manabharath

వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం..

మన భారత్, ధన్వాడ: రైతుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని నారాయణపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ సదాశివరెడ్డి సూచించారు. శనివారం ధన్వాడ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, రైతులు తమ పంటను నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి...

హాల్ టికెట్లు లేక విద్యార్థుల్లో ఆందోళన..!

మన భారత్, ఎడ్యుకేషన్: Kakatiya University నిర్వహించే డిగ్రీ పరీక్షలు ఈ నెల 20వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పరీక్షలకు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ ఇప్పటివరకు హాల్ టికెట్లు విడుదల కాకపోవడం సమస్యగా మారింది. హాల్ టికెట్లు లేకుండా పరీక్షలకు ఎలా హాజరుకావాలనే అనుమానంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. చివరి...
spot_img

Keep exploring

జాతీయ రహదారులను విస్తరించాలి: ఎంపీ నగేష్ 

మన భారత్ , ఆదిలాబాద్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి అత్యవసరమని ఎంపీ శ్రీ...

దారుణం: అక్రమ సంబంధం.. కన్న పిల్లల హత్య.!

మన భారత్ ,ఆంధ్రప్రదేశ్: పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే క్షణికావేశం, అక్రమ సంబంధాల కారణంగా వారి ప్రాణాలు తీస్తున్న...

అంతర్రాష్ట్ర రహదారిపై భయంకర మూల మలుపులు

మన భారత్ , తలమడుగు: ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండల కేంద్ర పరిధిలో ఉన్న సుంకిడి అంతర్రాష్ట్ర రహదారిపై ప్రమాదకరమైన...

రిజిస్ట్రేషన్ కార్యాలయాల పని వేళలు పొడిగింపు

మన భారత్, హైదరాబాద్,: 2025–26 ఆర్థిక సంవత్సరం ముగింపు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ కీలక నిర్ణయం...

మద్యం మత్తులో RTC బస్సు చోరీ..

మన భారత్, విశాఖపట్నం:  మద్యం మత్తులో ఓ వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. ఈ...

బాలికపై అసభ్య ప్రవర్తన.. టీచర్ ను తొలగించాలి

మన భారత్, నారాయణపేట:  మద్దూర్ మండలంలోని మోమినాపూర్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని పట్ల...

అధికారుల పరవేక్షణ తప్పనిసరి : పీడీఎస్‌యూ

మన భారత్, నారాయణపేట : విద్యాసంస్థలలో విద్యార్థుల భద్రత, నాణ్యమైన విద్య కోసం విద్యాశాఖ అధికారుల కట్టుదిట్టమైన పరవేక్షణ తప్పనిసరి...

లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలి: సిఐటియు

మన భారత్, నాగర్ కర్నూల్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ దేశ కార్మిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసే...

ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలి.!

మన భారత్, నారాయణపేట:  నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం మోమినాపూర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిపై లైంగిక...

బాధితులకు నష్టపరిహారం ప్రకటించిన మోడీ

మన భారత్, న్యూఢిల్లీ/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధాని Narendra Modi తీవ్ర దిగ్భ్రాంతి...

బీసీల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన ..

మన భారత్, తెలంగాణ:  బీసీ వర్గాల హక్కుల పరిరక్షణ, సంక్షేమంపై ప్రభుత్వ దృష్టి సారించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు...

ఇప్పపువ్వు లడ్డూల తయారీపై శిక్షణ..

మన భారత్, ఆదిలాబాద్:  ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లోకారి గ్రామంలో ఆదివాసి మహిళా సంఘాల కోసం స్వయం ఉపాధి అవకాశాలపై...

Latest articles

వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం..

మన భారత్, ధన్వాడ: రైతుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని...

హాల్ టికెట్లు లేక విద్యార్థుల్లో ఆందోళన..!

మన భారత్, ఎడ్యుకేషన్: Kakatiya University నిర్వహించే డిగ్రీ పరీక్షలు ఈ నెల 20వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం...

టెన్త్ ఫలితాలు ఎప్పుడో తెలుసా..?

మన భారత్, తెలంగాణ:  తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి (SSC) పరీక్షల ఫలితాల విడుదలకు సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది....

ఏసీబీ వలలో ఎక్సైజ్ సీఐ.!

మన భారత్, తెలంగాణ:  కామారెడ్డి జిల్లాలో అవినీతి అధికారిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు....