manabharath

తిరుమలలో భక్తుల రద్దీ… సర్వదర్శనానికి 18 గంటలు

మన భారత్ ,తిరుమల:  ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వారాంతం సందర్భంగా ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తుండటంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం పొందేందుకు సుమారు 18 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయి, బయట కూడా భక్తులు పెద్ద ఎత్తున వేచి ఉండాల్సిన...

పెళ్లి పేరుతో మోసం… రూ. 9.35 కోట్లు లూటీ

మన భారత్ ,హైదరాబాద్:  పెళ్లి చేసుకుంటానని నమ్మించి భారీ మొత్తంలో డబ్బు తీసుకుని మోసం చేసినట్లు ఓ నటి పై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన హైదరాబాద్‌లో సంచలనం రేపుతోంది. లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వై.వి. ధర్మేంద్ర 2018లో భారత్‌కు వచ్చిన సమయంలో నటి అనూష రెడ్డి పరిచయం ఏర్పడినట్లు సమాచారం. ఆ పరిచయం క్రమంగా సన్నిహిత సంబంధంగా మారి, పెళ్లి...
spot_img

Keep exploring

రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్

రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్ అచ్చంపేటలో బీఆర్ఎస్ జనగర్జన సభలో మండిపడ్డ కేటీఆర్ మన భారత్, నాగర్‌కర్నూల్ : "నల్లమల...

మంత్రి దామోదర వెరీ సీరియస్

ఎంజీఎంలో నిర్లక్ష్యం కలకలం .. ఇద్దరు పిల్లలకు ఒకే ఆక్సిజన్ సిలిండర్ మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్  సూపరింటెండెంట్ సస్పెన్షన్...

రూ.1000 కోసం ప్రాణం తీసిన దోస్త్

మైలార్ దేవ్ పల్లి వద్ద దారుణ హత్య ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు మన భారత్, రంగారెడ్డి జిల్లా: రూ.1000...

కపాస్ రైతుల కష్టం తీరేనా..?

తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకోకుండా పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్  - వర్షాలతో దెబ్బతిన్న పంటలు -ఆర్థికంగా నలిగిపోతున్న రైతులు  మన భారత్,...

జనగామలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

రైతులు కనీస మద్దతు ధరకు పత్తిని విక్రయించాలని కలెక్టర్ సూచన మన భారత్, జనగామ: జనగామ జిల్లా ఓబుల్ కేశ్వాపూర్...

గంజాయి నిందితులపై ఉక్కుపాదం

ఇల్లందు పోలీసులు నిందితుడు సపావత్ వెంకన్నపై పీడీ యాక్ట్ నమోదు మన భారత్, భద్రాద్రి కొత్తగూడెం :జిల్లాలో గంజాయి అక్రమ...

సంగారెడ్డిలో రెచ్చిపోతున్న మొరం మాఫియా

ప్రభుత్వ భూమిలో నుంచి అక్రమంగా మొరం తరలింపు మన భారత్, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో మొరం మాఫియా మరోసారి రెచ్చిపోతోంది. అందోల్...

ఈ–పంచాయతీ యూనియన్‌ ఏకగ్రీవ ఎన్నిక

ఈ–పంచాయతీ యూనియన్‌లో కొత్త కమిటీ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా కలకొండ శివకృష్ణ మన భారత్ నల్లగొండ : నల్లగొండ జిల్లా ఈ–పంచాయతీ ఉమ్మడి...

కేంద్ర ఆర్థిక మంత్రి పర్యటన వాయిదా

తుఫాన్ ప్రభావం.. నిర్మలా సీతారామన్‌ ఏపీ పర్యటన వాయిదా అమరావతిలో 12 బ్యాంకుల శంకుస్థాపన వాయిదా మన భారత్, అమరావతి:...

జూబ్లీహిల్స్ లో జోరుగా కాంగ్రెస్ ప్రచారం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తరపున రహమత్‌నగర్‌లో ప్రచారం చేపట్టిన ఓబీసీ చైర్మన్ గొల్ల కృష్ణయ్య మన భారత్, హైదరాబాద్: జూబ్లీహిల్స్...

ఆదిలాబాద్ జిల్లాలో కవిత పర్యటనకు ఏర్పాట్లు

ఆదిలాబాద్ పర్యటనకు సిద్ధమైన జాగృతి అధ్యక్షురాలు కవిత.. నవంబర్ 3, 4న ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో పాల్గొననున్నారు మన...

చిరంజీవి వ్యక్తిత్వ హక్కులకు సిటీ సివిల్ కోర్టు రక్షణ

చిరంజీవి వ్యక్తిత్వ హక్కులకు సిటీ సివిల్ కోర్టు రక్షణ – అనుమతి లేకుండా పేరు, ఫోటోలు వాడరాదని ఆదేశం మన...

Latest articles

తిరుమలలో భక్తుల రద్దీ… సర్వదర్శనానికి 18 గంటలు

మన భారత్ ,తిరుమల:  ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వారాంతం సందర్భంగా ఆలయానికి...

పెళ్లి పేరుతో మోసం… రూ. 9.35 కోట్లు లూటీ

మన భారత్ ,హైదరాబాద్:  పెళ్లి చేసుకుంటానని నమ్మించి భారీ మొత్తంలో డబ్బు తీసుకుని మోసం చేసినట్లు ఓ నటి పై...

బీపీ మాత్రలు మింగి బాలిక ఆత్మహత్యాయత్నం..

మన భారత్ , జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో ఓ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది....

కాలి బుడిదైన పంటను పరిశీలించిన ఎమ్మెల్యే

మన భారత్ ,మొగుళ్లపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గణేష్ పల్లి, పెద్దకొమటి...