manabharath

విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ పంపిణీ పాల్దే ప్రసాద్ జన్మదినం సందర్భంగా అన్నపూర్ణ సేవా సంస్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం ఆదిలాబాద్, జూలై 24: సమాజ సేవే లక్ష్యంగా అన్నపూర్ణ సేవా సంస్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమం విద్యార్థుల్లో ఆనందాన్ని నింపింది. ట్రస్ట్ చైర్మన్ పాల్దే ప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ సేవాదాస్ విద్యా...

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నిరుద్యోగిని మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేసిన కేసులో ప్రధాన ఏజెంట్‌తో పాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిని ఇంద్రవెల్లి పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఇంద్రవెల్లి ఎస్ఐ ఈ....
spot_img

Keep exploring

రూ.9500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..

మన భారత్, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి...

రాష్ట్ర స్థాయిలో విద్యార్థుల ప్రతిభ..!

మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ స్కూల్ నాలుగో తరగతి ప్రవేశ ఎంపిక పరీక్షల్లో ఆదిలాబాద్ జిల్లా...

రేవంత్ జీ.. బీజేపీలోకి వచ్చేయ్ : మోదీ

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య...

ఇస్త్రీ చేస్తూ షాక్ గురై వ్యక్తి మృతి..

మన భారత్, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి మండలం జక్కపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. దుస్తులు ఇస్త్రీ చేస్తుండగా...

దళిత మహిళలపై దాడులు సరైనది కాదు..

మన భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా జామి, కొత్తవలసతో పాటు పలు మండలాల్లో దళిత మహిళలపై దాడులు పెరుగుతున్నాయని అఖిలభారత...

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్సై..

మన భారత్, ఆదిలాబాద్: వేసవి కాలంలో రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఆదిలాబాద్...

నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి..

మన భారత్, నాగర్ కర్నూల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను...

అధికారుల కాళ్లు మొక్కిన రైతులు..!

రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల వద్ద అన్నదాతల ఆందోళనలు మన భారత్, మంచిర్యాల: ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో రైతులు ఆవేదన...

సీఎం జోసెఫ్ విజయ్ కు అభినందనలు..

ప్రజల నుంచి వచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి కావడం హర్షణీయం : దళిత సంఘాల నేతలు మన భారత్, విజయనగరం: తమిళనాడు రాష్ట్ర...

అయినాడ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

బైక్‌ను ఢీకొట్టిన డీసీఎం.. రోడ్డుపై పడిన యువకుడిని ఈడ్చుకెళ్లిన కారు – ఇద్దరు విద్యార్థుల మృతి మన భారత్, విజయనగరం: విజయనగరం...

రాంపూర్‌లో విస్తృత వాహన తనిఖీలు..

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రజలకు పోలీసుల సూచనలు మన భారత్, ఆదిలాబాద్: ప్రజల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా రాంపూర్...

మిషన్ భగీరథ అధికారులు ఎక్కడ..?

- ధన్వాడలో తాగునీటి సమస్యపై ప్రజల ఆగ్రహం – ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ తీరుపై విమర్శలు మన భారత్, ధన్వాడ: ధన్వాడ మండలంలో నెలకొన్న...

Latest articles

విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ పంపిణీ పాల్దే ప్రసాద్ జన్మదినం సందర్భంగా అన్నపూర్ణ సేవా సంస్థ ట్రస్ట్...

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ...

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు -రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం -బీజేపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మోరే రవీందర్...