ్రామంలో బీసీఐ (Better Cotton Initiative) కేశవపూర్ ఎఫ్‌పీసీఎల్ స్వచ్చంద సంస్థ...

Latest articles

అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణలో ప్రజా రవాణాపై భారీ ప్రభావం చూపేలా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వం...

కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బీజేవైఎం..!

మన భారత్, ఆదిలాబాద్ : లోక్‌సభలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్...

ప్రయాణికులకు శుభవార్త.. 8 కొత్త రైళ్లు.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణ రాష్ట్రంలో రైల్వే సౌకర్యాలు మరింత విస్తరించాయి. కేంద్ర ప్రభుత్వం భాగంగా హైదరాబాద్ నగరం నుంచి...

సబ్-రిజిస్ట్రార్ లో అవినీతి చేపలు.!

మన భారత్, వరంగల్: వరంగల్‌లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అవినీతి...