manabharath

ఆ సర్పంచ్ సస్పెండ్ .!

నకిలీ పత్తి విత్తనాల కేసు.. దాబా(బి) సర్పంచ్ సస్పెన్షన్ మన భారత్ | ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల విక్రయానికి సంబంధించిన కేసులో ఇచ్చోడ మండలం దాబా(బి) గ్రామ సర్పంచ్ ఈశ్వర్‌పై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. వ్యవసాయాధికారుల నివేదిక, సంబంధిత శాఖల విచారణ ఆధారంగా సర్పంచ్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ఉత్తర్వులు జారీ...

వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ..

తలమడుగులో ఆర్టీసీ బస్సు క్లచ్ ప్లేట్లు ఫెయిల్.. వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ మన భారత్, జూలై 21 తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు క్లచ్ ప్లేట్లు అకస్మాత్తుగా ఫెయిల్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదిలాబాద్ నుంచి కోసాయి గ్రామం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు తలమడుగు మండల కేంద్రానికి చేరుకున్న...
spot_img

Keep exploring

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘాయుష్షు, దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు కార్యక్రమానికి హాజరుకానున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్...

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సర్పంచ్ చంటి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: సర్పంచ్ ఏలుగు రాజన్న మన భారత్, తలమడుగు: ప్రజా...

సిక్కోలు అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు కీలకం

యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పరిశ్రమల విస్తరణ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మన భారత్,...

బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త...

ఏడాదికి కేవలం 4 సిలిండర్లకే రాయితీ.?

గ్యాస్ సబ్సిడీపై కొత్త చర్చ.. ఏడాదికి కేవలం 4 సిలిండర్లకే రాయితీ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై ప్రజల్లో...

సదరం శిబిరంలో దివ్యాంగుల అవస్థలు..

గంటల తరబడి నిరీక్షణ రిమ్స్ ఆస్పత్రిలో ఆలస్యంగా ప్రారంభమైన ధ్రువీకరణ ప్రక్రియ మౌలిక సదుపాయాల కొరతపై బాధితుల ఆవేదన.. అధికారులు స్పందించాలని...

జర్నలిస్ట్ అయినా డబ్బులు ఇవ్వాల్సిందే.. ప్రభుత్వ ఉద్యోగి.!

ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకతపై ప్రశ్నలు.. నాగర్‌కర్నూల్ ఘటనపై చర్చ జర్నలిస్టులనే డబ్బులు అడుగుతున్నారంటూ ఆవేదన మన భారత్ | నాగర్‌కర్నూల్ నాగర్‌కర్నూల్ జిల్లాలో...

బడి బయట పిల్లలను బడిలో చేర్పించాలి

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా జాజాపూర్ పాఠశాల ఉపాధ్యాయుల అవగాహన కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఉచితం...

విజయనగరం అభివృద్ధికి సమిష్టిగా కృషి..

సమకాలీన రాజకీయాలు, జిల్లా అభివృద్ధిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ – ఎమ్మెల్యే అదితి భేటీ పెట్టుబడులు, సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్...

కలగానే మిగిలిన నైన్‌పాక – నేరేడుపల్లి బ్రిడ్జి

మూడేళ్లుగా నిలిచిపోయిన పనులు.. ప్రజల ఇబ్బందులు పట్టించుకోవడం లేదని ఎమ్మార్పీఎస్ నేత ఆవేదన తక్షణమే నిర్మాణ పనులు పూర్తి చేయాలని...

గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే..

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మొగుళ్లపల్లి అభివృద్ధిపై ప్రజలకు వివరాలు.. రైతులు...

విద్యా ప్రమాణాల‌ పెంపు పై ప్రత్యేక దృష్టి..

మొగుళ్లపల్లి ఎంఆర్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖాధికారి రాజేందర్ విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి.. విద్యార్థుల హాజరు,...

Latest articles

ఆ సర్పంచ్ సస్పెండ్ .!

నకిలీ పత్తి విత్తనాల కేసు.. దాబా(బి) సర్పంచ్ సస్పెన్షన్ మన భారత్ | ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల...

వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ..

తలమడుగులో ఆర్టీసీ బస్సు క్లచ్ ప్లేట్లు ఫెయిల్.. వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ మన భారత్, జూలై 21...

పెరుగుతున్న కరోనా కేసులు..

మాస్క్ ధరించడం మంచిదే: వైద్యుల సూచన మన భారత్ , హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో...