మన భారత్, ఆదిలాబాద్:
ఝరి, డోర్లి గ్రామాల ప్రజల ఆవేదన
– వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు
తలమడుగు: తలమడుగు మండల కేంద్రానికి సమీపంలోని ఝరి, డోర్లి గ్రామాల వద్ద నిర్మాణంలో నిలిచిపోయిన లో లెవల్ వంతెనలను వెంటనే పూర్తి చేయాలని గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరుతున్నారు. వంతెనల పనులు పూర్తికాకపోవడంతో గ్రామస్థులు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు...
మన భారత్, హైదరాబాద్
అత్తాపూర్లో దారుణం.. మద్యం మత్తులో భార్యను హత్య చేసిన భర్త
హైదరాబాద్: నగరంలోని అత్తాపూర్ ప్రాంతంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భార్య ఆలస్యంగా ఇంటికి వస్తోందనే అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం, మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన కోమలి (31), అవినాష్ దంపతులు ఉపాధి నిమిత్తం...
మన భారత్, ఆదిలాబాద్:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ పరిస్థితులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అధికారం...