జొన్న రైతుల కోసం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో అన్నదానం
తాంసి సబ్ మార్కెట్ యార్డులో నాలుగో రోజు కొనసాగిన సేవా కార్యక్రమం
జొన్న కొనుగోళ్లలో జాప్యంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన బీఆర్ఎస్ నాయకులు
మన భారత్, తాంసి: తాంసి మండలంలోని సబ్ మార్కెట్ యార్డులో జొన్న రైతుల సౌకర్యార్థం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం బుధవారం నాలుగో రోజు కొనసాగింది. కొనుగోలు...
జొన్న కొనుగోళ్లను పరిశీలించిన మాజీ డీసీసీబీ చైర్మన్ భోజ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంతోష్
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలని సూచన
మన భారత్, తాంసి: రైతులు కష్టపడి పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మాజీ డీసీసీబీ చైర్మన్ భోజ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కౌడాల సంతోష్ స్పష్టం...
సమస్యలు పరిష్కరించకపోతే మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తాం: సీఐటీయూ హెచ్చరిక
మన భారత్, మల్కాజిగిరి:
కీసర సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులందరికీ...