HomeNew delhi

New delhi

అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

మన భారత్, ఆదిలాబాద్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, జూలై 18: జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి...

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్‌ రావు..

నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు నియామకం నేపథ్యంలో కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ రక్షణ సేన మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ రక్షణ సేనలో సంస్థాగత బలోపేతానికి పార్టీ నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావును నియమించిన నేపథ్యంలో, నేరడిగొండ...
spot_img

Keep exploring

మానవాభివృద్ధిలో AI కీలక మలుపు: మోదీ

మన భారత్, న్యూఢిల్లీ: మానవ అభివృద్ధిలో కృత్రిమ మేధస్సు (AI) కీలక మలుపుగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు....

🌙 ఆకాశంలో నెలవంక దర్శనం.. నేటి నుంచే రంజాన్ ప్రారంభం

మన భారత్, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. సౌదీ అరేబియాలో నెలవంక దర్శనమిచ్చినట్లు మతపెద్దలు...

2026లో రెండు గ్రహణాలు.. అగ్ని పంచకం కాలంపై జ్యోతిష్యుల హెచ్చరిక

మన భారత్, ప్రత్యేక ప్రతినిధి: 2026 సంవత్సరంలో వరుసగా రెండు ముఖ్యమైన ఖగోళ ఘటనలు సంభవించనున్నాయి. ఫిబ్రవరి 17న సూర్యగ్రహణం,...

పదో తరగతి అర్హతతో 28,740 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే నియామకాలు!

మన భారత్, న్యూఢిల్లీ: భారత తపాలా శాఖలో భారీ ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్థులకు...

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు గుడ్ న్యూస్..

మన భారత్, న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ‘బ్యాగేజీ రూల్స్–2026’ పేరుతో...

PM శ్రీ పథకంపై పార్లమెంట్‌లో ఎంపీ గోడం నగేష్ ప్రశ్నలు..

మన భారత్, న్యూడిల్లీ: ప్రధాన మంత్రి శ్రీ (PM SHRI) పథకం అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు ఏ...

నితిన్ నబీన్ ఎంపిక వెనుక వ్యూహం ఇదేనా?

యువ నాయకత్వంతో 2029 లక్ష్యంగా బీజేపీ అడుగులు మన భారత్, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడిగా 46...

బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..

మన భారత్,న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ...

🚨 ALERT: ఈ లింక్స్ అస్సలు క్లిక్ చేయకండి..

సైబర్ మోసాల పట్ల జాగ్రత్త.! మన భారత్/ దేశవ్యాప్తంగా: ఇటీవల రెండు రోజులుగా ‘PhonePe పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్’ పేరిట...

యూట్యూబ్ లో పిల్లల స్క్రీన్ టైమ్‌కు కట్టడి..

పేరెంట్స్ కంట్రోల్స్‌తో పూర్తి నియంత్రణ మన భారత్, న్యూఢిల్లీ: పిల్లలు యూట్యూబ్ వీడియోలకు అధికంగా అలవాటు పడుతున్న నేపథ్యంలో వారి...

ప్రాధాన్యం సంతరించుకున్న ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ పర్యటన

మన భారత్ – న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రేపు, ఎల్లుండి చేపట్టనున్న పశ్చిమ బెంగాల్ (WB) పర్యటన...

టుడే గోల్డ్ సిల్వర్ రేట్..

తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొనుగోలుదారులకు ఊరట మన భారత్, న్యూఢిల్లీ:‌ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు...

Latest articles

అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

మన భారత్, ఆదిలాబాద్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, జూలై 18: జిల్లాలో...

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్‌ రావు..

నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు...

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పర్యటన వివరాలు..

క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులోకి.. ఇస్కాన్ ఆధ్వర్యంలోని తొలి జగన్నాథ రథయాత్రలో పాల్గొననున్న ఎమ్మెల్యే మన భారత్, జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గ...

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...