HomeNew delhi

New delhi

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలను మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు ఘనంగా ఆవిష్కరించారు. కార్యక్రమం పట్ల గ్రామాల ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్ 24, 2026న సాయంత్రం 5 గంటలకు బైరంకొండలో హిందూ సమ్మేళనం జరగనుంది. ఈ సమ్మేళనంలో ప్రాంతీయ స్థాయిలో...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు వసూలు చేస్తున్న ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా వివాదం చెలరేగింది. ఈ విధానం ఏళ్లుగా కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపించడంతో విద్యా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరీక్షల నిర్వహణలో భాగంగా విధులు నిర్వర్తించే ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు చేయాలనే పేరుతో పాఠశాల యాజమాన్యాల నుంచి...
spot_img

Keep exploring

భారత్ ఘన విజయం.. అభిమానుల సంబరాలు

మన భారత్, న్యూఢిల్లీ:  టీ20 ప్రపంచకప్‌లో భారత్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్ మ్యాచ్‌లో India national cricket...

రాజ్యసభకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన..

మన భారత్, న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో Bharatiya Janata Party (బీజేపీ) కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 9...

మరో ఐదు S-400 కొనేందుకు ఇండియా ప్లాన్!

మన భారత్, న్యూఢిల్లీ:  దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా భారత్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం....

హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ సంజీవ్

నేడు సంపూర్ణ చంద్రగ్రహణం  మన భారత్, న్యూఢిల్లీ:  ఈరోజు ఆకాశంలో అరుదైన ఖగోళ ఘట్టం ఆవిష్కృతం కానుంది. సంపూర్ణ చంద్రగ్రహణం మధ్యాహ్నం...

రేపు సెలవు.. చంద్రగ్రహణం ప్రభావం, ఎల్లుండి హోలీ వేడుకలు!

మన భారత్ , న్యూఢిల్లీ: హోలీ పండుగ తేదీపై ప్రజల్లో నెలకొన్న అయోమయం వీడింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్ల...

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. పెట్టుబడిదారుల్లో ఆందోళన

మన భారత్ , హైదరాబాద్: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు...

ఒక్క మిస్ కాల్‌తో రూ.50 లక్షల వరకు రుణం.!

ఎస్బీఐ ప్రత్యేక సౌకర్యం.. ఇంటి వద్దే లోన్ సమాచారం మన భారత్, న్యూఢిల్లీ: బ్యాంకు చుట్టూ తిరగకుండా, సులభంగా రుణ వివరాలు...

10 కోట్ల ఫాలోవర్లతో ఇన్‌స్టాలో మోదీ రికార్డ్

ప్రపంచంలోనే తొలి వరల్డ్ లీడర్‌గా మైలురాయి దాటిన ప్రధాని మన భారత్, న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదికల్లో మరో అరుదైన ఘనత...

Indian Railwaysలో సరికొత్త అధ్యాయం

‘రైల్ పార్సిల్ యాప్’ ప్రారంభించిన South Central Railway – దేశంలోనే తొలి పైలట్ ప్రాజెక్ట్ మన భారత్, న్యూఢిల్లీ:...

జనగణన–2027లో 33 ప్రశ్నలు..రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

తొలివిడతగా హౌస్ లిస్టింగ్ & హౌసింగ్ సెన్సెస్ మన భారత్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జరగనున్న జనగణన–2027 తొలి విడతకు సంబంధించిన ప్రశ్నావళికి...

బ్యాంకుల దోపిడీపై పార్లమెంట్లో రాఘవ్ చద్దా ఫైర్

మన భారత్, న్యూఢిల్లీ: బ్యాంకుల వివిధ ఛార్జీలపై పార్లమెంటులో తీవ్ర చర్చకు దారి తీసింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)...

అక్రమ వలసదారులను బహిష్కరిస్తాం: కేంద్ర హోంమంత్రి

మన భారత్, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్రమ వలసదారుల అంశంపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఓటర్ల...

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...