HomeHyderabad

Hyderabad

ప్రైవేట్ వాహనాలకు పండుగ.. అధిక ఛార్జీలు

మన భారత్ | తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె ప్రభావం రోజురోజుకూ తీవ్రంగా కనిపిస్తోంది. మంగళవారం రాత్రి ప్రభుత్వం మరియు కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో కార్మికులు సమ్మెబాట పట్టారు. అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, మధిర, ఖమ్మం డిపోల్లో ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇతర జిల్లాల్లో కూడా...

ఆర్టీసీ సమ్మె ప్రభావం.. ప్రయాణికుల ఇబ్బందులు

  మన భారత్, హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టడంతో రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. సమ్మె ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమవగా, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచే బస్టాండ్‌ల వద్ద ప్రయాణికులు పడిగాపులు కాచడం కనిపించింది. హైదరాబాద్ నగరంలోని ప్రధాన బస్టాండ్‌లలో ప్రభుత్వం అద్దె బస్సులను నడిపిస్తూ పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం...
spot_img

Keep exploring

కిషన్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్

కిషన్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ – “అజారుద్దీన్‌పై కేసులు ఎక్కడ..? వివరాలు చెప్పండి!”  మన...

సీఎం రేవంత్‌పై కవిత సెటైర్‌..

“అలా అయితే కృష్ణా నదిలో క్రికెట్ ఆడుకోవడమే” – సీఎం రేవంత్‌పై కవిత సెటైర్‌ జాగృతి జనం బాటలో ఆవేశభరిత...

ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..

తెలంగాణలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ మన భారత్, హైదరాబాద్ : మొంథా తుఫాన్‌ తెలంగాణ...

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసింది – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపు మన భారత్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల...

ముగిసిన మద్యం షాపుల లక్కీ డ్రా.!

డిసెంబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం షాపులు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల ఎంపిక కోసం లాటరీ...

పత్తి రైతులకు మంత్రి సూచన..

తేమ శాతం 12% మించకూడదని మంత్రి తుమ్మల సూచన హైదరాబాద్‌: పత్తి పంటను విక్రయించే సమయంలో రైతులు తేమ శాతంపై...

ఆటో కార్మికుల బాధలు విన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్

రెహమత్ నగర్‌లో ఆటోలో ప్రయాణించి సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే మన భారత్, హైదరాబాద్: ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను...

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. చెక్‌పోస్టుల మూసివేతకు ఆదేశాలు

రాష్ట్రవ్యాప్తంగా రవాణా చెక్‌పోస్టుల మూసివేతకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు తక్షణ అమలుకు రవాణా కమిషనర్ నుంచి జిల్లా అధికారులకు...

Latest articles

ప్రైవేట్ వాహనాలకు పండుగ.. అధిక ఛార్జీలు

మన భారత్ | తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె ప్రభావం రోజురోజుకూ తీవ్రంగా కనిపిస్తోంది. మంగళవారం...

ఆర్టీసీ సమ్మె ప్రభావం.. ప్రయాణికుల ఇబ్బందులు

  మన భారత్, హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టడంతో రవాణా వ్యవస్థ తీవ్రంగా...

ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయం… ప్రైవేట్ వాహనాలతో సేవలు

మన భారత్, హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు...

అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణలో ప్రజా రవాణాపై భారీ ప్రభావం చూపేలా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వం...