HomeJayashankar Bhupalapalli

Jayashankar Bhupalapalli

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి విద్యార్థికి మతపరమైన అంశానికి సంబంధించిన 'కల్మా'ను హోమ్‌వర్క్‌గా ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) తీవ్రంగా స్పందిస్తూ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. అందుబాటులో...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం మరింత సులభం కానుంది మన భారత్:‌ తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గ్రామస్థాయిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు నిధుల వినియోగంలో జాప్యాన్ని తగ్గించేందుకు పంచాయతీరాజ్...
spot_img

Keep exploring

యూరియా యాఫ్ ను రద్దు చేయాలి

యూరియా యాఫ్ ను తక్షణమే రద్దు చేయాలి బీఆర్ఎస్ యువజన నాయకుడు రాస ప్రశాంత్ మన భారత్, మొగుళ్ళపల్లి: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన...

రెండు వాహనాలు సీజ్..

మొగుళ్ళపల్లిలో ప్రైవేట్ పాఠశాలల వాహనాల తనిఖీలను చేపట్టిన ఏఆర్టీవో సుందర్ నాయక్ -రెండు టాటా మ్యాజిక్ వాహనాలు సీజ్ మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్...

నిబంధనలకు విరుద్ధంగా వినాయక ఆగ్రో ఏజెన్సీస్

-రైతుల ఫిర్యాదు మేరకు వ్యవసాయ శాఖ అధికారుల తనిఖీలు - తనిఖీల్లో నిబంధనలు పాటించని వినాయక ఆగ్రో ఏజెన్సీస్ -వినాయక ఆగ్రో...

ప్రజాస్వామ్య రక్షణకై ఓటు హక్కును కాపాడుకోవాలి

ప్రజాస్వామ్య రక్షణకై ఓటు హక్కును కాపాడుకోవాలి -సర్ సవరణలో ప్రజలంతా భాగస్వాములుకండి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ను...

రూ.1.80 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం

మొగుళ్లపల్లి మండలంలో రూ.1.80 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: భూపాలపల్లి నియోజకవర్గంలోని...

విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేసి

కొర్కిశాల కేజీబీవీని ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొర్కిశాల...

మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ఎల్లారెడ్డిపల్లిలో మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో...

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

మొగుళ్లపల్లి మండలంలో 26 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన - ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మన...

విద్య, వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట

విద్య, వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా...

పేద విద్యార్థుల చదువుల కంటే మూసీ ముఖ్యమా.?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేముల మహేందర్ గౌడ్ సూటి ప్రశ్న? మన భారత్ మొగుళ్ళపల్లి: రాష్ట్రంలోని 14 లక్షల మంది పేద...

మొగుళ్ళపల్లి మండలానికి దక్కిన అరుదైన గౌరవం

మొగుళ్ళపల్లి మండలానికి దక్కిన అరుదైన గౌరవం గిన్నిస్ వరల్డ్ రివార్డ్ లో గోల్డ్ మెడల్ సాధించిన ఏఆర్ కానిస్టేబుల్ కుమారుడు...

పోతుగల్లు సర్పంచ్ ఎలిగేటి తిరుపతి గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న సేవలు అద్భుతం

పోతుగల్లు సర్పంచ్ ఎలిగేటి తిరుపతి గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న సేవలు అద్భుతం గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని...

Latest articles

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

మీరు రిపోర్టర్ కావాలని అనుకుంటున్నారా.!

రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? ఇదే మీకు సువర్ణావకాశం! సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకురావాలనే ఆసక్తి ఉన్న వారికి 'మన భారత్'లో...

నకిలీ రూ.500 నోటు కలకలం..

ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ రూ.500 నోటు కలకలం బ్యాంకులో గుర్తించిన అధికారులు.. నగదు లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని సూచన మన భారత్, ఆసిఫాబాద్: కొమురం...