నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ
బోథ్ నియోజకవర్గ ఇన్చార్జిగా రాథోడ్ బాపూరావు నియామకం నేపథ్యంలో కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ రక్షణ సేన
మన భారత్, ఆదిలాబాద్:
తెలంగాణ రక్షణ సేనలో సంస్థాగత బలోపేతానికి పార్టీ నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల బోథ్ నియోజకవర్గ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావును నియమించిన నేపథ్యంలో, నేరడిగొండ...
గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి
మన భారత్, మొగుళ్ళపల్లి:
మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత, అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా అంబేద్కర్ ఫెలోషిప్ జాతీయ అవార్డు గ్రహీత AYS రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య విచ్చేసి మాట్లాడుతూ ..దేశ రాష్ట్రవ్యాప్తంగా వివిధ గ్రామాలలో...
మొగుళ్లపల్లి మండలంలో రూ.1.80 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
మన భారత్,మొగుళ్ళపల్లి:
భూపాలపల్లి నియోజకవర్గంలోని...
కొర్కిశాల కేజీబీవీని ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
మన భారత్,మొగుళ్ళపల్లి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొర్కిశాల...
ఎల్లారెడ్డిపల్లిలో మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
మన భారత్,మొగుళ్ళపల్లి:
భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో...