జొన్న కొనుగోళ్లను పరిశీలించిన మాజీ డీసీసీబీ చైర్మన్ భోజ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంతోష్
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలని సూచన
మన భారత్, తాంసి: రైతులు కష్టపడి పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మాజీ డీసీసీబీ చైర్మన్ భోజ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కౌడాల సంతోష్ స్పష్టం...
“మన ఊరిలో ఒక్కరు కూడా బడిబయట ఉండరు” – సింగారం గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి
“ప్రభుత్వ పాఠశాలలే ముద్దు.. ప్రైవేట్ పాఠశాలలు వద్దు” – ప్రధానోపాధ్యాయురాలు భారతి
మన భారత్, ఆదిలాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాజాపూర్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం సింగారం గ్రామంలో విస్తృత పర్యటన నిర్వహించింది. గ్రామంలో ప్రత్యేక గ్రామసభ ఏర్పాటు...