పోలీసుల రూల్స్ కేవలం హిందువులకేనా?

Published on

-Advertisement-

పోలీసుల రూల్స్ కేవలం హిందువులకేనా? రాజాసింగ్ ఆగ్రహం

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌ ఎస్సై అయ్యప్ప మాల ధరించినందుకు ఉన్నతాధికారులు మెమో జారీ చేసిన ఘటనపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో అమలు చేస్తున్న నిబంధనలు హిందూ అధికారులపైనే కఠినంగా అమలవుతున్నాయా? మిగతా మతాల వారికి అదే విధంగా వర్తించడం లేదా? అని ప్రశ్నించారు.

రాజాసింగ్ మాట్లాడుతూ, “ముస్లిం సోదరులకు రంజాన్ సమయంలో ప్రత్యేక స్వేచ్ఛలు ఇస్తారు. కానీ హిందూ పోలీస్ అధికారి అయ్యప్ప మాల వేసుకున్నందుకు ఎందుకు అభ్యంతరం? ఇదెక్కడి న్యాయం?” అని నిలదీశారు. చట్టాలు, రూల్స్ అన్నీ అందరికీ ఒకేలా ఉండాలని, ఏ ఒక్క మతాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం తగదని ఆయన హెచ్చరించారు.

ఇలాంటి వివక్షతపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, మత స్వేచ్ఛను గౌరవించడం ప్రతి అధికార సంస్థ బాధ్యత అని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై హిందూ సంస్థలు కూడా స్పందించినట్లు సమాచారం.:

 

 

Latest articles

అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణలో ప్రజా రవాణాపై భారీ ప్రభావం చూపేలా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వం...

కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బీజేవైఎం..!

మన భారత్, ఆదిలాబాద్ : లోక్‌సభలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్...

ప్రయాణికులకు శుభవార్త.. 8 కొత్త రైళ్లు.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణ రాష్ట్రంలో రైల్వే సౌకర్యాలు మరింత విస్తరించాయి. కేంద్ర ప్రభుత్వం భాగంగా హైదరాబాద్ నగరం నుంచి...

సబ్-రిజిస్ట్రార్ లో అవినీతి చేపలు.!

మన భారత్, వరంగల్: వరంగల్‌లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అవినీతి...

More like this

అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణలో ప్రజా రవాణాపై భారీ ప్రభావం చూపేలా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వం...

కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బీజేవైఎం..!

మన భారత్, ఆదిలాబాద్ : లోక్‌సభలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్...

ప్రయాణికులకు శుభవార్త.. 8 కొత్త రైళ్లు.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణ రాష్ట్రంలో రైల్వే సౌకర్యాలు మరింత విస్తరించాయి. కేంద్ర ప్రభుత్వం భాగంగా హైదరాబాద్ నగరం నుంచి...