మన భారత్, ఆదిలాబాద్
మంత్రి పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్లో సోమవారం ప్రజావాణి రద్దు
ఆదిలాబాద్, జూలై 19: ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 20వ తేదీ (సోమవారం) రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రకటించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్...
నకిలీ ఫోన్పేతో రూ.7,610 మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్
మూడు నూనె డబ్బాలు కొనుగోలు చేసి నకిలీ చెల్లింపు.. దొంగ సరుకు కొనుగోలు చేసిన వ్యక్తిపైనా కేసు నమోదు
మన భారత్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ పట్టణంలో నకిలీ ఫోన్పే (PhonePe) యాప్ను ఉపయోగించి డిజిటల్ చెల్లింపు చేసినట్లు నమ్మబలికి ఓ వ్యాపారిని మోసం చేసిన వ్యక్తిని ఆదిలాబాద్ వన్టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో...