HomeNew delhi

New delhi

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ..

మన భారత్, మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండలంలోని పాత ఇస్సిపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు పంపిణీ చేసిన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పెనుకుల గట్టన్న, ఉపసర్పంచ్ నేర్పాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఎండలో కష్టపడుతున్న కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పంపిణీ చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు....

తులం బంగారం ఎప్పుడు ఇస్తారో..?

మన భారత్, తలమడుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో గద్దెనిక్కిందని కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆడపడుచులు అడుగుతున్నారని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.. తలమడుగు మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మీ పథకం కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 39...
spot_img

Keep exploring

ఈనెల 31 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు!

ఈనెల 31 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు! మన భారత్, న్యూఢిల్లీ:  దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదిక కానున్న పార్లమెంటు...

ఆత్మవిశ్వాసమే ఆయుధంగా… వైకల్యాన్ని జయించిన గురూజీ గుల్షన్ లోహార్

ఆత్మవిశ్వాసమే ఆయుధంగా… వైకల్యాన్ని జయించిన గురూజీ గుల్షన్ లోహర్ మన భారత్, న్యూఢిల్లీ వైకల్యం శరీరానికే తప్ప ఆశయానికి కాదని మరోసారి...

ఇంట్లో ఈ వస్తువులు యమ డేంజర్.!

ఇంట్లోనే ఉన్న ఈ వస్తువులు యమ డేంజర్! – తెలియకనే ఇన్ఫెక్షన్లకు ఆహ్వానం మన భారత్, న్యూఢిల్లీ:  మన ఇళ్లు శుభ్రంగా...

మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ..

నూతన సంకల్పంతో 2026లోకి అడుగులు.. మన భారత్, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ...

మన భారత్ “రిపోర్టర్” లే యజమానులు..!

రిపోర్టర్‌కు యజమాని హోదా: జర్నలిజంలో కొత్త మోడల్‌కు ‘మన భారత్’ శ్రీకారం మన భారత్, న్యూఢిల్లీ: ప్రస్తుత మీడియా రంగంలో...

రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక.!

మన భారత్, న్యూఢిల్లీ: ప్రయాణికుల టికెట్లను తనిఖీ చేస్తున్న సమయంలో టికెట్ ఇన్స్పెక్టర్ కు టిక్కెట్లపై అనుమానం వచ్చింది. తరువాత...

రోడ్డు లింక్ లేని 40,547 గ్రామాలు.!

78 ఏళ్ల స్వాతంత్ర్యానికీ రోడ్డు లింక్ లేని 40,547 గ్రామాలు PMGSY కింద 2029 నాటికి పూర్తి కనెక్టివిటీ లక్ష్యం మన...

దేశంలో తొలి డిజిటల్ జనగణన..

📊 దేశంలో తొలి డిజిటల్ జనగణన – 2027లో ప్రారంభం: అశ్వినీ వైష్ణవ్ న్యూఢిల్లీ, డిసెంబర్ 12 (మన భారత్):...

పార్లమెంటులో నేడు ‘వందేమాతరం’పై చారిత్రక చర్చ.! 

పార్లమెంటులో నేడు ‘వందేమాతరం’పై చారిత్రక చర్చ! మన భారత్, న్యూఢిల్లీ:  జాతీయ గేయం ‘వందేమాతరం’ 150 ఏళ్లు పూర్తి చేసుకున్న...

💥హైదరాబాద్‌లో బాబ్రీ మెమోరియల్ నిర్మాణం ప్రకటించిన తెహ్రీక్ ముస్లిం షబ్బాన్

💥హైదరాబాద్‌లో బాబ్రీ మెమోరియల్ నిర్మాణం ప్రకటించిన తెహ్రీక్ ముస్లిం షబ్బాన్ మన భారత్, న్యూఢిల్లీ | Babri Memorial |...

ఫోన్ లొకేషన్ ఎప్పుడూ ఆన్‌నేనా.?

ఫోన్ లొకేషన్ ఎప్పుడూ ఆన్‌నేనా? యూజర్ల ప్రైవసీకి కొత్త ప్రమాదం పై కేంద్రం ప్రతిపాదన మన భారత్, స్టేట్ బ్యూరో: దేశ...

GDP వృద్ధి.. దేశ ప్రగతి బలోపేతం

దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపునిచ్చిన GDP వృద్ధి — ప్రతి భారత పౌరుడికి ఉత్సాహవార్త: CM చంద్రబాబు మన భారత్...

Latest articles

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ..

మన భారత్, మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండలంలోని పాత ఇస్సిపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు...

తులం బంగారం ఎప్పుడు ఇస్తారో..?

మన భారత్, తలమడుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో గద్దెనిక్కిందని కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆడపడుచులు...

Google ప్రపంచాన్ని మార్చిన టెక్ దిగ్గజం..

మన భారత్, ఇంటర్నేషనల్ : ప్రపంచ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన సంస్థగా Google ప్రత్యేక గుర్తింపు పొందింది....

ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గుండెపోటు..

మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. సురేందర్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా...