ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాం.. విద్యా కమిషన్ ప్రతిపాదనలపై తెలంగాణ రక్షణ సేన ఆందోళన
మన భారత్, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థకు సంబంధించిన ప్రతిపాదిత మార్పులపై తెలంగాణ రక్షణ సేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యా కమిషన్ నివేదిక పేరుతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, అలాంటి చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని కల్వకుంట్ల...
మన భారత్, ఆదిలాబాద్
వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి: ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి
ఆదిలాబాద్, జూలై 21: రైతుల సంక్షేమం, ప్రజల రక్షణే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి స్పష్టం చేశారు. ఎల్ నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని...
పోలియో రహిత సమాజమే మనందరి లక్ష్యం కావాలి
అంకుషాపురం గ్రామ సర్పంచ్ క్యాతరాజు కవిత-లింగమూర్తి
మన భారత్,మొగుళ్ళపల్లి:
ప్రతి చిన్నారి ఆరోగ్యవంతమైన భవిష్యత్తు...
ఫీజు రీయంబర్స్మెంట్ రద్దుకు కుట్ర
పాత్రికేయుల సమావేశంలో వేముల మహేందర్ గౌడ్ వెల్లడి
మన భారత్,మొగుళ్ళపల్లి:
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అగ్రకులాల ఆధిపత్యమే...
ఆదిలాబాద్లో అభివృద్ధి పనులకు శ్రీకారం.. బీఎల్ఏ-2 సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులకు మంత్రుల దిశానిర్దేశం
ఇందిరమ్మ ఇండ్లు, మైనార్టీ పాఠశాలల ప్రారంభోత్సవాల్లో...
మన భారత్, ఆదిలాబాద్
వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి: ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి
ఆదిలాబాద్, జూలై 21: రైతుల సంక్షేమం,...