HomeJayashankar Bhupalapalli

Jayashankar Bhupalapalli

అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయం.. 

ఒకరికి రూ.50 వేలు.. మరొకరికి రూ.10 వేల జరిమానా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న తలమడుగు ఎస్‌ఐ డి. రాధిక తలమడుగు,మన భారత్ ,సెప్టెంబర్ 2: అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడుతున్న ఇద్దరిపై తలమడుగు పోలీసులు బైండ్ డౌన్ చర్యలు చేపట్టారు. నిందితులను తలమడుగు తహసీల్దార్ రాజమోహన్ ఎదుట బైండ్...

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌దే అధికారం: కృష్ణ రత్న ప్రకాష్

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు మద్దతు పెరుగుతోంది తాంసి నుంచి బోథ్ ధర్నాకు భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులు తాంసి, మన భారత్, సెప్టెంబర్ 2: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆ  బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ కన్వీనర్, తాంసి మాజీ సర్పంచ్ కృష్ణ రత్న ప్రకాష్ ధీమా వ్యక్తం చేశారు....
spot_img

Keep exploring

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: నడిగోటి రాము

పెరుగుతున్న ఎండల తీవ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: నడిగోటి రాము మన భారత్ | మొగుళ్ళపల్లి: మండుతున్న ఎండలు రోజురోజుకు...

సర్పంచ్ సమయస్ఫూర్తి తప్పిన ప్రమాదం..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పంట...

జర్నలిజం ప్రజాస్వామ్యానికి నాల్గవ స్థంభం

చిట్యాల ప్రెస్ క్లబ్–2 నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక అధ్యక్షుడిగా శీలపాక ప్రణీత్ కుమార్ ఎన్నిక మన భారత్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి...

యువతకు దిశానిర్దేశం చేసిన రవి పటేల్..

మన భారత్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ పరిధిలోని టేకుమట్ల మండలం గరిమెళ్లపల్లి, కలికోటపల్లి గ్రామాల నుండి పెద్ద...

సర్పంచ్ కృషి.. నైట్ హాల్ట్ బస్సు

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో నైట్ హాల్ట్ బస్సు పునరుద్ధరణకు గ్రామ సర్పంచ్...

నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం..

రైతులకు నాణ్యమైన విత్తనాల అందుబాటుకు టాస్క్ ఫోర్స్ తనిఖీలు చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు – ఏవో పి సురేందర్...

కళాశాలలో ఇంటర్ అడ్మిషన్లకు శ్రీకారం..

ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఏసీఈ గ్రూపుల్లో ప్రవేశాలకు ఆహ్వానం – ప్రిన్సిపాల్ తాళ్లపల్లి రాకేష్ మన భారత్, మొగుళ్లపల్లి : పదవ...

కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే జీవితం సాఫీ..

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.. – మొగుళ్లపల్లి మండల వైద్యాధికారిణి డాక్టర్ నవత మన భారత్, మొగుళ్లపల్లి : మన శరీరంలోని అత్యంత...

బీసీలకు ద్రోహం చేస్తున్న బీజేపీ..

మన భారత్, మొగుళ్లపల్లి బీసీలకు ద్రోహం చేస్తున్న బీజేపీకి రాజకీయ పతనం తప్పదు: వేముల మహేందర్ గౌడ్ జనగణనలో కులగణన చేయడానికి...

విద్యుత్ వైర్లు తెగి అగ్ని ప్రమాదం..

మన భారత్, మొగుళ్లపల్లి రెండెకరాల మొక్కజొన్న పంట దగ్ధం.. సర్పంచ్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి...

వడదెబ్బల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ నవత

మన భారత్, మొగుళ్లపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల ప్రజలు వడదెబ్బలు, హీట్ స్ట్రోక్‌ల పట్ల అత్యంత అప్రమత్తంగా...

హిందూ బంధువులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

మన భారత్, మొగుళ్లపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలానికి చెందిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల...

Latest articles

అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయం.. 

ఒకరికి రూ.50 వేలు.. మరొకరికి రూ.10 వేల జరిమానా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న తలమడుగు ఎస్‌ఐ...

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌దే అధికారం: కృష్ణ రత్న ప్రకాష్

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు మద్దతు పెరుగుతోంది తాంసి నుంచి బోథ్ ధర్నాకు భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్...

19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర నేరగాడు అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో భారీ సైబర్ మోసం 19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు...

ఆ నలుగురు అరెస్ట్.!

గుప్త నిధుల పేరుతో మోసానికి యత్నం.. నలుగురు అరెస్ట్ ఉట్నూర్ కోటలో తవ్వకాలకు ప్రయత్నం.. వీడియోలతో ప్రజలను నమ్మించే యత్నం 4...