manabharath

అంబేద్కర్ విగ్రహావిష్కరణ మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం..

పల్లి (బి)లో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు ఆహ్వానం మన భారత్, జూలై 23 తలమడుగు: తలమడుగు మండలం పల్లి (బి) గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని తెలంగాణ రక్షణ సేన బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే శ్రీ రాథోడ్ బాపురావును గ్రామస్తులు కోరారు. గ్రామంలో డాక్టర్...

ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి: కలెక్టర్

ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి: కలెక్టర్ రాజర్షి షా డబుల్ ఓటర్లు వెంటనే ఒకే ప్రాంతంలో ఓటు కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలి మన భారత్, జూలై 23 ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు హక్కు నమోదైన డబుల్ ఓటర్లు వెంటనే తమకు అనుకూలమైన ఒకే ప్రాంతంలో ఓటు కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు....
spot_img

Keep exploring

సృజనాత్మకతను వెలికితీయాలి: సర్పంచ్ చంటి

ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ ఎలుగు రాజన్న  మన భారత్ , తలమడుగు: తలమడుగు మండల కేంద్రంలోని పీఎం శ్రీ జెడ్‌పీహెచ్‌ఎస్...

మనుషుల్లో పెరుగుతున్న రాయితనం… మానవత్వం కరిగిపోతుందా?

గొంటి ముక్కుల ప్రసాద్, రిపోర్టర్,మన భారత్  మన భారత్ , ఇంటర్నెట్ డెస్క్:  ఒకప్పుడు మనుషుల్లోని రాయితనం అప్పుడప్పుడు మాత్రమే బయటపడేది....

మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా తోట శివన్న విజయం..

ఆదిలాబాద్ తాలూకా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా తోట శివన్న భారీ మెజారిటీతో విజయం మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ తాలూకా...

ఆరు నెలల పసికందు ప్రాణానికి ₹16 కోట్ల ఇంజెక్షన్..!

 ప్రభుత్వ సాయం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు మన భారత్, విజయనగరం: పుట్టి ఇంకా ఆరు నెలలే అయిన ఓ పసికందు ప్రాణం...

జిల్లా పురోహితునికి ‘జ్యోతిర్వేది’ బిరుదు..

మన భారత్, తలమడుగు (ఆదిలాబాద్): ఆధ్యాత్మిక సేవలు, జ్యోతిష్య విజ్ఞానం, వాస్తు శాస్త్రంలో విశిష్ట సేవలను అందిస్తున్న ఆదిలాబాద్ జిల్లా...

కూలీలకు మజ్జిగ పంపిణీ చేసిన మాజీ ఎంపీటీసీ

మన భారత్, ఆదిలాబాద్: జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీల ఆరోగ్య...

ఉచిత కంటి పరీక్ష శిబిరం..

మన భారత్, తలమడుగు (ఆదిలాబాద్): తలమడుగు మండలం లచ్చంపూర్ గ్రామంలో గ్రామస్తుల ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడేలా ఉచిత కంటి పరీక్ష...

జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం.. విద్యార్థులకు పెద్ద ఊరట

మన భారత్, ఆదిలాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. వచ్చే విద్యా...

భూముల మార్కెట్ విలువల సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి:

మన భారత్, ఆదిలాబాద్: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల సవరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని భూ పరిపాలన ప్రధాన...

జర్నలిస్టుల ఐక్యతతోనే హక్కుల పరిరక్షణ..

శృంగవరపుకోటలో ఎపియూడబ్ల్యూజె నియోజకవర్గ స్థాయి సమావేశం ఘనంగా నిర్వహణ మన భారత్, శృంగవరపుకోట: జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ఐక్యతతో...

పొలం గట్టుకు నిప్పు.. రైతుకు నష్టం

సర్వీస్ వైరు, మోటారు దగ్ధం.. గుర్తు తెలియని వ్యక్తులపై రైతు ఆవేదన మన భారత్, తాంసి : ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం...

ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

ఎల్.కోట క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ – 137 వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మన భారత్, శృంగవరపుకోట నియోజకవర్గం: ప్రజల సమస్యలను...

Latest articles

అంబేద్కర్ విగ్రహావిష్కరణ మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం..

పల్లి (బి)లో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు ఆహ్వానం మన భారత్, జూలై 23 తలమడుగు: తలమడుగు మండలం...

ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి: కలెక్టర్

ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి: కలెక్టర్ రాజర్షి షా డబుల్ ఓటర్లు వెంటనే ఒకే ప్రాంతంలో ఓటు కొనసాగించేలా...

అంతరాష్ట్ర రహదారిపై కాంగ్రెస్ నేతల ఆందోళన

తలమడుగులో కాంగ్రెస్ నాయకుల రాస్తారోకో రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ సుంకిడి వద్ద అంతరాష్ట్ర రహదారిపై ఆందోళన మన భారత్, తలమడుగు:...

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యం

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలన -సర్పంచ్ నైనకంటి మమత మన భారత్,మొగుళ్ళపల్లి: పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలనను కొనసాగిస్తున్నామని, పల్లెలు...