manabharath

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జెత్వన్ బుద్ధ విహార్ ఎదుట ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని శుక్రవారం ఉదయం వాంకిడి ఇంచార్జి ఎంపీడీవో ఖాజా అజీజోద్దీన్ , సబ్ ఇన్స్పెక్టర్ దుర్గం మహేందర్...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ మండల కేంద్రంలో శుక్రవారం ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు భారీగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను...
spot_img

Keep exploring

జర్నలిస్టులకు శుభవార్త..!

మన భారత్, తెలంగాణ: అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం పౌరసంబంధాల శాఖ...

కార్మిక హక్కుల కోసం పోరాటం కొనసాగిద్దాం..

మన భారత్, నారాయణపేట: భారత కార్మిక ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షుడు కామ్రేడ్ బి.టి....

శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

మన భారత్, ఆదిలాబాద్: బోథ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి...

బాధిత కుటుంబానికి పరామార్శ..

మన భారత్, జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఎడ్ల అంజిరెడ్డి కుటుంబ సభ్యులను బీసీ సంక్షేమ సంఘం...

ప్రజల భద్రతే ధ్యేయం: ఎస్సై సురేష్

మన భారత్ , మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ప్రజల భద్రతను కాపాడేందుకు పోలీసులు కీలక...

ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం..

మన భారత్, మొగులపల్లి:  జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా...

ఘనంగా విఠల్ రుక్మిణి విగ్రహ ప్రతిష్టాపన..

మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో మహార్ సంగం ఆధ్వర్యంలో శ్రీ విఠల్ రుక్మిణి...

సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం..

మన భారత్, ఆదిలాబాద్:  పిప్పిరి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప...

భారీ వర్షాలు.. 110 మంది మృతి 

ఇంటర్ నేషనల్ డెస్క్, మన భారత్: అఫ్గానిస్థాన్‌లో గత రెండు వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా జనజీవనం...

పీడీఎస్యూ నాయకులను విడుదల చేయాలి..

మన భారత్, నారాయణపేట: ఇంటర్ మీడియట్ బోర్డు ముట్టడించిన పిడిఎస్ యు (PDSU) నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం...

అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం..

ఆదిలాబాద్, మన భారత్: ఆదిలాబాద్ జిల్లా పిప్రి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు,...

పంచాయతీ ట్రాక్టర్ దుర్వినియోగం.!

ధన్వాడ, మన భారత్: ధన్వాడ మండలం చర్లపల్లి గ్రామపంచాయతీకి చెందిన చెత్త సేకరణ ట్రాక్టర్‌ను కాంట్రాక్ట్ పనులకు వినియోగించడం వివాదాస్పదంగా...

Latest articles

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...

ట్రాఫిక్ సమస్యల నివారణకు కృషి..

మొగుళ్లపల్లి, మన భారత్: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది....