HomeHyderabad

Hyderabad

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ను, సీఐ సతీష్ తో కలిసి ఆయన తనిఖీ చేశారు.. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో పరిశుభ్రత , రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హైదరాబాద్: మన భారత్ , ఆగస్టు,31 వన్యప్రాణుల సంరక్షణ, అటవీ సంపద పరిరక్షణతో పాటు అటవీ ప్రాంతాల్లో తరతరాలుగా నివసిస్తున్న ప్రజలు, గిరిజనుల హక్కులు, జీవనోపాధి, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని...
spot_img

Keep exploring

చేసిన పనులు చెప్పుకోలేని రేవంత్ సర్కార్.?

రెండేళ్ల పాలన – చేసిన పనులు చెప్పుకోలేని రేవంత్ సర్కార్? వ్యూహాత్మక లోపాలే కాంగ్రెస్‌కు మైనస్! మన భారత్ ,...

అయ్యప్ప దీక్ష పేరుతో పోలీసు వ్యవస్థపై దాడి…

అయ్యప్ప దీక్ష పేరుతో పోలీసు వ్యవస్థపై దాడి… మతాన్ని రాజకీయాలకు ఆయుధం చేసేదారిలో ఎవరు? మన భారత్ ,హైదరాబాద్: డ్యూటీలో...

కూకట్‌పల్లిలో దారుణం… కారు ఢీ కార్మికుడి మృతి

కూకట్‌పల్లిలో దారుణం… చెట్లకు నీళ్లు పోస్తున్న మున్సిపల్ కార్మికుడిని ఢీకొట్టిన కారు; ఘటన స్థలంలోనే మృతి మన భారత్ ,...

“డబ్బు కోసమే చేశా… ఇకపై చేయను” : ibomma రవి

డబ్బుకోసమే పైరసీ… ఇక మళ్లీ ఆ దారి పట్టను’: పోలీసుల ఎదుట నోరు విప్పిన ఐబొమ్మ రవి మన భారత్...

నకిలీ అనిశా అధికారి అరెస్ట్..

నకిలీ అనిశా అధికారి ఉచ్చు… ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని లక్షల్లో దండుకున్న మోసగాడు అరెస్టు మన భారత్ ,...

దేశంలోనే అతిపెద్ద మెగా సిటీగా హైదరాబాద్…

దేశంలోనే అతిపెద్ద మెగా సిటీగా హైదరాబాద్… GHMC విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు మన భారత్ , హైదరాబాద్: దేశంలోనే...

FBలో ‘హాయ్’… చనువు పెంచి ₹14 కోట్లు దోచుకున్న సైబర్ మాయలేడీ!

FBలో ‘హాయ్’… చనువు పెంచి ₹14 కోట్లు దోచుకున్న సైబర్ మాయలేడీ! మన భారత్ – క్రైమ్ & సైబర్...

సర్పంచ్ ఎన్నికల వేళ.. సీఎం రేవంత్ పర్యటన షెడ్యూల్ ఖరారు

సీఎం రేవంత్ పర్యటన షెడ్యూల్ ఖరారు మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల వేళ రాజకీయ ఉత్సాహం రోజురోజుకు...

సర్పంచ్ ఎన్నికల్లో వేగం.. మొబైల్ యాప్ లాంచ్

సర్పంచ్ ఎన్నికల్లో వేగం… ఈసీ నుంచి టీ–పోల్ మొబైల్ యాప్ లాంచ్ మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల...

బీసీ సంఘాలు BJP, BRS‌పై పోరాడాలి: మంత్రి

బీసీ బిల్లును అడ్డుకుంటున్నవారే అసలు సమస్య అని వ్యాఖ్యలు మన భారత్, తెలంగాణ: బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రంలో రాజకీయ...

3,058 పోస్టులు.. రైల్వే శాఖ

3,058 పోస్టులకు చివరి తేదీ – రైల్వేలో భారీ అవకాశాలు మన భారత్, హైదరాబాద్: Indian Railways కోసం 3,058...

పోలీసుల రూల్స్ కేవలం హిందువులకేనా?

పోలీసుల రూల్స్ కేవలం హిందువులకేనా? రాజాసింగ్ ఆగ్రహం మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌ ఎస్సై అయ్యప్ప మాల ధరించినందుకు...

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...