manabharath

అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణలో ప్రజా రవాణాపై భారీ ప్రభావం చూపేలా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో ఆర్టీసీ జేఏసీ నాయకుల మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో, ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభమవుతుందని కార్మిక సంఘాలు ప్రకటించాయి. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానుండగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించే అవకాశాలు...

కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బీజేవైఎం..!

మన భారత్, ఆదిలాబాద్ : లోక్‌సభలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని బీజేవైఎం మండల అధ్యక్షుడు దాతజీ కిరణ్ తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు చట్టసభల్లో తగిన స్థానం కల్పించేందుకు తీసుకొచ్చిన బిల్లును కాంగ్రెస్ మద్దతు ఇవ్వకుండా తప్పుదోవ పట్టించడం బాధాకరమని అన్నారు. మహిళా సాధికారతకు...
spot_img

Keep exploring

మే 12న టీజీ ఎడ్‌సెట్‌–2026 పరీక్ష..

దరఖాస్తులకు గడువు ఏప్రిల్‌ 15 వరకు – మే 30న ఫలితాలు మన భారత్, తెలంగాణ రాష్ట్రంలో బీఎడ్ ప్రవేశాల కోసం...

జనగణన–2027లో 33 ప్రశ్నలు..రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

తొలివిడతగా హౌస్ లిస్టింగ్ & హౌసింగ్ సెన్సెస్ మన భారత్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జరగనున్న జనగణన–2027 తొలి విడతకు సంబంధించిన ప్రశ్నావళికి...

బ్యాంకుల దోపిడీపై పార్లమెంట్లో రాఘవ్ చద్దా ఫైర్

మన భారత్, న్యూఢిల్లీ: బ్యాంకుల వివిధ ఛార్జీలపై పార్లమెంటులో తీవ్ర చర్చకు దారి తీసింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)...

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య.. మరో విషాదం

మన భారత్ , తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని Basaraలో ఉన్న రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ట్రిపుల్...

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్..

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో ఉన్న ZPHS పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం కిచెన్ షెడ్...

విధి రాసిన అగ్ని పరీక్ష: తండ్రి మృతదేహం ఇంట్లోనే… మరోవైపు ఇంటర్ పరీక్ష

మన భారత్, ఆంధ్ర ప్రదేశ్: ఇంట్లో కన్నతండ్రి మృతదేహం ఒక వైపు… మరోవైపు జీవితాన్ని నిర్ణయించే ఇంటర్ పరీక్ష....

ఈ నెల 26న వాహనాల బహిరంగ వేలం పాట: ఎక్సైజ్ సీఐ విజేందర్

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాల బహిరంగ వేలం...

అరగంట ముందే పరీక్ష కేంద్రానికి రండి.. ప్రిన్సిపల్ ఉదయ్ భాస్కర్

మన భారత్ ,ఆదిలాబాద్ : ఫిబ్రవరి 25 బుధవారం నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో తాంసి ప్రభుత్వ...

సీఎం కప్ స్టేట్ మీట్‌లో ఆర్టిస్టిక్ యోగా అండర్-25లో బోండ్ల భార్గవ్ ప్రతిభ..

మన భారత్, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువ క్రీడాకారుడు బోండ్ల భార్గవ్ సీఎం కప్ స్టేట్ మీట్‌లో...

ఆల్ ఇండియా రసాయన శాస్త్రంలో 121వ ర్యాంక్.. ఎం. యోగేష్ కుమార్‌కు ఘన సత్కారం

మన భారత్ ,ఆదిలాబాద్: ఆల్ ఇండియా స్థాయిలో రసాయన శాస్త్రంలో 121వ ర్యాంక్ సాధించి ఆదిలాబాద్‌కు కీర్తి తెచ్చిన ఎం....

కుమ్మెద బాధితులకు న్యాయం చేయాలి..

మన భారత్, నాగర్‌కర్నూల్: కుమ్మెద ఘటన బాధితులకు తక్షణ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్...

అమరావతిలో భారీ మౌలిక వసతుల ప్రణాళిక.. రూ.40,887 కోట్లతో ట్రంక్ రోడ్లు నిర్మాణం

మన భారత్ ,ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతిలో భారీ స్థాయిలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది....

Latest articles

అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణలో ప్రజా రవాణాపై భారీ ప్రభావం చూపేలా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వం...

కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బీజేవైఎం..!

మన భారత్, ఆదిలాబాద్ : లోక్‌సభలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్...

ప్రయాణికులకు శుభవార్త.. 8 కొత్త రైళ్లు.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణ రాష్ట్రంలో రైల్వే సౌకర్యాలు మరింత విస్తరించాయి. కేంద్ర ప్రభుత్వం భాగంగా హైదరాబాద్ నగరం నుంచి...

సబ్-రిజిస్ట్రార్ లో అవినీతి చేపలు.!

మన భారత్, వరంగల్: వరంగల్‌లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అవినీతి...