మన భారత్, ధన్వాడ:
రైతుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని నారాయణపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ సదాశివరెడ్డి సూచించారు. శనివారం ధన్వాడ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, రైతులు తమ పంటను నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి...
మన భారత్, ఎడ్యుకేషన్:
Kakatiya University నిర్వహించే డిగ్రీ పరీక్షలు ఈ నెల 20వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పరీక్షలకు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ ఇప్పటివరకు హాల్ టికెట్లు విడుదల కాకపోవడం సమస్యగా మారింది.
హాల్ టికెట్లు లేకుండా పరీక్షలకు ఎలా హాజరుకావాలనే అనుమానంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. చివరి...