manabharath

ఉచిత ట్యూషన్ సెంటర్‌కు గ్రీన్ బోర్డు..

మన భారత్, వాంకిడి : స్థానిక పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి అండగా దాతలు ముందుకు వస్తున్నారు. వాంకిడిలోని జెత్వాన్ బుద్ధ విహార్‌లో నిర్వహిస్తున్న ఉచిత ట్యూషన్ సెంటర్‌కు అవసరమైన గ్రీన్ బోర్డును భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ శ్రామినేర్ హంసరత్న వినేష్ ఉప్రే టీచర్ దాతృత్వంగా అందజేశారు. గత ఆరు నెలలుగా కొనసాగుతున్న ఈ ట్యూషన్ సెంటర్ విద్యార్థులకు మంచి ఫలితాలు...

వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం..

మన భారత్, ధన్వాడ: రైతుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని నారాయణపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ సదాశివరెడ్డి సూచించారు. శనివారం ధన్వాడ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, రైతులు తమ పంటను నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి...
spot_img

Keep exploring

ఇప్పపువ్వు లడ్డూల తయారీపై శిక్షణ..

మన భారత్, ఆదిలాబాద్:  ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లోకారి గ్రామంలో ఆదివాసి మహిళా సంఘాల కోసం స్వయం ఉపాధి అవకాశాలపై...

మెటాలో ఉద్యోగుల కోతలు..

మన భారత్, అంతర్జాతీయ వ్యాపార వార్తలు: ప్రపంచ ప్రముఖ టెక్ దిగ్గజం Meta Platforms మరోసారి ఉద్యోగుల తొలగింపులపై కీలక...

హిరో రాం చరణ్ కంటికి ఆపరేషన్..

మన భారత్, హైదరాబాద్:  ‘పెద్ది’ చిత్ర షూటింగ్ సందర్భంగా జరిగిన చిన్న ప్రమాదంలో హీరో రాంచరణ్ కంటి రెప్ప పైభాగంలో...

మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయం..

మన భారత్, హైదరాబాద్: మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మత సామరస్యానికి ప్రతీకగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం...

బాలకృష్ణకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు..

మన భారత్, న్యూఢిల్లీ: తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ నటుడు Nandamuri Balakrishna కు ప్రతిష్టాత్మక...

రోడ్డు ప్రమాదంలో 10 మంది సజీవదహనం..

ప్రకాశం జిల్లా, మన భారత్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది....

పెట్రోల్, గ్యాస్‌పై ఆందోళన వద్దు: కిషన్ రెడ్డి

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ మరియు ఎల్పీజీ (LPG) సరఫరాపై ఎలాంటి కొరత లేదని కేంద్ర ప్రభుత్వం...

“రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి”

మన భారత్,ఆదిలాబాద్:  కాంగ్రెస్ పార్టీకి బలోపేతం అవసరమని, దేశానికి శక్తివంతమైన నాయకత్వం కావాలని పేర్కొంటూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని...

అసెంబ్లీ స్థానాల పెంపు పై చర్చ.!

మన భారత్, ఆదిలాబాద్,: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై రాజకీయ వర్గాల్లో చర్చలు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం...

డీజీపీని కలిసిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ

మన భారత్, హైదరాబాద్, మార్చి 25: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) వ్యవస్థాపకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత మంద...

రైతు ఆత్మహత్యపై ఆగ్రహం: 

మన భారత్ ఆదిలాబాద్: రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్...

కౌన్సిలర్ సాయి చరణ్ గౌడ్ కు సన్మానం..

మన భారత్, తెలంగాణ :  హైదరాబాద్‌ లో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (SATS) చైర్మన్, వనపర్తి జిల్లా కాంగ్రెస్...

Latest articles

ఉచిత ట్యూషన్ సెంటర్‌కు గ్రీన్ బోర్డు..

మన భారత్, వాంకిడి : స్థానిక పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి అండగా దాతలు ముందుకు వస్తున్నారు. వాంకిడిలోని జెత్వాన్ బుద్ధ...

వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం..

మన భారత్, ధన్వాడ: రైతుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని...

హాల్ టికెట్లు లేక విద్యార్థుల్లో ఆందోళన..!

మన భారత్, ఎడ్యుకేషన్: Kakatiya University నిర్వహించే డిగ్రీ పరీక్షలు ఈ నెల 20వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం...

టెన్త్ ఫలితాలు ఎప్పుడో తెలుసా..?

మన భారత్, తెలంగాణ:  తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి (SSC) పరీక్షల ఫలితాల విడుదలకు సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది....