HomeNagar karnool

Nagar karnool

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ను, సీఐ సతీష్ తో కలిసి ఆయన తనిఖీ చేశారు.. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో పరిశుభ్రత , రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హైదరాబాద్: మన భారత్ , ఆగస్టు,31 వన్యప్రాణుల సంరక్షణ, అటవీ సంపద పరిరక్షణతో పాటు అటవీ ప్రాంతాల్లో తరతరాలుగా నివసిస్తున్న ప్రజలు, గిరిజనుల హక్కులు, జీవనోపాధి, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని...
spot_img

Keep exploring

నాగర్‌కర్నూల్ సలేశ్వరం జాతర సందడి..

మన భారత్, నాగర్‌కర్నూల్ : తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటైన సలేశ్వరం జాతరకు ఈసారి భారీగా భక్తులు...

ఆశా కార్యకర్తల అరెస్టులపై సీఐటీయూ ఆగ్రహం

మన భారత్, నాగర్ కర్నూల్:  ప్రజాపాలనలో సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వాటిని పక్కనబెట్టి నిరసనలు వ్యక్తం చేస్తున్న వారిపై చర్యలు...

సల్లేశ్వరం జాతర ఎప్పుడో తెలుసా.?

మన భారత్ ,అచ్చంపేట : తెలంగాణలో ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన సల్లేశ్వరం జాతర ఈ ఏడాది ఏప్రిల్ 2...

లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలి: సిఐటియు

మన భారత్, నాగర్ కర్నూల్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ దేశ కార్మిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసే...

అంగన్వాడీ సమస్యలపై ధర్నా.!

మన భారత్, నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో విప్లవ యోధుడు Bhagat Singh 95వ వర్ధంతిని...

భగత్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్

మన భారత్, అచ్చంపేట: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అచ్చంపేట పట్టణంలోని టీఎన్జీవో భవనంలో మండల మహాసభ...

గరికపాటి వ్యాఖ్యలపై ఆగ్రహం.. 

మన భారత్, నాగర్‌కర్నూల్: విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గరికపాటి నరసింహారావుపై ఎస్ఎఫ్ఐ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు....

ఆ మంత్రి ఇంటి ముందు ధర్నా.!

మన భారత్, కొల్లాపూర్: ఆశా కార్యకర్తలకు నెలకు ₹18,000 స్థిర వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొల్లాపూర్‌లో...

పని ప్రదేశాల్లో కనీస వసతులు కల్పించాలి..

మన భారత్, నాగర్ కర్నూల్:  మండలం పరిధిలోని లింగసానిపల్లి, వెంకటాపూర్ గ్రామాలలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు వెంటనే...

వీధి వ్యాపారులకు షెడ్లు ఏర్పాటు చేయాలి..

మన భారత్ ,నాగర్ కర్నూల్: Nagarkurnool జిల్లా కేంద్రంలోని Ambedkar Chowrasta వద్ద వీధి వ్యాపారులు తమ జీవనోపాధి కోసం...

ఆ చిన్నారి ఘటన మానవత్వానికే మాయని మచ్చ: కేటీఆర్

మన భారత్, నాగర్ కర్నూల్: జిల్లాలోని కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన విషాద ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు...

కుమ్మెద బాధితులకు న్యాయం చేయాలి..

మన భారత్, నాగర్‌కర్నూల్: కుమ్మెద ఘటన బాధితులకు తక్షణ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్...

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...