మన భారత్, విజయనగరం:
రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు
గుర్ల, జూన్ 6: గుర్ల మండల కేంద్రంలో శుక్రవారం ఎస్సై నారాయణరావు ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్సై నారాయణరావు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి వాహనదారుడు...
మన భారత్, విజయనగరం:
పాత టైర్లతో స్పీడ్ లిమిట్ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
డెంకాడ, జూన్ 6: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా విజయనగరం జిల్లా డెంకాడ మండల పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జాతీయ రహదారిపై తరచూ జరుగుతున్న ప్రమాదాలను తగ్గించేందుకు పాత, వృథాగా పడి ఉన్న టైర్లను వినియోగించి ప్రత్యేక హెచ్చరిక బోర్డులను రూపొందించారు.
డెంకాడ సీఐ రామకృష్ణ, ఎస్సై సన్యాసి...