manabharath

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జెత్వన్ బుద్ధ విహార్ ఎదుట ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని శుక్రవారం ఉదయం వాంకిడి ఇంచార్జి ఎంపీడీవో ఖాజా అజీజోద్దీన్ , సబ్ ఇన్స్పెక్టర్ దుర్గం మహేందర్...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ మండల కేంద్రంలో శుక్రవారం ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు భారీగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను...
spot_img

Keep exploring

బహుజన ఐక్యత ర్యాలీకి తరలిరండి: సుకుమార్

మన భారత్, ఆదిలాబాద్:  సామాజిక సమానత్వం, విద్యా హక్కులు, బహుజనుల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన మహాత్మా జ్యోతిబా ఫూలే...

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి..

మన భారత్, భక్తి న్యూస్: ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుల్లో Pothuluri Veerabrahmendra Swamy ఒకరు....

అంగన్వాడీ టీచర్ ను చెట్టుకు కట్టేసి..

మన భారత్, సంగారెడ్డి : జిల్లాలో జరిగిన ఒక ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దామరగిద్ద గ్రామంలో అంగన్వాడీ టీచర్‌ను...

ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు..

మన భారత్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ అటవీ శాఖ కార్యాలయంలో అవినీతి వ్యవహారం బహిర్గతమైంది. లంచం తీసుకుంటూ ఎఫ్ఆర్ఓ...

ప్రమాదకరంగా లో లేవల్ వంతెన..

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో ఉన్న లో లెవెల్ వంతెన రహదారి తీవ్రంగా దెబ్బతిని...

తెలంగాణకు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు..

మన భారత్, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా పెరుగుతున్న విమానాశ్రయాల అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్న నేపథ్యంలో తెలంగాణకు...

BRSలో చేరనున్న జీవన్ రెడ్డి..

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై...

577 ఉద్యోగాలు.. మే 1 వరకు దరఖాస్తులు

మన భారత్, జాబ్ న్యూస్:  కేంద్ర ప్రభుత్వానికి చెందిన నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) సంస్థలో వివిధ విభాగాల్లో...

డేటా అవసరం లేదా.. వారికి ప్రత్యేక రీఛార్జ్

మన భారత్, న్యూఢిల్లీ:  దేశంలోని మొబైల్ వినియోగదారుల కోసం టెలికం నియంత్రణ సంస్థ (TRAI) ఒక ముఖ్యమైన ప్రతిపాదనను ముందుకు...

విద్యుత్ శాఖ కార్మికుల సమ్మె షురూ..

మన భారత్, నాగర్ కర్నూలు: జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖకు చెందిన ఆర్టిజన్లు సమ్మె బాట పట్టడంతో విద్యుత్ సేవలకు...

ఎండలో రేషన్ కోసం బారులు.!

మన భారత్, ఆదిలాబాద్: మండల కేంద్రంలోని రేషన్ షాపు వద్ద గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం మూడు నెలల...

ఇక ప్రపంచానికి కఠిన పరీక్ష..

న్యూఢిల్లీ, మన భారత్: పసిఫిక్ సముద్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచాన్ని తీవ్ర వాతావరణ మార్పులు కుదిపే ‘సూపర్...

Latest articles

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...

ట్రాఫిక్ సమస్యల నివారణకు కృషి..

మొగుళ్లపల్లి, మన భారత్: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది....