HomeTelangana

Telangana

      భరత నాట్యంలో మెరిసిన చిన్నారి.‌!

      మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చెన్న సరిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబిస్తూ ఆకట్టుకుంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మొగుళ్లపల్లి ఎంఈఓ లింగాల కుమారస్వామి, గ్రామ సర్పంచ్ నరహరి వెంకటరెడ్డి హాజరయ్యారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక...

      ఆటో బోల్తా .. ఒకరి మృతి

      మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో జరిగిన ఆటో ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరికొందరు గాయాల పాలయ్యారు. సమాచారం ప్రకారం, సైదాపూర్ మండలం సోమారం గ్రామానికి చెందిన కోల సాన్విక-అనిల్ దంపతుల కుమార్తె సాత్విక కొరికిశాల గ్రామంలోని కస్తూర్బా గురుకుల పాఠశాలలో చదువుతోంది. వేసవి సెలవులు ప్రకటించడంతో గురువారం ఆమెను ఇంటికి...
      spot_img

      Keep exploring

      వాట్సాప్ ద్వారా ఇంటర్ హాల్ టికెట్లు… విద్యార్థులకు బోర్డు సూచనలు

      మన భారత్, తెలంగాణ: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు హాల్ టికెట్లను సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు Telangana State...

      మార్చి 15లోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

      మన భారత్, తెలంగాణ: వచ్చే నెల 15వ తేదీలోగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మహేశ్...

      మార్చి 15లోపు పరిషత్ ఎన్నికలు నిర్వహించకపోతే రూ.450 కోట్ల నిధులు ప్రమాదంలో.?

      మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో పరిషత్ ఎన్నికల నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావాల్సిన...

      23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

      మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

      పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం.. పలు పట్టణాల్లో లీడ్

      పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం.. పలు పట్టణాల్లో లీడ్ మన భారత్, తెలంగాణ: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా...

      తొలి ఫలితం.. గడ్డపోతారం మున్సిపాలిటీలో BRS బోణీ

      మన భారత్, తెలంగాణ: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తొలి స్పష్టమైన ఆధిక్యం నమోదైంది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో...

      మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ విషాదం..

      మన భారత్, తెలంగాణ: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. 10వ...

      ఎన్నికల కోడ్ ముగియగానే ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు

      మన భారత్ తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని రైతులు యాసంగి సీజన్‌కు సంబంధించిన ‘రైతు భరోసా’ ఆర్థిక సహాయం కోసం ఆసక్తిగా...

      బీజేపీ ఎంపీపై కేసు నమోదు..

      మన భారత్ తెలంగాణ: తెలంగాణలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న...

      విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల తగ్గింపు

      మన భారత్ తెలంగాణ:  తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు ఫీజుల విషయంలో ఊరట లభించనున్నట్లు సమాచారం. తెలంగాణ అడ్మిషన్స్ అండ్...

      రూ.1,000 కోట్ల రైల్వే ప్రాజెక్టు ప్రకటించిన కేంద్రం

      మన భారత్ తెలంగాణ: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం...

      తెలంగాణకు 4.30 లక్షల ఇళ్లు కేటాయింపు.. బడ్జెట్ వికసిత భారత్ లక్ష్యంతోనే: కిషన్‌రెడ్డి

      మన భారత్, తెలంగాణ: కేంద్ర బడ్జెట్‌పై జరుగుతున్న విమర్శలను కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఖండించారు. బడ్జెట్ ప్రకటనలను ఉచితాల...

      Latest articles

      భరత నాట్యంలో మెరిసిన చిన్నారి.‌!

      మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు బుధవారం...

      ఆటో బోల్తా .. ఒకరి మృతి

      మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో జరిగిన ఆటో ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో...

      ఆ ఏటీఎంలో మృతదేహం..!

      మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి...

      బీసీల హక్కుల కోసం పోరాటం..

      మన భారత్, మొగుళ్ళపల్లి: బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్...