పత్తి రైతులకు మంత్రి సూచన..

Published on

-Advertisement-

తేమ శాతం 12% మించకూడదని మంత్రి తుమ్మల సూచన
హైదరాబాద్‌: పత్తి పంటను విక్రయించే సమయంలో రైతులు తేమ శాతంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పత్తి పంటను మార్కెట్ యార్డులు లేదా జిన్నింగ్ మిల్లులకు తీసుకురావడానికి ముందు తేమ శాతం 12 శాతం మించకుండా చూడాలని ఆయన సూచించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ, “పత్తి తేమ శాతం అధికంగా ఉంటే రైతులకు కనీస మద్దతు ధర (MSP) లభించే అవకాశం తగ్గిపోతుంది. కాబట్టి పత్తి పంటను బాగా ఆరబెట్టిన తర్వాతే విక్రయించాలి” అని పిలుపునిచ్చారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల కారణంగా పత్తిలో తేమ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని గుర్తించిన మంత్రి తుమ్మల, రైతులకు అనుకూలంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చౌహన్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. తేమ శాతం ఎక్కువ ఉన్నా పత్తి కొనుగోలు కొనసాగించేలా కేంద్రాన్ని అభ్యర్థించినట్టు చెప్పారు. రైతులు నష్టపోకుండా ప్రభుత్వ యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. అదే సమయంలో రైతులు కూడా పత్తి పంట నాణ్యతపై దృష్టి సారించి, సకాలంలో మార్కెట్‌కు తీసుకురావాలని సూచించారు.

మన భారత్ న్యూస్

Latest articles

పశువులకు వ్యాధి నిరోధక టీకాలు..

 గ్రామంలో పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేసిన పశువైద్య శాఖ మన భారత్, తలమడుగు: పశుసంపద రైతులకు ప్రధాన ఆర్థిక ఆధారంగా...

ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం..

క్రాంతినగర్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం  కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకుల పిలుపు మన...

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు సేవా భావంతో సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న...

వైద్య నిర్లక్ష్యంపై బాధిత కుటుంబం ఆరోపణలు

సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్...

More like this

పశువులకు వ్యాధి నిరోధక టీకాలు..

 గ్రామంలో పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేసిన పశువైద్య శాఖ మన భారత్, తలమడుగు: పశుసంపద రైతులకు ప్రధాన ఆర్థిక ఆధారంగా...

ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం..

క్రాంతినగర్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం  కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకుల పిలుపు మన...

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు సేవా భావంతో సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న...