manabharath

అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయం.. 

ఒకరికి రూ.50 వేలు.. మరొకరికి రూ.10 వేల జరిమానా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న తలమడుగు ఎస్‌ఐ డి. రాధిక తలమడుగు,మన భారత్ ,సెప్టెంబర్ 2: అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడుతున్న ఇద్దరిపై తలమడుగు పోలీసులు బైండ్ డౌన్ చర్యలు చేపట్టారు. నిందితులను తలమడుగు తహసీల్దార్ రాజమోహన్ ఎదుట బైండ్...

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌దే అధికారం: కృష్ణ రత్న ప్రకాష్

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు మద్దతు పెరుగుతోంది తాంసి నుంచి బోథ్ ధర్నాకు భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులు తాంసి, మన భారత్, సెప్టెంబర్ 2: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆ  బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ కన్వీనర్, తాంసి మాజీ సర్పంచ్ కృష్ణ రత్న ప్రకాష్ ధీమా వ్యక్తం చేశారు....
spot_img

Keep exploring

భూసేకరణ ప్రాంతంలో ఏరియల్ సర్వే

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వేగం.. భూసేకరణ ప్రాంతంలో ఏరియల్ సర్వే మన భారత్,ఆగస్టు,21 ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించిన...

నకిలీ ఫర్టిలైజర్ ఫ్రాంచైజీ పేరుతో మోసం.. ఐదుగురు అరెస్ట్

ఆదిలాబాద్, మన భారత్ ఆగస్టు 21: నకిలీ ఫర్టిలైజర్ ఫ్రాంచైజీ, ఆన్‌లైన్ లోన్ పేరుతో దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు...

పొన్నారిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

తాంసి, మన భారత్,ఆగస్టు,21 : అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తాంసి...

పోలీసుల విస్తృత తనిఖీలు..

ఇచ్చోడ ఇస్లాంపురలో పోలీసుల విస్తృత తనిఖీలు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో 110 ద్విచక్ర వాహనాలు, ఆటో, 4 కార్లు...

శాశ్వత రేషన్ డీలర్‌ను నియమించాలి

పని వదులుకుని రేషన్ బియ్యం కోసం పడిగాపులు.. అధికారులకు గ్రామస్తుల విజ్ఞప్తి తలమడుగు, ఆగస్టు 20: తలమడుగు మండల కేంద్రంలో...

CCI పునర్నిర్మాణం చేయాలి: CTU జిల్లా కార్యదర్శి లింగాల చిన్నన్న

12వ రోజు కొనసాగిన దీక్ష.. భూనిర్వాసితులకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ ఆదిలాబాద్,మన భారత్, ఆగస్టు 20: ఆదిలాబాద్‌లో CCI...

గంజాయి మత్తు.. జల్సాల కోసం గురువునే హత్య…తప్పు ఎవరిది?

ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో ఇద్దరు పదో తరగతి విద్యార్థుల అరెస్ట్ చోరీ కోసం ఇంట్లోకి చొరబడి.. కత్తితో దాడి...

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..

మన భారత్,తలమడుగు, ఆగస్టు 20: తలమడుగు మండల కేంద్రంలో అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని...

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

మొగుళ్ళపల్లి లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు మన భారత్,మొగుళ్ళపల్లి: దేశ సేవకు జీవితాన్ని ధారపోసి భరతమాత ఒడిలో తుది...

మున్నూరుకాపు సంఘానికి 2 ఎకరాల భూమి కేటాయింపుపై సానుకూల స్పందన

మన భారత్,ఆగస్టు 19, ఆదిలాబాద్: తాలూకా మున్నూరుకాపు సంఘానికి 2 ఎకరాల భూమి కేటాయించాలనే డిమాండ్‌పై సంఘం ప్రతినిధులు...

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

మొగుళ్ళపల్లి లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రపంచ...

పోస్టల్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.1 లక్ష మోసం.. నిందితుడి అరెస్ట్

మన భారత్, ఆదిలాబాద్: పోస్టల్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.1 లక్ష తీసుకుని...

Latest articles

అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయం.. 

ఒకరికి రూ.50 వేలు.. మరొకరికి రూ.10 వేల జరిమానా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న తలమడుగు ఎస్‌ఐ...

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌దే అధికారం: కృష్ణ రత్న ప్రకాష్

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు మద్దతు పెరుగుతోంది తాంసి నుంచి బోథ్ ధర్నాకు భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్...

19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర నేరగాడు అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో భారీ సైబర్ మోసం 19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు...

ఆ నలుగురు అరెస్ట్.!

గుప్త నిధుల పేరుతో మోసానికి యత్నం.. నలుగురు అరెస్ట్ ఉట్నూర్ కోటలో తవ్వకాలకు ప్రయత్నం.. వీడియోలతో ప్రజలను నమ్మించే యత్నం 4...