manabharath

ప్రతి గింజ కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ బజార్ హత్నూర్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. కేంద్రం ప్రారంభించిన అనంతరం మొక్కజొన్న రైతును ఎమ్మెల్యే సన్మానించి ప్రోత్సహించారు. ఈ...

హైడ్రాను తొలగిస్తాం’.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన భారత్, తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధి పేరిట జరుగుతున్న చర్యలపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌ను నాశనం చేస్తున్నారని ఆరోపిస్తూ, “పనికిమాలిన హైడ్రాను తొలగించాల్సిన అవసరం ఉంది” అని పేర్కొన్నారు. ముఖ్యంగా మూసీ నది అభివృద్ధి పేరుతో భూములను కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన...
spot_img

Keep exploring

రూ.25 వేల బహుమతి గెలుచుకోండి.!

మన భారత్, న్యూఢిల్లీ: భారత జాతీయ గేయం వందే మాతరం రచనకు 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర...

రూ. 50 వేల బహుమతి ఇస్తాం.!

మన భారత్, న్యూఢిల్లీ: గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలకు కొత్త రూపం ఇవ్వాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది....

రాజకీయ నాయకులకు శుభవార్త.!

మన భారత్, డిజైనింగ్: డిజిటల్ యుగంలో రాజకీయాల్లో ఎదగాలంటే ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించడం అత్యంత కీలకంగా మారింది. ముఖ్యంగా...

చరిత్ర సృష్టించిన మన “భారత్”..

మన భారత్, న్యూఢిల్లీ: క్రికెట్ ప్రపంచంలో భారత్ మరో చారిత్రాత్మక ఘనత సాధించింది. ICC Men's T20 World Cup...

అంతర్రాష్ట్ర వాహనాల బదిలీ సులభతరం..

మన భారత్, న్యూఢిల్లీ : రాష్ట్రాల మధ్య వాహనాల బదిలీ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక...

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్న ఎంపీ

మన భారత్ ప్రతినిధి, Adilabad: కేంద్ర పార్లమెంట్‌లో జరగనున్న రెండో విడత బడ్జెట్ సమావేశాలకు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు...

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం: కంది

మన భారత్ ప్రతినిధి, Adilabad: రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని కాంగ్రెస్ జిల్లా ఇన్‌చార్జ్ Kandi Srinivas...

ఐదుగురు చిన్నారుల మిస్సింగ్ కలకలం..

మన భారత్ , క్రైం న్యూస్, Kamareddy: కామారెడ్డి పట్టణంలో చిన్నారులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. కేవలం 24...

విద్యార్థులకు ఇందిరమ్మ కిట్.!

మన భారత్ ప్రతినిధి, Telangana: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, విద్యార్థులకు మరింత సౌకర్యాలు కల్పించడం...

గవర్నమెంట్ జాబ్.. ఒక్క రోజే అవకాశం.!

మన భారత్ , జాబ్స్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు కీలక అవకాశం అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా...

ఐటీఐ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి..

మన భారత్ ప్రతినిధి, Adilabad: ITI సంబంధిత ట్రేడుల్లో పని అనుభవం ఉన్నప్పటికీ అధికారిక సర్టిఫికేట్ లేని అభ్యర్థులకు మంచి...

రానున్న ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం..

మన భారత్ ప్రతినిధి, ఆదిలాబాద్: రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో యువ నాయకులు చురుకుగా ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో...

Latest articles

ప్రతి గింజ కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా...

హైడ్రాను తొలగిస్తాం’.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన భారత్, తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్...

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక...

అలెర్ట్.. 5 రోజులు వర్ష సూచన

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న ఐదు రోజులపాటు పలు...