నకిలీ పత్తి విత్తనాల కేసు.. దాబా(బి) సర్పంచ్ సస్పెన్షన్
మన భారత్ | ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల విక్రయానికి సంబంధించిన కేసులో ఇచ్చోడ మండలం దాబా(బి) గ్రామ సర్పంచ్ ఈశ్వర్పై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. వ్యవసాయాధికారుల నివేదిక, సంబంధిత శాఖల విచారణ ఆధారంగా సర్పంచ్ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ఉత్తర్వులు జారీ...
తలమడుగులో ఆర్టీసీ బస్సు క్లచ్ ప్లేట్లు ఫెయిల్.. వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ
మన భారత్, జూలై 21 తలమడుగు:
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు క్లచ్ ప్లేట్లు అకస్మాత్తుగా ఫెయిల్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదిలాబాద్ నుంచి కోసాయి గ్రామం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు తలమడుగు మండల కేంద్రానికి చేరుకున్న...
ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకతపై ప్రశ్నలు.. నాగర్కర్నూల్ ఘటనపై చర్చ
జర్నలిస్టులనే డబ్బులు అడుగుతున్నారంటూ ఆవేదన
మన భారత్ | నాగర్కర్నూల్
నాగర్కర్నూల్ జిల్లాలో...