HomeNagar karnool

Nagar karnool

శబరి మాతాజీ ఆశ్రమంలో ఘనంగా అఖండ జ్యోతి

బోథ్: మన భారత్, సెప్టెంబర్ 3, కనకగుట్ట గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ పరమహంస సచ్చిదానంద సద్గురు శ్రీ శబరి మాతాజీ ఆశ్రమంలో అఖండ జ్యోతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామస్థుల ఆహ్వానం మేరకు జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రక్షణ సేన పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్, రాష్ట్ర అబ్జర్వర్ శ్రీ రాథోడ్ బాపురావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా...

రహదారులపై రాస్తారోకోలు చేస్తే కఠిన చర్యలు

జాతీయ రహదారులపై రాస్తారోకోలు చేస్తే కఠిన చర్యలు ప్రజా రవాణాకు ఆటంకం కలిగిస్తే కేసులు నమోదు అత్యవసర వాహనాలకు మార్గం నిరోధిస్తే ప్రాణనష్టానికి అవకాశం జిల్లావ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు: డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి ఆదిలాబాద్, సెప్టెంబర్ 3: జాతీయ, రాష్ట్ర రహదారులపై అనుమతులు లేకుండా రాస్తారోకోలు, ధర్నాలు, నిరసనలు నిర్వహించి ప్రజా రవాణాకు ఆటంకం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని...
spot_img

Keep exploring

వికలాంగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: ఎన్‌పీఆర్‌డీ

టెట్ పరీక్షలకు హాజరయ్యే వికలాంగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: ఎన్‌పీఆర్‌డీ వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం-2016 అమలు చేయాలని జిల్లా...

కార్మికుల వేతనాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం

హామీలు అమలు చేయకపోతే సమ్మె తప్పదన్న సీఐటీయూ నేతలు మన భారత్ | నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా...

ఆశా కార్యకర్తల హామీలు వెంటనే అమలు చేయాలి..

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా మన భారత్, నాగర్‌కర్నూల్: ఆశా కార్యకర్తలకు ఎన్నికల ముందు కాంగ్రెస్...

నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి..

మన భారత్, నాగర్ కర్నూల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను...

నిప్పు రవ్వలతో మొక్కజొన్న పంట దగ్ధం

మన భారత్, నాగర్ కర్నూలు:  నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం అల్లిపూర్ గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్...

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి..

మన భారత్, నాగర్ కర్నూల్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో,...

కనీస వేతనం ₹26 వేలు అమలు చేయాలి..

మన భారత్, నాగర్ కర్నూల్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు...

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఆర్టీజన్ కార్మికులతో సీఐటీయూ ధర్నా

మన భారత్, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ...

కాన్వాయ్ ఆపి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

మన భారత్, నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రజలకు దగ్గరగా ఉండే నాయకుడిగా ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి మరోసారి...

విద్యుత్ శాఖ కార్మికుల సమ్మె షురూ..

మన భారత్, నాగర్ కర్నూలు: జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖకు చెందిన ఆర్టిజన్లు సమ్మె బాట పట్టడంతో విద్యుత్ సేవలకు...

ఉద్యమ ప్రస్థానం నుంచి జిల్లా కోశాధికారిగా ఎదిగిన కార్మిక నాయకుడు

మన భారత్, నాగర్‌కర్నూల్: విద్యార్థి ఉద్యమాల నుంచి కార్మిక హక్కుల పోరాటాల వరకు సుదీర్ఘ ప్రయాణం సాగించిన ఓ నాయకుడికి...

Latest articles

శబరి మాతాజీ ఆశ్రమంలో ఘనంగా అఖండ జ్యోతి

బోథ్: మన భారత్, సెప్టెంబర్ 3, కనకగుట్ట గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ పరమహంస సచ్చిదానంద సద్గురు శ్రీ శబరి...

రహదారులపై రాస్తారోకోలు చేస్తే కఠిన చర్యలు

జాతీయ రహదారులపై రాస్తారోకోలు చేస్తే కఠిన చర్యలు ప్రజా రవాణాకు ఆటంకం కలిగిస్తే కేసులు నమోదు అత్యవసర వాహనాలకు మార్గం నిరోధిస్తే...

విధుల్లో నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: గణేశ్

పునగూడ ఆశ్రమ పాఠశాలను సందర్శించిన తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు తలమడుగు:మన భారత్, సెప్టెంబర్3, మండలంలోని పునగూడ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు...

ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల నిరసన..

పూనాగూడ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల నిరసన..... భోజనం, వసతులపై విద్యార్థుల ఆందోళన.. హాస్టల్ నుంచి ఇళ్లకు వెళ్లేందుకు యత్నం తలమడుగు:మన భారత్...