ఎల్నినో హెచ్చరికలు ముందే తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదు: కల్వకుంట్ల కవిత
మన భారత్, హైదరాబాద్:
ఎల్నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఆరు నెలల ముందే తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శించారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన...
రాజ్యాధికారంతోనే అందరికీ సమాన హక్కులు సాధ్యం: బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రత్నాపురం రమేష్
మన భారత్, జైనథ్: జూలై 19
తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో బహుజన రాజ్యాధికారం రావాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రత్నాపురం రమేష్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పెండల్వాడ,లేకర్వాడ గ్రామల లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో బహుజన రాజ్యాధికారం, సామాజిక న్యాయం,...
అభివృద్ధి, పరిశుభ్రత, పచ్చదనానికి ప్రాధాన్యం..
ఆదిలాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో కీలక ప్రతిపాదనలు
అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని చైర్పర్సన్...