71 ఏళ్ల పనస రాములమ్మ నేత్రాలు దానం చేసిన కుటుంబ సభ్యులు
మానవీయత సేవా సంస్థ, రెడ్ క్రాస్ సహకారంతో నేత్రాల సేకరణ
మన భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా రావివలస గ్రామానికి చెందిన పనస రాములమ్మ (71) వృద్ధాప్య సమస్యలు, గత కొన్ని రోజులుగా కొనసాగిన తీవ్రమైన ఎండల ప్రభావంతో అనారోగ్యానికి గురై మృతి చెందారు. ఆమె మరణానంతరం కుటుంబ సభ్యులు తీసుకున్న...
గరివిడి వైసీపీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ
యువతకు ఇచ్చిన హామీలు అమలు కాలేదు – డాక్టర్ బొత్స అనూష
మన భారత్, విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనకు రెండేళ్లు పూర్తైన సందర్భంగా గరివిడి వైసీపీ కార్యాలయంలో "వెన్నుపోటు పాలనకు రెండేళ్లు" పేరుతో రూపొందించిన పోస్టర్ను వైసీపీ నాయకులు డాక్టర్ బొత్స సందీప్, డాక్టర్ బొత్స అనూష బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా...