మన భారత్, ఆదిలాబాద్ జిల్లా:
తాంసీ మండల కేంద్రంలో బుధవారం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రజలకు ఆహ్వానం పలికారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చేతుల మీదుగా ఉదయం 9:30 గంటలకు సబ్ మార్కెట్ యార్డ్లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా రైతులకు మద్దతు ధరతో పంట కొనుగోలు చేయడం ప్రారంభమవుతుందని, స్థానిక రైతులు ఈ...
మన భారత్, ఆదిలాబాద్ జిల్లా:
ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ బజార్ హత్నూర్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు.
కేంద్రం ప్రారంభించిన అనంతరం మొక్కజొన్న రైతును ఎమ్మెల్యే సన్మానించి ప్రోత్సహించారు. ఈ...