HomeAndhra Pradesh

Andhra Pradesh

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి విద్యార్థికి మతపరమైన అంశానికి సంబంధించిన 'కల్మా'ను హోమ్‌వర్క్‌గా ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) తీవ్రంగా స్పందిస్తూ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. అందుబాటులో...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం మరింత సులభం కానుంది మన భారత్:‌ తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గ్రామస్థాయిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు నిధుల వినియోగంలో జాప్యాన్ని తగ్గించేందుకు పంచాయతీరాజ్...
spot_img

Keep exploring

విత్తనాల నాణ్యతపై వ్యవసాయ శాఖ తనిఖీలు..

గజపతినగరం మండలంలో ఎనిమిది విత్తన నమూనాల సేకరణ నాణ్యత లోపిస్తే ఉత్పత్తిదారులు, డీలర్లపై చట్టపరమైన చర్యలు: ఏఓ కిరణ్ కుమార్ మన...

కౌలు రైతుల సంక్షేమానికి కృషి.!

 పురిటిపెంట, లోగిస గ్రామాల్లో కౌలు రైతుల గుర్తింపు – ఖేత్ బచావో అభియాన్ అవగాహన సదస్సులు మన భారత్, గజపతినగరం: గజపతినగరం...

కౌలు రైతులకు ప్రత్యేక గుర్తింపు..

మన భారత్ | విజయనగరం కౌలు రైతుల గుర్తింపుకు ప్రత్యేక అవగాహన సదస్సులు సీసీఆర్సీ కార్డుల జారీతో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు...

గంజాయి నిర్మూలనకే తొలి ప్రాధాన్యత: ఎస్పీ

మహిళల భద్రత, గంజాయి నిర్మూలనకే తొలి ప్రాధాన్యత: విజయనగరం ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ విజయనగరం, జూన్ 13: మహిళల భద్రత,...

పిడుగు పడి మహిళ మృతి..

పిడుగు పడి మహిళ మృతి.. పెదభీమవరంలో విషాదం మన భారత్, విజయనగరం జిల్లా బాడంగి మండలం పెదభీమవరం గ్రామంలో శనివారం...

జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్.!

జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ పేరు ఖరారు? ఎన్డీఏ కూటమి సీట్ల పంపకాల్లో జనసేనకు ఒక రాజ్యసభ స్థానం...

దళిత హక్కులు, సామాజిక న్యాయం కోసం ఐక్యంగా ముందుకు రావాలి..

దళిత సమర శంఖారావాన్ని విజయవంతం చేయండి: పెంట శంకర్రావు పిలుపు మన భారత్ | విజయనగరం విజయనగరం పట్టణంలోని ఎస్.ఎం.బి చర్చిలో...

మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం..

మన భారత్ | గజపతినగరం: గజపతినగరం ఏరియా ఆసుపత్రిలో తొలిసారిగా విజయవంతమైన మోకాలి మార్పిడి శస్త్రచికిత్స పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం.....

రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకు తిరుమలలో మంత్రి కాలినడక యాత్ర..

రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం తిరుమలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కాలినడక యాత్ర కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయవంతంగా...

బాధిత కుటుంబాల పట్ల జగన్‌కు చిత్తశుద్ధి లేదు: మంత్రి

విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై రాజకీయాలు చేయడం వైసీపీకి అలవాటు బాధిత కుటుంబాల పట్ల జగన్‌కు చిత్తశుద్ధి లేదు: మంత్రి...

ఘోరం.. ప్రమాదంలో 8 మంది మృతి

విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర విషాదం మరుగుతున్న ఉక్కు కార్మికులపై పడి 8 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం మన...

వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం

మరుగుతున్న ఉక్కు కార్మికులపై పడి 10 మందికి తీవ్ర గాయాలు.. సహాయక చర్యలు ముమ్మరం మన భారత్ | విశాఖపట్నం విశాఖపట్నంలోని...

Latest articles

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

మీరు రిపోర్టర్ కావాలని అనుకుంటున్నారా.!

రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? ఇదే మీకు సువర్ణావకాశం! సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకురావాలనే ఆసక్తి ఉన్న వారికి 'మన భారత్'లో...

నకిలీ రూ.500 నోటు కలకలం..

ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ రూ.500 నోటు కలకలం బ్యాంకులో గుర్తించిన అధికారులు.. నగదు లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని సూచన మన భారత్, ఆసిఫాబాద్: కొమురం...