HomeIndia

India

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు వసూలు చేస్తున్న ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా వివాదం చెలరేగింది. ఈ విధానం ఏళ్లుగా కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపించడంతో విద్యా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరీక్షల నిర్వహణలో భాగంగా విధులు నిర్వర్తించే ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు చేయాలనే పేరుతో పాఠశాల యాజమాన్యాల నుంచి...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి సభలో ప్రజా ప్రతినిధులు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించినప్పటికీ, గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు, పలు శాఖల మండల స్థాయి అధికారులు హాజరు కాకపోవడం...
spot_img

Keep exploring

4 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు.. త్వరలో ఎన్నికల షెడ్యూల్

మన భారత్ ,న్యూఢిల్లీ: దేశంలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో త్వరలో నాలుగు రాష్ట్రాలు మరియు ఒక...

రాజకీయ నాయకులకు శుభవార్త.!

మన భారత్, డిజైనింగ్: డిజిటల్ యుగంలో రాజకీయాల్లో ఎదగాలంటే ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించడం అత్యంత కీలకంగా మారింది. ముఖ్యంగా...

చరిత్ర సృష్టించిన మన “భారత్”..

మన భారత్, న్యూఢిల్లీ: క్రికెట్ ప్రపంచంలో భారత్ మరో చారిత్రాత్మక ఘనత సాధించింది. ICC Men's T20 World Cup...

భారత్‌కు చేరనున్న ‘పుష్పక్’ నౌక..

మన భారత్, ప్రత్యేక ప్రతినిధి: మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ సముద్ర రవాణా వ్యవస్థపై తీవ్ర...

Latest articles

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

ఘనంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సభ 

తలమడుగు, మన భారత్: తలమడుగు మండల కేంద్రంలో మండల స్థాయి ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ సభను ఘనంగా...