మన భారత్, మొగుళ్లపల్లి:
వేములపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ ఇనిగాల తిరుపతిని శాలువాలతో ఘనంగా సత్కరించిన మేట్లు, ఉపాధి హామీ కూలీలు
మొగుళ్లపల్లి, జూన్ 5: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని నర్సింగాపురం గ్రామానికి చెందిన వేములపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ ఇనిగాల తిరుపతి జన్మదిన వేడుకలను వేములపల్లి, కాసులపాడు, నర్సింగాపురం గ్రామాలకు చెందిన ఉపాధి హామీ కూలీలు, మేట్లు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పని...
మన భారత్, ఆదిలాబాద్
అభివృద్ధి పనుల్లో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి
ఆదిలాబాద్: జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనుల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం, జాప్యానికి తావులేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, ప్రభుత్వ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల అమలులో నాణ్యత, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని...
మన భారత్, ఆదిలాబాద్:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ పరిస్థితులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అధికారం...