HomeAndhra Pradesh

Andhra Pradesh

వీజేఆర్ ఫౌండేషన్ సేవలు మరువలేనివి..

మన భారత్, నారాయణపేట: ఆత్మకూరు పట్టణంలోని ఆరవ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యకు వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం లభించింది. ఫౌండేషన్ అధినేత వర్కటం జగన్నాథ్ రెడ్డి సుమారు లక్షన్నర రూపాయల వ్యయంతో నూతనంగా బోర్లు త్రవ్వించి, పైప్‌లైన్ ఏర్పాటు చేయించడంతో స్థానిక ప్రజలకు ఉపశమనం కలిగింది. వివరాల్లోకి వెళితే, స్థానిక కౌన్సిలర్లు భరత్, నరేందర్‌ల సమక్షంలో రెండు కొత్త బోర్లు ఏర్పాటు...

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలను మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు ఘనంగా ఆవిష్కరించారు. కార్యక్రమం పట్ల గ్రామాల ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్ 24, 2026న సాయంత్రం 5 గంటలకు బైరంకొండలో హిందూ సమ్మేళనం జరగనుంది. ఈ సమ్మేళనంలో ప్రాంతీయ స్థాయిలో...
spot_img

Keep exploring

కాకినాడ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరింది..

Kakinada / Andhra Pradesh / మన భారత్: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో చోటుచేసుకున్న పేలుడు ఘటన మరింత విషాదకర...

కాకినాడలో ఘోర ప్రమాదం.. పేలుడుతో పంట పొలాల్లోకి ఎగిరిన శరీర భాగాలు

మన భారత్, కాకినాడ:  ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జరిగిన ఘోర పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భారీ శబ్దంతో సంభవించిన...

హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీ జర్నీ..!

పబ్లిక్ పరీక్షల సందర్భంగా విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మన భారత్, ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త...

విధి రాసిన అగ్ని పరీక్ష: తండ్రి మృతదేహం ఇంట్లోనే… మరోవైపు ఇంటర్ పరీక్ష

మన భారత్, ఆంధ్ర ప్రదేశ్: ఇంట్లో కన్నతండ్రి మృతదేహం ఒక వైపు… మరోవైపు జీవితాన్ని నిర్ణయించే ఇంటర్ పరీక్ష....

కల్తీ పాల మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు: సీఎం చంద్రబాబు ప్రకటన

మన భారత్ , ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌ లోని రాజమండ్రిలో చోటుచేసుకున్న కల్తీ పాల ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...

కల్తీ పాల ఘటనలో విషాదం.. రాజమండ్రిలో నలుగురు మృతి

మన భారత్ , ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నగరంలో కల్తీ పాల ఘటన మరింత విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో...

ఏపీలో కలకలం: రాజమండ్రిలో అనూరియా కేసులు.. ఇద్దరు మృతి, 13 మంది ఆస్పత్రిలో

మన భారత్ , రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నగరంలో అనూరియా (మూత్రం ఆగిపోవడం) కేసులు కలకలం రేపుతున్నాయి. తాజాగా...

రాజమండ్రిలో కల్తీ పాల కలకలం.?

అనుమానాస్పద మృతి.. పలువురు అస్వస్థత మన భారత్ , ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నగరంలో కల్తీ పాల కలకలం రేగింది. లాలాచెరువు...

తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్… నెయ్యి నాణ్యత పరీక్షకు ఫ్రాన్స్ నుంచి ‘ఈ టంగ్-ఈ నోస్’

రూ.25 కోట్లతో మార్చిలో ప్రారంభం – మంత్రి సత్యకుమార్ వెల్లడి మన భారత్, ఆంధ్రప్రదేశ్: తిరుమలలో స్వామివారి ప్రసాదాల నాణ్యతను...

మత్స్యకారుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా నిధుల విడుదల

95 కుటుంబాలకు రూ.4.75 కోట్లు మంజూరు… 90 కుటుంబాల ఖాతాల్లో జమ మన భారత్, ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారుల కుటుంబాలకు సంబంధించిన...

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు లక్ష్యం: మంత్రి సవిత

మన భారత్, ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కూటమి ప్రభుత్వ...

కార్యకర్తలకు టాప్ ప్రాధాన్యం: జగన్

మన భారత్, ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌లో దుర్మార్గపు పాలన కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడుకు ప్రజలు తప్పకుండా తగిన బుద్ధి చెబుతారని వైఎస్సార్...

Latest articles

వీజేఆర్ ఫౌండేషన్ సేవలు మరువలేనివి..

మన భారత్, నారాయణపేట: ఆత్మకూరు పట్టణంలోని ఆరవ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యకు వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం...

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...