విడుదలైన నీట్ ఫలితాలు..

Published on

-Advertisement-

విడుదలైన నీట్ ఫలితాలు

-ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు

విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్

మన భారత్,మొగుళ్ళపల్లి:

గురువారం విడుదలైన నీట్ ఫలితాలలో హన్మకొండలోని రాజస్థాన్ కోటా మోషన్ కాలేజీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. జాతీయస్థాయిలో అత్యుత్తమ మార్కులను సాధించి..కన్న తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, పుట్టిన ఊరికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం మోషన్ కాలేజీ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ విలేకరులతో మాట్లాడారు. నీట్ ఫలితాలలో జాతీయ స్థాయిలో రాణించిన విద్యార్థుల వివరాలను వెల్లడించారు. భూక్య అశ్విక 531 మార్కులు ( హాల్ టికెట్ నెంబర్:-4211102168 ), బొమ్మకంటి నిహారిక 425 మార్కులు ( హాల్ టికెట్ నెంబర్:-4205111090 ) జాతీయ స్థాయిలో అత్యుత్తమ మార్కులను సాధించి మోషన్ కాలేజీకి పేరు ప్రఖ్యాతులను తీసుకువచ్చినందుకు విద్యార్థులను, ఈ విజయానికి తోడ్పాటునందించిన అధ్యాపకులను, సహకరించిన తల్లిదండ్రులను కాలేజీ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, డైరెక్టర్ పెరుమాండ్ల అనిల్ గౌడ్, మారపల్లి సమ్మయ్యలు అభినందించారు.

Latest articles

ఆ గ్రామానికి జిల్లా కలెక్టర్ పేరు..!

ఆ గ్రామానికి ఆదిలాబాద్ కలెక్టర్ పేరు ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ...

ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు

ఎన్టీఆర్ చౌరస్తాలో ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు ఆదిలాబాద్, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కప్పర్లలో కేమా సదానందం కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ తాంసీ, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్...

532 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం..

ఎండు గంజాయి స్వాధీనం మొగుళ్లపల్లి, ఆగస్టు 13: అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్న యువకుడిని మొగుళ్లపల్లి పోలీసులు అరెస్టు చేసి,...

More like this

ఆ గ్రామానికి జిల్లా కలెక్టర్ పేరు..!

ఆ గ్రామానికి ఆదిలాబాద్ కలెక్టర్ పేరు ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ...

ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు

ఎన్టీఆర్ చౌరస్తాలో ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు ఆదిలాబాద్, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కప్పర్లలో కేమా సదానందం కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ తాంసీ, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్...