manabharath

తిరుమలలో భక్తుల రద్దీ… సర్వదర్శనానికి 18 గంటలు

మన భారత్ ,తిరుమల:  ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వారాంతం సందర్భంగా ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తుండటంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం పొందేందుకు సుమారు 18 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయి, బయట కూడా భక్తులు పెద్ద ఎత్తున వేచి ఉండాల్సిన...

పెళ్లి పేరుతో మోసం… రూ. 9.35 కోట్లు లూటీ

మన భారత్ ,హైదరాబాద్:  పెళ్లి చేసుకుంటానని నమ్మించి భారీ మొత్తంలో డబ్బు తీసుకుని మోసం చేసినట్లు ఓ నటి పై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన హైదరాబాద్‌లో సంచలనం రేపుతోంది. లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వై.వి. ధర్మేంద్ర 2018లో భారత్‌కు వచ్చిన సమయంలో నటి అనూష రెడ్డి పరిచయం ఏర్పడినట్లు సమాచారం. ఆ పరిచయం క్రమంగా సన్నిహిత సంబంధంగా మారి, పెళ్లి...
spot_img

Keep exploring

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసింది – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపు మన భారత్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల...

నాలుగు లేబర్ కోడ్స్‌తో కార్మికులకు భారీ నష్టం

మన భారత్, యాదాద్రి: దేశవ్యాప్తంగా కార్మికుల హక్కులను హరించే విధానాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని సిఐటియు నాయకులు...

హైస్కూల్‌లో అదనపు కలెక్టర్ తనిఖీ

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 28: తాంసి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం అదనపు...

గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తాం – మల్లెపూల నర్సయ్య

గ్రంథాలయాన్ని సందర్శించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సయ్య  మన భారత్, ఆదిలాబాద్, అక్టోబర్ 28 : ఆదిలాబాద్ జిల్లా...

ప్రకృతి ఒడిలో పచ్చని పూలదండలా మెరిసే సోయగం

జిల్లా కలెక్టర్ రాజర్షి షా కృషి.. వాగు అందాలు కమనీయం  మన భారత్, ఆదిలాబాద్ : తాంసి గ్రామ పరిసరాల్లో...

టీబీ రహిత గ్రామ లక్ష్యం..

ప్రజల్లో ఆరోగ్య అవగాహనతో ముందడుగు మన భారత్, తాంసి, అక్టోబర్ 28 : గ్రామాలను టీబీ రహితంగా మార్చడమే తమ...

“సార్‌… మా పంట కొనండి” పోలీసుల కాళ్లు పట్టుకున్న రైతులు!

కామారెడ్డి జిల్లాలో వడ్లు కొనకపోవడంతో ఆవేదనకు గురైన రైతులు — పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం నస్రుల్లాబాద్‌,...

మైనారిటీలను కాంగ్రెస్ మోసం చేసింది: కేటీఆర్

బుల్డోజర్‌ రాజ్యం తెలంగాణలో నడుస్తోంది  రాహుల్‌ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారు? హైదరాబాద్‌, అక్టోబర్‌ 27: తెలంగాణలో మైనారిటీలకు కాంగ్రెస్‌ పార్టీ...

దేశంలో స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు

రూ.1.25 లక్షల మార్కు చేరిన మేలిమి బంగారం న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. గత వారం...

ముగిసిన మద్యం షాపుల లక్కీ డ్రా.!

డిసెంబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం షాపులు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల ఎంపిక కోసం లాటరీ...

12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రెండో విడత ఎస్‌ఐఆర్‌ ప్రారంభం

ఓటర్ల జాబితా సవరణ ఈసీ సిద్ధం  హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలను శుద్ధి చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం (ECI)...

ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుపై కీలక నిర్ణయం

వ్యయం 12% తగ్గనుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం బీఆర్‌ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల...

Latest articles

తిరుమలలో భక్తుల రద్దీ… సర్వదర్శనానికి 18 గంటలు

మన భారత్ ,తిరుమల:  ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వారాంతం సందర్భంగా ఆలయానికి...

పెళ్లి పేరుతో మోసం… రూ. 9.35 కోట్లు లూటీ

మన భారత్ ,హైదరాబాద్:  పెళ్లి చేసుకుంటానని నమ్మించి భారీ మొత్తంలో డబ్బు తీసుకుని మోసం చేసినట్లు ఓ నటి పై...

బీపీ మాత్రలు మింగి బాలిక ఆత్మహత్యాయత్నం..

మన భారత్ , జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో ఓ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది....

కాలి బుడిదైన పంటను పరిశీలించిన ఎమ్మెల్యే

మన భారత్ ,మొగుళ్లపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గణేష్ పల్లి, పెద్దకొమటి...