HomeHyderabad

Hyderabad

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హైదరాబాద్: మన భారత్ , ఆగస్టు,31 వన్యప్రాణుల సంరక్షణ, అటవీ సంపద పరిరక్షణతో పాటు అటవీ ప్రాంతాల్లో తరతరాలుగా నివసిస్తున్న ప్రజలు, గిరిజనుల హక్కులు, జీవనోపాధి, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి వరకు ప్రస్తుతం ఒకే బస్సు నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పండుగలు, అత్యవసర సమయాల్లో బస్సు సౌకర్యం సరిపోక ప్రజలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. తలమడుగు మండలంలోని పలు గ్రామాల ప్రజలకు ఆదిలాబాద్ పట్టణంతో...
spot_img

Keep exploring

ఉచిత పథకాలతో పెరుగుతున్న బద్దకం..!

ప్రభుత్వాలను ప్రశ్నించిన హైకోర్టు మన భారత్, హైదరాబాద్: తెలంగాణ ఆగస్టు 8 ఉచిత పథకాల అమలు, వాటి ప్రభావంపై తెలంగాణ...

దివ్యాంగుల ఉపాధికి ప్రత్యేక చర్యలు..

దివ్యాంగుల ఉపాధి, స్వయం ఉపాధికి ప్రత్యేక చర్యలు SERP CEO దివ్య దేవరాజన్‌తో UDAY అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సుదీర్ఘ...

ఆరోగ్య సేవల బలోపేతానికి కృషి ..

మన భారత్ | బోథ్ బోథ్ నియోజకవర్గ ఆరోగ్య సేవల బలోపేతానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వినతి.. మంత్రి దామోదర...

సంతకాల సేకరణ షురూ..!

సీఐటీయూ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ప్రారంభం.. స్పందించకపోతే మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన: సీఐటీయూ మల్కాజ్‌గిరి మన భారత్, జూలై 25:...

పెరుగుతున్న కరోనా కేసులు..

మాస్క్ ధరించడం మంచిదే: వైద్యుల సూచన మన భారత్ , హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో...

రైతులకు నీళ్లు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్: కల్వకుంట్ల కవిత

రైతులకు నీళ్లు ఇవ్వకుండా రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వం: టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆరోపణ మన భారత్, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజ్‌తో...

ఆ మంత్రికి అనారోగ్యం.. యథావిధిగా సమావేశం

మన భారత్, తెలంగాణ :  ఉట్నూరు సమీక్షకు జూపల్లి, అడ్లూరి గైర్హాజరు.. కలెక్టర్లతో సమావేశం యథావిధిగా మన భారత్, ఉట్నూర్: ఉమ్మడి ఆదిలాబాద్...

కాంగ్రెస్ సర్కారుకు సోయి లేదు: కల్వకుంట్ల కవిత

ఎల్‌నినో హెచ్చరికలు ముందే తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి  సోయి లేదు: కల్వకుంట్ల కవిత మన భారత్, హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావం కారణంగా...

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

బలపడనున్న ఎల్‌నినో.!

మన భారత్, హైదరాబాద్ బలపడనున్న ఎల్‌నినో.. వచ్చే ఏడాది వరకూ ప్రభావం కొనసాగే అవకాశం – వర్షాలు, ఉష్ణోగ్రతలపై ప్రభావం హైదరాబాద్,...

ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ..

రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల పునరావాస కేంద్రాలకు ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ దివ్యాంగుల విద్య, ఉపాధి, స్వయం ఉపాధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత:...

బీసీల రాజకీయ సాధికారత పై చర్చ.!

టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ సమావేశం కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బీసీల రాజకీయ సాధికారతపై చర్చ సమావేశంలో పాల్గొన్న ఆదిలాబాద్...

Latest articles

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలి..

గ్రీవెన్స్ డేలో 23 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి త్వరితగతిన పరిష్కరించాలని...