వర్షాకాలానికి ముందే గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం
ప్రజారోగ్య పరిరక్షణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి: ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు
మన భారత్, తలమడుగు:
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, ప్రజారోగ్య పరిరక్షణ చర్యలను మరింత ముమ్మరం చేయాలని తలమడుగు మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. వర్షాల సమయంలో సీజనల్ వ్యాధులు, దోమల ద్వారా వ్యాపించే అంటువ్యాధులు పెరిగే...
బాసర IIITలో సీటు సాధించిన పేద విద్యార్థికి మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ ఆర్థిక చేయూత
మన భారత్ – ఆదిలాబాద్
పేదరికం ఎంతటి కఠిన పరిస్థితులను సృష్టించినా, ప్రతిభను అడ్డుకోలేదని మరోసారి నిరూపించిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆదిలాబాద్ పట్టణంలోని ద్వారకానగర్కు చెందిన డి. విఘ్నేష్ ప్రతిభతో బాసర ట్రిపుల్ ఐటీ (IIIT Basara)లో సీటు సాధించి తన విద్యా...
వర్షాకాలానికి ముందే గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం
ప్రజారోగ్య పరిరక్షణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి: ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు
మన భారత్,...