manabharath

ఏసీబీ వలలో ఎక్సైజ్ సీఐ.!

మన భారత్, తెలంగాణ:  కామారెడ్డి జిల్లాలో అవినీతి అధికారిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. బిచ్కుంద ఎక్సైజ్ కార్యాలయంలో సీఐగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణను రూ.2 లక్షలు లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల ప్రకారం, ఒక గ్రామంలో ఉన్న కల్లు దుకాణాన్ని మరో గ్రామానికి మార్చేందుకు అనుమతులు ఇవ్వాలంటే లంచం ఇవ్వాలని సీఐ...

కేటీఆర్ పాదయాత్రపై కవిత ప్రశ్నలు..?

మన భారత్, హైదరాబాద్: మాజీ మంత్రి K. T. Rama Rao ప్రతిపాదించిన పాదయాత్రపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు Kalvakuntla Kavitha తీవ్ర ప్రశ్నలు సంధించారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రజల్లోకి ఎందుకు వెళ్లలేదని, ఇప్పుడు పాదయాత్ర అవసరం ఏమిటని ఆమె ప్రశ్నించారు. జాగృతి కార్యాలయంలో జరిగిన సమావేశంలో కవిత మాట్లాడుతూ, తెలంగాణలో అన్నివర్గాలకు అధికారం చేరాలన్నదే తన లక్ష్యమని...
spot_img

Keep exploring

ప్రింట్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నిక..

మన భారత్, ఆదిలాబాద్: జిల్లా సిరికొండ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ప్రింట్ మీడియా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా...

బోథ్ అభివృద్ధికి భారీ ప్రాజెక్టులు..

మన భారత్, బోథ్: బోథ్ నియోజకవర్గంలో అభివృద్ధి దిశగా కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టేందుకు రంగం సిద్ధమైంది. ఎమ్మెల్యే...

పిప్రిలో సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన..

మన భారత్, బజార్ హత్నూర్: ఈనెల 6వ తేదీన బజార్ హత్నూర్ మండలంలోని పిప్రి గ్రామంలో జరగనున్న ముఖ్యమంత్రి...

అంబేద్కర్ జయంతి వేడుకల పోస్టర్ విడుదల..

మన భారత్, తలమడుగు (బోథ్): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి జయప్రదం...

అధికారులను నిలదీసిన గ్రామస్తులు.!

మన భారత్, తలమడుగు : తలమడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశం ప్రజా...

ఘనంగా హనుమాన్ శోభాయాత్ర..

మన భారత్, తలమడుగు: మండల కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్రను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా...

విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు..

మన భారత్, తలమడుగు:  ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం కుచులపూర్ గ్రామానికి నూతన విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు కావడంతో...

మీ సేవ చార్జీల పెంపు.. సామాన్యులపై భారం

మన భారత్ తలమడుగు: రాష్ట్రంలో మీ సేవ (MeeSeva) సేవల చార్జీలను ప్రభుత్వం భారీగా పెంచడంతో సామాన్య ప్రజల్లో...

అక్రమ మద్యం తరలింపు.. ఒకరు అరెస్ట్

మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో అక్రమ మద్యం రవాణాపై ఎక్సైజ్ పోలీసులు కఠిన చర్యలు...

స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి..

మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో వాహనాల అతివేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్...

చెంద్ర ధరణికి పుట్టినరోజు శుభాకాంక్షలు..

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలానికి చెందిన మాజీ సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్ తన కూతురు చెంద్ర ధరణి...

🔐 డిజిటల్ లావాదేవీలకు డబుల్ భద్రత..

మన భారత్, న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు కీలక నిర్ణయం అమల్లోకి వచ్చింది. బుధవారం...

Latest articles

ఏసీబీ వలలో ఎక్సైజ్ సీఐ.!

మన భారత్, తెలంగాణ:  కామారెడ్డి జిల్లాలో అవినీతి అధికారిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు....

కేటీఆర్ పాదయాత్రపై కవిత ప్రశ్నలు..?

మన భారత్, హైదరాబాద్: మాజీ మంత్రి K. T. Rama Rao ప్రతిపాదించిన పాదయాత్రపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు Kalvakuntla...

సమస్యలు పరిష్కరించాలని వినతి..

మన భారత్, తలమడుగు: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటీఎఫ్ మండల అధ్యక్షులు శంకర్...

ఆ పథకానికి దరఖాస్తుల గడువు పొడిగింపు..

మన భారత్, ఆదిలాబాద్ :  షెడ్యూల్డ్ కులాల కార్యాచరణ ప్రణాళికలలో భాగంగా అమలు చేస్తున్న పశుపోషణ పథకానికి దరఖాస్తుల గడువును...