manabharath

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై నారాయణరావు

మన భారత్, విజయనగరం:  రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు గుర్ల, జూన్ 6: గుర్ల మండల కేంద్రంలో శుక్రవారం ఎస్సై నారాయణరావు ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై నారాయణరావు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి వాహనదారుడు...

ప్రమాదాల నివారణకు పోలీసుల వినూత్న ప్రయోగం

మన భారత్, విజయనగరం: పాత టైర్లతో స్పీడ్ లిమిట్ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు డెంకాడ, జూన్ 6: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా విజయనగరం జిల్లా డెంకాడ మండల పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జాతీయ రహదారిపై తరచూ జరుగుతున్న ప్రమాదాలను తగ్గించేందుకు పాత, వృథాగా పడి ఉన్న టైర్లను వినియోగించి ప్రత్యేక హెచ్చరిక బోర్డులను రూపొందించారు. డెంకాడ సీఐ రామకృష్ణ, ఎస్సై సన్యాసి...
spot_img

Keep exploring

పెళ్లి పేరుతో మోసం… రూ. 9.35 కోట్లు లూటీ

మన భారత్ ,హైదరాబాద్:  పెళ్లి చేసుకుంటానని నమ్మించి భారీ మొత్తంలో డబ్బు తీసుకుని మోసం చేసినట్లు ఓ నటి పై...

బీపీ మాత్రలు మింగి బాలిక ఆత్మహత్యాయత్నం..

మన భారత్ , జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో ఓ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది....

కాలి బుడిదైన పంటను పరిశీలించిన ఎమ్మెల్యే

మన భారత్ ,మొగుళ్లపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గణేష్ పల్లి, పెద్దకొమటి...

ITDA PO బాధ్యతలు స్వీకరణ..

మన భారత్ , ఉట్నూర్ : సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ITDA) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి (PO)గా మంద...

పోలీసులతో దురుసు ప్రవర్తన… ఇద్దరికి రిమాండ్

మన భారత్ ,ఆదిలాబాద్ : విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించి, బెదిరింపులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు...

అగ్ని ప్రమాదంలో జొన్న పంట బూడిద..

మన భారత్, తలమడుగు(తాంసి ): ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన...

అక్కను వదిలి.. చెల్లిని తీసుకెళ్లిన అధికారులు

మన భారత్, గద్వాల: బాల్యవివాహాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన అధికారులు నిర్లక్ష్యం కారణంగా జరిగిన సంఘటన ఒక మైనర్ బాలిక జీవితాన్ని...

దళిత రత్న పురస్కార గ్రహీతకు అభినందనలు

మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో దళితుల అభ్యున్నతికి విశేష సేవలు అందిస్తున్న అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ జిల్లా...

రూ.7 కోట్ల సైబర్ ఫ్రాడ్ వెలుగులోకి..

మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’లో భాగంగా భారీ సైబర్ మోసం కేసు బయటపడింది....

ఆ గ్రామంలో VDC నిధులపై వివాదం..!

మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా కేలో గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ (VDC)...

అటవీ ఉత్పత్తుల కొనుగోలు ప్రారంభం..

మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రాంతంలో గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అటవీ ఉత్పత్తుల కొనుగోలు...

పింఛన్లలో అక్రమాలకు చెక్..!

మన భారత్, హైదరాబాద్: రాష్ట్రంలో చేయూత పింఛన్ల పంపిణీలో పారదర్శకత పెంచుతూ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం...

Latest articles

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై నారాయణరావు

మన భారత్, విజయనగరం:  రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు గుర్ల, జూన్ 6: గుర్ల మండల కేంద్రంలో...

ప్రమాదాల నివారణకు పోలీసుల వినూత్న ప్రయోగం

మన భారత్, విజయనగరం: పాత టైర్లతో స్పీడ్ లిమిట్ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు డెంకాడ, జూన్ 6: రోడ్డు ప్రమాదాల నివారణే...

లో లెవల్ వంతెనల పూర్తి ఎప్పుడో.?

మన భారత్, ఆదిలాబాద్:  ఝరి, డోర్లి గ్రామాల ప్రజల ఆవేదన – వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు తలమడుగు: తలమడుగు మండల...

భార్యపై అనుమానంతో కిరాతక హత్య..

మన భారత్, హైదరాబాద్ అత్తాపూర్‌లో దారుణం.. మద్యం మత్తులో భార్యను హత్య చేసిన భర్త హైదరాబాద్: నగరంలోని అత్తాపూర్ ప్రాంతంలో హృదయ...