manabharath

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలను మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు ఘనంగా ఆవిష్కరించారు. కార్యక్రమం పట్ల గ్రామాల ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్ 24, 2026న సాయంత్రం 5 గంటలకు బైరంకొండలో హిందూ సమ్మేళనం జరగనుంది. ఈ సమ్మేళనంలో ప్రాంతీయ స్థాయిలో...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు వసూలు చేస్తున్న ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా వివాదం చెలరేగింది. ఈ విధానం ఏళ్లుగా కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపించడంతో విద్యా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరీక్షల నిర్వహణలో భాగంగా విధులు నిర్వర్తించే ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు చేయాలనే పేరుతో పాఠశాల యాజమాన్యాల నుంచి...
spot_img

Keep exploring

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

ఘనంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సభ 

తలమడుగు, మన భారత్: తలమడుగు మండల కేంద్రంలో మండల స్థాయి ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ సభను ఘనంగా...

ప్రతికూలతల మధ్య అవకాశాల సృష్టి – జీవన పాఠం

మన భారత్, ఇంటర్ నెట్ డెస్క్: కాంక్రీటు నేలపై మొలకెత్తిన చిన్న మొక్క కూడా మనిషికి గొప్ప జీవన సందేశాన్ని...

కొడుకు పుట్టినరోజున మొక్కలు నాటిన సర్పంచ్

తాంసి, మన భారత్: జామిడి గ్రామ సర్పంచ్ ఈరగొల్ల అశోక్ తన కుమారుడు ఈరగొల్ల అద్వైత్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా...

ఉద్యమంతోనే సమస్యల పరిష్కారం..

మన భారత్, నారాయణపేట : పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటే ప్రభుత్వంపై బలంగా ప్రతిఘటన చేయాల్సిందేనని టీజీఈ జేఏసీ నాయకులు...

మరణించిన వారి ఆధార్ డిలేట్ చేయొచ్చు..

మన భారత్, టెక్నాలజీ డెస్క్: దేశంలో ప్రతి పౌరుడికి కీలక గుర్తింపు పత్రంగా ఉన్న ఆధార్ కార్డు, వ్యక్తి మరణించిన...

మంగ్లీ కేసులో కొత్త మలుపు.!

మన భారత్, హైదరాబాద్: ప్రఖ్యాత గాయని Mangliకి సంబంధించిన వివాదం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. మైక్రో ఫైనాన్స్ పేరుతో...

పాటలు తప్ప స్కామ్‌లు తెలియవు.!

మన భారత్, హైదరాబాద్: తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ గాయని Mangli తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. తనకు పాటలు...

కొత్త పింఛన్లు మంజూరు అయ్యేనా.?

మన భారత్, ఆదిలాబాద్ : జిల్లాలో కొత్త పింఛన్ల కోసం అర్హులైన వేలాది మంది ఎదురుచూస్తూ అవస్థలు పడుతున్నారు. వృద్ధులు,...

రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు విడుదల

మన భారత్, ఆదిలాబాద్: జిల్లాలోని రైతులకు ఉపశమనం కలిగించే నిర్ణయంగా కందుల కొనుగోలు డబ్బులు విడుదలయ్యాయి. ఇటీవల మార్కెట్ యార్డుల్లో...

మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్రాత్మకం..

మన భారత్, న్యూఢిల్లీ:  దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసే మహిళా రిజర్వేషన్ బిల్లులపై కేంద్ర ప్రభుత్వం మరొక ముఖ్యమైన...

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...