manabharath

ప్రతి గింజ కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ బజార్ హత్నూర్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. కేంద్రం ప్రారంభించిన అనంతరం మొక్కజొన్న రైతును ఎమ్మెల్యే సన్మానించి ప్రోత్సహించారు. ఈ...

హైడ్రాను తొలగిస్తాం’.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన భారత్, తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధి పేరిట జరుగుతున్న చర్యలపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌ను నాశనం చేస్తున్నారని ఆరోపిస్తూ, “పనికిమాలిన హైడ్రాను తొలగించాల్సిన అవసరం ఉంది” అని పేర్కొన్నారు. ముఖ్యంగా మూసీ నది అభివృద్ధి పేరుతో భూములను కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన...
spot_img

Keep exploring

265 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

మన భారత్, జాబ్ న్యూస్: కేంద్ర ప్రభుత్వ రక్షణ ఉత్పత్తి విభాగానికి చెందిన Ordnance Factory Board పరిధిలోని...

గోల్డ్ రింగ్, పెళ్లికి 8.గ్రా బంగారం.! 

మన భారత్, తమిళనాడు: Vijay నేతృత్వంలోని Tamilaga Vettri Kazhagam (TVK) పార్టీ ఎన్నికల హామీలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనే...

వేసవిలో దోసకాయ తింటే మేలు..

మన భారత్ , ఆరోగ్యం: ఎండలు ఎక్కువగా ఉండే వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే ఆహార పదార్థాలను తీసుకోవడం...

రెండు రకాల పురుగుమందుల వాడకం ప్రమాదకరం.

మన భారత్ , ఆదిలాబాద్: రైతులు రెండు రకాల పురుగు మందులను కలిపి వాడటం వల్ల కలిగే నష్టాలపై అవగాహన...

బాబోయ్ ఎండలు.. మూడు రోజులు జాగ్రత్త.!

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు తీవ్ర ఎండలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ...

ఆరోగ్యానికి మీల్స్ లో ఇవి తప్పనిసరి.!

మన భారత్, ఆరోగ్యం: మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం చాలా అవసరం. ముఖ్యంగా శరీర ఎదుగుదల, రోగనిరోధక...

ఈసారి గద్దర్ ఫిల్మ్ అవార్డ్-2025 వీరికే..!

చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు – ఉత్తమ నటీనటులుగా నాగచైతన్య, రష్మిక మందన్న మన భారత్ తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా...

భారత్‌కు చేరనున్న ‘పుష్పక్’ నౌక..

మన భారత్, ప్రత్యేక ప్రతినిధి: మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ సముద్ర రవాణా వ్యవస్థపై తీవ్ర...

యుద్ధం ఎఫెక్ట్.. వంటగదిలో ధరల మంట

మన భారత్, ప్రత్యేక ప్రతినిధి: ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న గల్ఫ్ ప్రాంత ఉద్రిక్తతల ప్రభావం భారతదేశంలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా...

చైల్డ్ పోర్నోగ్రఫీ చూసిన ఇద్దరిపై కేసు..

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలను వీక్షించి ఇతరులకు పంపిణీ చేసిన...

వేడుకల్లో పాల్గొన్న మాజీ జడ్పీటీసీ..

మన భారత్, తలమడుగు : ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో మిలటరీ మెన్ తలార్ల కిరణ్ గృహ...

నాడు కూలీ.. నేడు DSP.. రేపు UPSC అధికారి

మన భారత్ , తెలంగాణ: పేదరికం, కుటుంబ సమస్యలు, ఆర్థిక కష్టాలు ఎన్ని వచ్చినా సంకల్పం బలంగా ఉంటే విజయాన్ని...

Latest articles

ప్రతి గింజ కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా...

హైడ్రాను తొలగిస్తాం’.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన భారత్, తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్...

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక...

అలెర్ట్.. 5 రోజులు వర్ష సూచన

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న ఐదు రోజులపాటు పలు...