manabharath

అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయం.. 

ఒకరికి రూ.50 వేలు.. మరొకరికి రూ.10 వేల జరిమానా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న తలమడుగు ఎస్‌ఐ డి. రాధిక తలమడుగు,మన భారత్ ,సెప్టెంబర్ 2: అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడుతున్న ఇద్దరిపై తలమడుగు పోలీసులు బైండ్ డౌన్ చర్యలు చేపట్టారు. నిందితులను తలమడుగు తహసీల్దార్ రాజమోహన్ ఎదుట బైండ్...

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌దే అధికారం: కృష్ణ రత్న ప్రకాష్

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు మద్దతు పెరుగుతోంది తాంసి నుంచి బోథ్ ధర్నాకు భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులు తాంసి, మన భారత్, సెప్టెంబర్ 2: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆ  బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ కన్వీనర్, తాంసి మాజీ సర్పంచ్ కృష్ణ రత్న ప్రకాష్ ధీమా వ్యక్తం చేశారు....
spot_img

Keep exploring

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

ఆదిలాబాద్ జిల్లాలో నెల రోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమలు అనుమతులు లేకుండా సభలు, ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులకు...

యూనిఫాంలు పంపిణీ చేసిన సర్పంచ్ వెంకన్న ..

కుచులాపూర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ ప్రభుత్వం సరఫరా చేసిన దుస్తులను విద్యార్థులకు అందజేసిన సర్పంచ్ మోడెపు వెంకన్న తలమడుగు:మన...

హల్వానిలో శుద్ధికరణపై పోలీసులకు ఫిర్యాదు

హల్వానిలో శుద్ధికరణ కార్యక్రమంపై పోలీసులకు ఫిర్యాదు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు ఇతర వర్తించే చట్టాల కింద కేసు...

ప్రమాదకరంగా విద్యుత్ తీగలు..!

పామ్ ఆయిల్ తోటలో ప్రమాదకరంగా విద్యుత్ తీగలు.. సురక్షిత దూరానికి మార్చాలని వినతి మన భారత్,మొగుళ్ళపల్లి: వ్యవసాయ భూమిలో పామ్ ఆయిల్...

గణపతి ఉత్సవాల నిర్వహణపై సమన్వయ సమావేశం..

సెప్టెంబర్ 1న తానిషా గార్డెన్‌లో జిల్లా స్థాయి సమావేశం మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలి:...

బీఎస్పీ పార్టీ బలోపేతానికి కృషి..

ప్రజలతో మమేకమై సమస్యలపై చర్చించిన పార్టీ నాయకులు తలమడుగు, ఆగస్టు 30: తలమడుగు మండలంలోని కూచులపూర్ గ్రామంలో బహుజన్ సమాజ్...

ఉచిత కంటి వైద్య శిబిరం..

శ్రీ సాయి ఐ కేర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం తలమడుగు, ఆగస్టు 30: తలమడుగు మండల కేంద్రంలోని...

ఘనంగా సద్గురు సాయి బాబా పల్లకి ఊరేగింపు..

తలమడుగు, ఆగస్టు 30: తలమడుగు మండల కేంద్రంలో శ్రీ సద్గురు సాయి బాబా పల్లకి ఊరేగింపు భక్తిశ్రద్ధలతో ఘనంగా...

లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం..

మొగుళ్ళపల్లి ఎస్ ఐ.ముప్పు సురేష్ మన భారత్,మొగుళ్ళపల్లి: లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవచ్చు అని మొగుళ్ళపల్లి ఎస్ ఐ.ముప్పు సురేష్...

కళాశాలకు 18 ఏళ్లుగా సిబ్బంది కొరత..

ఉట్నూర్ బీఎడ్ కళాశాలకు 18 ఏళ్లుగా సిబ్బంది కొరత పోస్టులు మంజూరు చేయకపోవడంతో డిప్యూటేషన్‌ సిబ్బందితోనే బోధన.. అభివృద్ధి నిధులపైనా...

తెలంగాణ రక్షణ సేనలో భారీగా యువత చేరికలు..

ఉంబ్రి గ్రామానికి చెందిన 20 మంది యువకులు పార్టీలో చేరిక.. కండువాలు కప్పి ఆహ్వానించిన రాథోడ్ బాపురావు ఆదిలాబాద్, ఆగస్టు...

టీఆర్ఎస్ పార్టీ భారీ బైక్ ర్యాలీ..

రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో ఇచ్చోడ నుంచి రఘుగూడా వరకు భారీ బైక్ ర్యాలీ కొమరం భీమ్‌కు నివాళులు.. రాఖీలు కట్టి...

Latest articles

అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయం.. 

ఒకరికి రూ.50 వేలు.. మరొకరికి రూ.10 వేల జరిమానా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న తలమడుగు ఎస్‌ఐ...

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌దే అధికారం: కృష్ణ రత్న ప్రకాష్

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు మద్దతు పెరుగుతోంది తాంసి నుంచి బోథ్ ధర్నాకు భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్...

19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర నేరగాడు అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో భారీ సైబర్ మోసం 19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు...

ఆ నలుగురు అరెస్ట్.!

గుప్త నిధుల పేరుతో మోసానికి యత్నం.. నలుగురు అరెస్ట్ ఉట్నూర్ కోటలో తవ్వకాలకు ప్రయత్నం.. వీడియోలతో ప్రజలను నమ్మించే యత్నం 4...