మన భారత్, హైదరాబాద్
కాటేదాన్–శంషాబాద్ మార్గంలో ఆరు లేన్ల వంతెనకు గ్రీన్ సిగ్నల్
రూ.189.68 కోట్లతో గ్రేడ్ సెపరేటర్ నిర్మాణం.. విమానాశ్రయానికి రాకపోకలు మరింత సులువు
హైదరాబాద్, జూన్ 5: నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కాటేదాన్ జంక్షన్, మైలార్దేవ్పల్లి, శంషాబాద్ రోడ్ మీదుగా రూ.189.68 కోట్ల వ్యయంతో ఆరు లేన్ల ద్విముఖ గ్రేడ్...
మన భారత్
మొబైల్ వినియోగదారులకు మరోసారి రీఛార్జ్ ధరల షాక్.. 3-6 నెలల్లో టారిఫ్ పెంపు అవకాశం
దేశంలోని మొబైల్ వినియోగదారులకు మరోసారి రీఛార్జ్ ధరల భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి. రానున్న మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో టెలికాం కంపెనీలు తమ టారిఫ్ ఛార్జీలను పెంచే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ విషయాన్ని గౌరవ్ మల్హోత్రా వెల్లడించారు. గతంలో టెలికాం సంస్థలు...