మన భారత్, ఆదిలాబాద్
వీల్చైర్ కోసం గంటసేపు నిరీక్షణ
రోగుల ఇబ్బందులపై ఆందోళన – ఎమర్జెన్సీలో సీనియర్ వైద్యుల కొరతపై విమర్శలు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో వికలాంగులు, వృద్ధులు, నడవలేని రోగులకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి వైద్య సేవలు అందించే ప్రధాన ఆసుపత్రిగా పేరుగాంచిన...
ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాల మంజూరుకు సీఈ ఛౌహాన్కు వినతి
గ్రామ సమస్యలపై స్పందించని ఏఈపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి డిమాండ్
మన భారత్, తాంసి: తాంసి(బి) గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తాంసి గ్రామ సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి విద్యుత్ శాఖ సీఈ ఛౌహాన్కు మెమోరాండం సమర్పించారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి...