manabharath

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జెత్వన్ బుద్ధ విహార్ ఎదుట ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని శుక్రవారం ఉదయం వాంకిడి ఇంచార్జి ఎంపీడీవో ఖాజా అజీజోద్దీన్ , సబ్ ఇన్స్పెక్టర్ దుర్గం మహేందర్...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ మండల కేంద్రంలో శుక్రవారం ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు భారీగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను...
spot_img

Keep exploring

సన్ ఫ్లవర్ నూనె విక్రయాలకు దెబ్బ..

మన భారత్, తెలంగాణ:  పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై క్రమంగా పడుతోంది. ముఖ్యంగా వంట నూనెల...

సామాన్యుల నిధుల దుర్వినియోగం..

మన భారత్, తలమడుగు:  ఆదిలాబాద్ జిల్లాలో తపాలా శాఖకు చెందిన నిధుల దుర్వినియోగం కేసు కలకలం రేపుతోంది. తలమడుగు పోలీస్...

వసతుల లేమితో రోగుల ఇబ్బందులు..

మన భారత్, ఆదిలాబాద్:  ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో మౌలిక వసతుల కొరత తీవ్ర...

సచిన్ సావంత్‌కు ఘన సత్కారం..

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు మరింత చురుకుదనం సంతరించుకుంటున్నాయి. జిల్లా కార్యవర్గ స్థాయి సమావేశానికి...

ఫూలే దంపతుల విగ్రహాల ఏర్పాటు..

మన భారత్, తెలంగాణ :  తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయానికి ప్రతీకలైన మహాత్మ జ్యోతిబాపూలే  సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాల...

బుద్ధ పూర్ణిమకు ప్రభుత్వ సెలవు ఇవ్వాలి..

మన భారత్, తలమడుగు (ఆసిఫాబాద్): ఆసిఫాబాద్ జిల్లాలో బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రభుత్వ సెలవు ప్రకటించాలని, బుద్ధ పూజారులకు గౌరవ...

క్రమశిక్షణ పై కఠిన హెచ్చరిక: చంద్రబాబు

మన భారత్, ఆంధ్ర ప్రదేశ్:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీ క్రమశిక్షణ అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

పాక్ నుంచి మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

మన భారత్, తెలంగాణ: భారత్–పాక్ సంబంధాలు మరోసారి ఉద్రిక్తతల దిశగా సాగుతున్నాయి. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి...

గల్ఫ్ యుద్ధం.. పెరిగిన ధరలు

మన భారత్ ,తెలంగాణ : అంతర్జాతీయ పరిణామాల ప్రభావం భారత మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ...

రైతు భరోసా రెండో విడత నిధులకు ముహూర్తం.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణ రాష్ట్ర రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రైతు భరోసా పథకం...

కాగ్ నివేదిక కళ్యాణ లక్ష్మి లో ₹55 కోట్ల అవకతవకలు..

మన భారత్, తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంక్షేమ పథకం ‘కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్’ అమలులో తీవ్రమైన లోపాలు, అవకతవకలు...

టెక్స్‌టైల్ రంగంలో తెలంగాణ నెంబర్ వన్ :సీఎం

మన భారత్, హైదరాబాద్: టెక్స్‌టైల్ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు....

Latest articles

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...

ట్రాఫిక్ సమస్యల నివారణకు కృషి..

మొగుళ్లపల్లి, మన భారత్: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది....