manabharath

మే లో కూతురి పెళ్లి.. తండ్రి ఆత్మహత్య

మన భారత్ ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారంతో పాటు కూతురి పెళ్లి బాధ్యతలు మోస్తూ తీవ్ర మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బేల మండలంలోని పాఠన్ గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రైతు లస్మారెడ్డి (49) సాగులో సరైన దిగుబడి రాకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో మానసికంగా...

ప్రైవేట్ వాహనాలకు పండుగ.. అధిక ఛార్జీలు

మన భారత్ | తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె ప్రభావం రోజురోజుకూ తీవ్రంగా కనిపిస్తోంది. మంగళవారం రాత్రి ప్రభుత్వం మరియు కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో కార్మికులు సమ్మెబాట పట్టారు. అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, మధిర, ఖమ్మం డిపోల్లో ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇతర జిల్లాల్లో కూడా...
spot_img

Keep exploring

కొత్త పార్టీపై కీలక ప్రకటన చేసిన కవిత అక్క.!

మే తొలి వారంలో అధికారిక ఆవిష్కరణ – ‘తెలంగాణ’ పదం తప్పనిసరి, సిద్దిపేట తొలి ఛాయిస్‌ మన భారత్, తెలంగాణ: తెలంగాణ...

మునిసిపల్‌ ఎన్నికల్లో 61 శాతం స్థానాల్లో బీసీల పాగా..

సామాజిక చైతన్యానికి ఇదే నిదర్శనం: రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్‌ మన భారత్, తెలంగాణ: రాష్ట్ర మునిసిపల్‌ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు...

సనాతన ధర్మ పరిరక్షకుడు శివాజీ మహారాజ్..

మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో సనాతన ధర్మ పరిరక్షకుడు, హిందూ సామ్రాజ్య స్థాపకుడు హిందూ సామ్రాట్...

ఫ్రీ బస్ పథకానికి స్మార్ట్ కార్డులు… రూ.75 కోట్ల వ్యయంపై చర్చ

మన భారత్, తెలంగాణ: తెలంగాణలో మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకానికి సంబంధించి స్మార్ట్ కార్డుల జారీ...

మహిళలకు రూ.2,500 – పింఛన్లు రూ.4,000కు పెంపు..!

తెలంగాణ బడ్జెట్‌లో కీలక ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ మన భారత్, తెలంగాణ: తెలంగాణలో మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, సామాజిక...

ఈ నెల 28న తెలంగాణ బడ్జెట్..

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 26న సభ సమావేశాలు...

వాట్సాప్ ద్వారా ఇంటర్ హాల్ టికెట్లు… విద్యార్థులకు బోర్డు సూచనలు

మన భారత్, తెలంగాణ: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు హాల్ టికెట్లను సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు Telangana State...

మార్చి 15లోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

మన భారత్, తెలంగాణ: వచ్చే నెల 15వ తేదీలోగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మహేశ్...

మే తొలి వారంలో కవిత కొత్త పార్టీ ప్రకటింపు?

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు....

మానవాభివృద్ధిలో AI కీలక మలుపు: మోదీ

మన భారత్, న్యూఢిల్లీ: మానవ అభివృద్ధిలో కృత్రిమ మేధస్సు (AI) కీలక మలుపుగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు....

‘వారణాసి’ నాకు కెరీర్ డిఫైనింగ్ సినిమా: ప్రియాంకా చోప్రా

మన భారత్, హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా తన తాజా చిత్రం ‘వారణాసి’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు...

🌙 ఆకాశంలో నెలవంక దర్శనం.. నేటి నుంచే రంజాన్ ప్రారంభం

మన భారత్, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. సౌదీ అరేబియాలో నెలవంక దర్శనమిచ్చినట్లు మతపెద్దలు...

Latest articles

మే లో కూతురి పెళ్లి.. తండ్రి ఆత్మహత్య

మన భారత్ ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారంతో పాటు కూతురి పెళ్లి బాధ్యతలు...

ప్రైవేట్ వాహనాలకు పండుగ.. అధిక ఛార్జీలు

మన భారత్ | తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె ప్రభావం రోజురోజుకూ తీవ్రంగా కనిపిస్తోంది. మంగళవారం...

ఆర్టీసీ సమ్మె ప్రభావం.. ప్రయాణికుల ఇబ్బందులు

  మన భారత్, హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టడంతో రవాణా వ్యవస్థ తీవ్రంగా...

ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయం… ప్రైవేట్ వాహనాలతో సేవలు

మన భారత్, హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు...