యూరియా యాఫ్ ను రద్దు చేయాలి

Published on

-Advertisement-

యూరియా యాఫ్ ను తక్షణమే రద్దు చేయాలి

బీఆర్ఎస్ యువజన నాయకుడు రాస ప్రశాంత్

మన భారత్, మొగుళ్ళపల్లి:

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ విధానం వల్ల సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీన్ని తక్షణమే రద్దు చేసి, పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ చేయాలని బీఆర్ఎస్ యువజన నాయకుడు రాస ప్రశాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యాప్ పనితీరు సక్రమంగా లేకపోవడం, నిరక్షరాస్యులైన రైతులకు స్మార్ట్‌ఫోన్‌ల వాడటం కష్టంగా మారడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఈ యాప్ విధానంపై రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సాంకేతిక యాప్ ద్వారా బుక్ చేసుకున్నప్పటికీ, దుకాణాల్లో యూరియా నిల్వలు లేవని చెప్పడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అవగాహన లేకపోవడం ఎక్కువ మంది రైతులకు స్మార్ట్‌ఫోన్ వాడకం, యాప్ ఆపరేట్ చేయడం తెలియదన్నారు. ఈ యాప్ విధానాన్ని ఎత్తివేయాలని కోరుతూ రైతాంగం పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటాలను చేస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రవేశపెట్టిన యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

మీరు రిపోర్టర్ కావాలని అనుకుంటున్నారా.!

రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? ఇదే మీకు సువర్ణావకాశం! సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకురావాలనే ఆసక్తి ఉన్న వారికి 'మన భారత్'లో...

నకిలీ రూ.500 నోటు కలకలం..

ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ రూ.500 నోటు కలకలం బ్యాంకులో గుర్తించిన అధికారులు.. నగదు లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని సూచన మన భారత్, ఆసిఫాబాద్: కొమురం...

More like this

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

మీరు రిపోర్టర్ కావాలని అనుకుంటున్నారా.!

రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? ఇదే మీకు సువర్ణావకాశం! సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకురావాలనే ఆసక్తి ఉన్న వారికి 'మన భారత్'లో...