మన భారత్, ఆంధ్రప్రదేశ్:
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమలలోని ముఖ్యమైన ప్రదేశాలు, మార్గాలకు మరింత ఆధ్యాత్మికతను చేకూర్చేలా ప్రత్యేక నామకరణానికి శ్రీకారం చుట్టారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగించే దిశగా ఈ నిర్ణయం...
మన భారత్ ,ఆదిలాబాద్ :
ఆదిలాబాద్ పట్టణంలోని ద్వారకా నగర్లో ఉన్న Muthoot Finance బ్రాంచ్పై అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులు, అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని సంస్థ అధిక వడ్డీ విధిస్తున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
స్థానిక మున్సిపల్ కార్మికుడు చిరంజీవి మాట్లాడుతూ, తాను నెల క్రితం మూడు తులాల బంగారం మీద రూ.2,70,000 గోల్డ్...
మన భారత్, ఆంధ్రప్రదేశ్:
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమలలోని ముఖ్యమైన ప్రదేశాలు, మార్గాలకు మరింత ఆధ్యాత్మికతను చేకూర్చేలా ప్రత్యేక నామకరణానికి శ్రీకారం చుట్టారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగించే దిశగా ఈ నిర్ణయం...
మన భారత్ ,ఆదిలాబాద్ :
ఆదిలాబాద్ పట్టణంలోని ద్వారకా నగర్లో ఉన్న Muthoot Finance బ్రాంచ్పై అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులు, అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని సంస్థ అధిక వడ్డీ విధిస్తున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
స్థానిక మున్సిపల్ కార్మికుడు చిరంజీవి మాట్లాడుతూ, తాను నెల క్రితం మూడు తులాల బంగారం మీద రూ.2,70,000 గోల్డ్...
మన భారత్, ఆంధ్రప్రదేశ్:
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమలలోని ముఖ్యమైన ప్రదేశాలు, మార్గాలకు మరింత ఆధ్యాత్మికతను చేకూర్చేలా ప్రత్యేక నామకరణానికి శ్రీకారం చుట్టారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగించే దిశగా ఈ నిర్ణయం...
మన భారత్ ,తలమడుగు:
తలమడుగు మండలంలోని ఝరి గ్రామంలో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. గ్రామస్తులు, యువకులు, యువత కలిసి డప్పు చప్పుళ్ల మధ్య మంగళహారాలతో భారీ ఊరేగింపు ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న గ్రామ ప్రజలు పూలదండలతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో...
మన భారత్, తలమడుగు:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని సుంకిడి గ్రామంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో స్థానిక...
మన భారత్, తలమడుగు:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని సుంకిడి గ్రామంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో స్థానిక యువత, గ్రామస్తులు కలిసి అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారు.
అంతర్రాష్ట్ర రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు, ప్రయాణికులకు అన్నదానం చేసి నీటి బాటిళ్లను పంపిణీ చేయడం విశేషంగా నిలిచింది. వేడికాలాన్ని దృష్టిలో...