manabharath

అంబేద్కర్ విగ్రహావిష్కరణ మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం..

పల్లి (బి)లో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు ఆహ్వానం మన భారత్, జూలై 23 తలమడుగు: తలమడుగు మండలం పల్లి (బి) గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని తెలంగాణ రక్షణ సేన బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే శ్రీ రాథోడ్ బాపురావును గ్రామస్తులు కోరారు. గ్రామంలో డాక్టర్...

ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి: కలెక్టర్

ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి: కలెక్టర్ రాజర్షి షా డబుల్ ఓటర్లు వెంటనే ఒకే ప్రాంతంలో ఓటు కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలి మన భారత్, జూలై 23 ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు హక్కు నమోదైన డబుల్ ఓటర్లు వెంటనే తమకు అనుకూలమైన ఒకే ప్రాంతంలో ఓటు కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు....
spot_img

Keep exploring

ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం..

100 మందికి కంటి పరీక్షలు – 15 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు, అద్దాలు పంపిణీ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా...

ప్రధాని మోడీ ఎంపీ గోడం నగేష్‌కు కృతజ్ఞతలు..

ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షల మంజూరు పీఎం-అజయ్ పథకం కింద ఆదిలాబాద్ జిల్లాలో ఆరు గ్రామాల ఎంపిక ప్రధాని మోడీ,...

దళిత మహిళపై కుల దూషణ ఆరోపణలు..

బొండపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు పోలీసుల తక్షణ స్పందనపై బాధితురాలి కృతజ్ఞతలు మన భారత్ |...

హైబ్రీడ్ విధానంలో మహానాడుకు శ్రీకారం..

ప్రధాని మోదీ పొదుపు సూచనలతో సీఎం చంద్రబాబు వినూత్న నిర్ణయం కార్యకర్తలకు గౌరవం ఇచ్చేది తెలుగుదేశం పార్టీయే: మంత్రి కొండపల్లి...

జూన్ 1 నుంచి 12 వరకు అగ్నిపథ్ ప్రవేశ పరీక్షలు

అడ్మిట్ కార్డులు విడుదల.. 13 భాషల్లో ఆన్లైన్ పరీక్ష నిర్వహణ గుంటూరు, విశాఖలో ఫిజికల్ టెస్టులకు ఎంపిక మన భారత్, ఇంటర్నెట్ డెస్క్:  భారత...

వన్యప్రాణుల వేటపై ఉక్కుపాదం..

ఆరుగురు వేటగాళ్లపై కేసులు నమోదు జింక కొమ్ములు, చర్మం, నెమలి ఈకలు స్వాధీనం మన భారత్ | ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో వన్యప్రాణుల...

త్యాగమూర్తి మాతా రమాయి అంబేద్కర్‌కు ఘన నివాళులు

అశోక్ బుద్ధ విహార్‌లో 91వ వర్ధంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహణ “మాతా రమాయి త్యాగాలు సమాజానికి ఆదర్శం” – వక్తలు మన...

పీఎం-అజయ్ పథకానికి ఆ గ్రామాల ఎంపిక..

ఎస్సీ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక నిధులు ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షల మంజూరు మన భారత్ | ఆదిలాబాద్ కేంద్ర ప్రభుత్వం...

గిరిజనులకు నాణ్యమైన విద్య అందించాలి..

దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 27 వరకు పొడిగింపు ప్రతిభావంతులైన గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం మన...

ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధం..

స్థానిక ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేస్తున్న ప్రధాన పార్టీలు మున్సిపల్, పంచాయతీ, ఎంఫీటీసీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు ఖాయం? మన భారత్,...

Jio.. 52 కోట్లకు పైగా వినియోగదారులు

ఒక్కో యూజర్ నెలకు సగటున 42.3GB డేటా వినియోగం 5G సేవల్లో జియో ఆధిపత్యం కొనసాగుతోందన్న రిలయన్స్ మన భారత్ |...

పాము కాటుతో మహిళ మృతి..

చికిత్స పొందుతూ ఆరు రోజుల తర్వాత కన్నుమూసిన గుణశెట్టి లక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గంట్యాడ పోలీసులు మన...

Latest articles

అంబేద్కర్ విగ్రహావిష్కరణ మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం..

పల్లి (బి)లో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు ఆహ్వానం మన భారత్, జూలై 23 తలమడుగు: తలమడుగు మండలం...

ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి: కలెక్టర్

ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి: కలెక్టర్ రాజర్షి షా డబుల్ ఓటర్లు వెంటనే ఒకే ప్రాంతంలో ఓటు కొనసాగించేలా...

అంతరాష్ట్ర రహదారిపై కాంగ్రెస్ నేతల ఆందోళన

తలమడుగులో కాంగ్రెస్ నాయకుల రాస్తారోకో రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ సుంకిడి వద్ద అంతరాష్ట్ర రహదారిపై ఆందోళన మన భారత్, తలమడుగు:...

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యం

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలన -సర్పంచ్ నైనకంటి మమత మన భారత్,మొగుళ్ళపల్లి: పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలనను కొనసాగిస్తున్నామని, పల్లెలు...