manabharath

మే లో కూతురి పెళ్లి.. తండ్రి ఆత్మహత్య

మన భారత్ ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారంతో పాటు కూతురి పెళ్లి బాధ్యతలు మోస్తూ తీవ్ర మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బేల మండలంలోని పాఠన్ గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రైతు లస్మారెడ్డి (49) సాగులో సరైన దిగుబడి రాకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో మానసికంగా...

ప్రైవేట్ వాహనాలకు పండుగ.. అధిక ఛార్జీలు

మన భారత్ | తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె ప్రభావం రోజురోజుకూ తీవ్రంగా కనిపిస్తోంది. మంగళవారం రాత్రి ప్రభుత్వం మరియు కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో కార్మికులు సమ్మెబాట పట్టారు. అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, మధిర, ఖమ్మం డిపోల్లో ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇతర జిల్లాల్లో కూడా...
spot_img

Keep exploring

సీఎం కప్ స్టేట్ మీట్‌లో ఆర్టిస్టిక్ యోగా అండర్-25లో బోండ్ల భార్గవ్ ప్రతిభ..

మన భారత్, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువ క్రీడాకారుడు బోండ్ల భార్గవ్ సీఎం కప్ స్టేట్ మీట్‌లో...

ఆల్ ఇండియా రసాయన శాస్త్రంలో 121వ ర్యాంక్.. ఎం. యోగేష్ కుమార్‌కు ఘన సత్కారం

మన భారత్ ,ఆదిలాబాద్: ఆల్ ఇండియా స్థాయిలో రసాయన శాస్త్రంలో 121వ ర్యాంక్ సాధించి ఆదిలాబాద్‌కు కీర్తి తెచ్చిన ఎం....

కుమ్మెద బాధితులకు న్యాయం చేయాలి..

మన భారత్, నాగర్‌కర్నూల్: కుమ్మెద ఘటన బాధితులకు తక్షణ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్...

అమరావతిలో భారీ మౌలిక వసతుల ప్రణాళిక.. రూ.40,887 కోట్లతో ట్రంక్ రోడ్లు నిర్మాణం

మన భారత్ ,ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతిలో భారీ స్థాయిలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది....

33 గంటల ట్రాఫిక్ జామ్ తర్వాత భారీ నిర్ణయం.. వాహనదారులకు రూ.5.16 కోట్ల టోల్ రిఫండ్

మన భారత్ ,మహారాష్ట్ర: ఈ నెల 3న ముంబై–పుణే ఎక్స్ప్రెస్‌వేపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో దాదాపు 33 గంటల...

33 గంటల ట్రాఫిక్ నరకం.. ముంబై–పుణే ఎక్స్ప్రెస్‌వేపై స్తంభనం, హెలికాప్టర్‌లో వెళ్లిన పారిశ్రామికవేత్త!

మన భారత్ , మహారాష్ట్ర: మహారాష్ట్రలోని ముంబై–పుణే ఎక్స్ప్రెస్‌వేపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో భీకర ట్రాఫిక్ జామ్ నెలకొంది. దాదాపు...

కల్తీ పాల మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు: సీఎం చంద్రబాబు ప్రకటన

మన భారత్ , ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌ లోని రాజమండ్రిలో చోటుచేసుకున్న కల్తీ పాల ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...

కల్తీ పాల ఘటనలో విషాదం.. రాజమండ్రిలో నలుగురు మృతి

మన భారత్ , ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నగరంలో కల్తీ పాల ఘటన మరింత విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో...

ఏపీలో కలకలం: రాజమండ్రిలో అనూరియా కేసులు.. ఇద్దరు మృతి, 13 మంది ఆస్పత్రిలో

మన భారత్ , రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నగరంలో అనూరియా (మూత్రం ఆగిపోవడం) కేసులు కలకలం రేపుతున్నాయి. తాజాగా...

రాజమండ్రిలో కల్తీ పాల కలకలం.?

అనుమానాస్పద మృతి.. పలువురు అస్వస్థత మన భారత్ , ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నగరంలో కల్తీ పాల కలకలం రేగింది. లాలాచెరువు...

కాళేశ్వరాన్ని వాడుకలోకి తెస్తాం: సీఎం

BRS విమర్శలకు ఘాటు కౌంటర్ మన భారత్ ,తెలంగాణ: తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్న ప్రతిపక్ష BRS ఆరోపణలకు ముఖ్యమంత్రి...

గుమ్మడి గింజలు తింటే సంతాన సమస్యలు దూరం.!

గుమ్మడి గింజలు (Pumpkin Seeds) చిన్నవైనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాల భాండాగారం అని పోషకాహార నిపుణులు...

Latest articles

మే లో కూతురి పెళ్లి.. తండ్రి ఆత్మహత్య

మన భారత్ ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారంతో పాటు కూతురి పెళ్లి బాధ్యతలు...

ప్రైవేట్ వాహనాలకు పండుగ.. అధిక ఛార్జీలు

మన భారత్ | తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె ప్రభావం రోజురోజుకూ తీవ్రంగా కనిపిస్తోంది. మంగళవారం...

ఆర్టీసీ సమ్మె ప్రభావం.. ప్రయాణికుల ఇబ్బందులు

  మన భారత్, హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టడంతో రవాణా వ్యవస్థ తీవ్రంగా...

ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయం… ప్రైవేట్ వాహనాలతో సేవలు

మన భారత్, హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు...