వడ్గావ్ పాఠశాలకు ఉపాధ్యాయుడిని తిరిగి కేటాయించాలి..
-ఎంఈఓకు గ్రామస్తుల వినతి
మన భారత్ | ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని వడ్గావ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్)లో ఉపాధ్యాయుల కొరతను వెంటనే తీర్చాలని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. గతంలో వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో మరో పాఠశాలకు పంపిన తమ ఉపాధ్యాయుడినే తిరిగి వడ్గావ్ పాఠశాలకు కేటాయించాలని కోరుతూ మంగళవారం...
నకిలీ పత్తి విత్తనాల కేసు.. దాబా(బి) సర్పంచ్ సస్పెన్షన్
మన భారత్ | ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల విక్రయానికి సంబంధించిన కేసులో ఇచ్చోడ మండలం దాబా(బి) గ్రామ సర్పంచ్ ఈశ్వర్పై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. వ్యవసాయాధికారుల నివేదిక, సంబంధిత శాఖల విచారణ ఆధారంగా సర్పంచ్ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ఉత్తర్వులు జారీ...
వర్షాకాలానికి ముందే గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం
ప్రజారోగ్య పరిరక్షణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి: ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు
మన భారత్,...