manabharath

తిరుమలలో భక్తుల రద్దీ… సర్వదర్శనానికి 18 గంటలు

మన భారత్ ,తిరుమల:  ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వారాంతం సందర్భంగా ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తుండటంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం పొందేందుకు సుమారు 18 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయి, బయట కూడా భక్తులు పెద్ద ఎత్తున వేచి ఉండాల్సిన...

పెళ్లి పేరుతో మోసం… రూ. 9.35 కోట్లు లూటీ

మన భారత్ ,హైదరాబాద్:  పెళ్లి చేసుకుంటానని నమ్మించి భారీ మొత్తంలో డబ్బు తీసుకుని మోసం చేసినట్లు ఓ నటి పై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన హైదరాబాద్‌లో సంచలనం రేపుతోంది. లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వై.వి. ధర్మేంద్ర 2018లో భారత్‌కు వచ్చిన సమయంలో నటి అనూష రెడ్డి పరిచయం ఏర్పడినట్లు సమాచారం. ఆ పరిచయం క్రమంగా సన్నిహిత సంబంధంగా మారి, పెళ్లి...
spot_img

Keep exploring

మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్‌ – హైదరాబాద్ లో వర్ష బీభత్సం

మన భారత్, హైదరాబాద్: మొంథా తుఫాన్‌ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ వర్షాలు...

విద్యార్థులకు భారీ ఊరట..

2022 నుంచి పెండింగ్‌లో ఉన్న మొత్తం బకాయిలు క్లియర్ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు మన భారత్‌,...

సీఎం రేవంత్‌పై కవిత సెటైర్‌..

“అలా అయితే కృష్ణా నదిలో క్రికెట్ ఆడుకోవడమే” – సీఎం రేవంత్‌పై కవిత సెటైర్‌ జాగృతి జనం బాటలో ఆవేశభరిత...

రెడ్ అలెర్ట్.. ఆదేశాలు జారీ చేసిన సీఎం

మన భారత్, హైదరాబాద్: మొంథా తుఫాన్‌ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని...

ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..

తెలంగాణలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ మన భారత్, హైదరాబాద్ : మొంథా తుఫాన్‌ తెలంగాణ...

భారీ వర్షాలకు కొట్టుకుపోయిన నేషనల్ హైవే

భారీ వర్షం ప్రభావం… నాగర్‌కర్నూలులో నేషనల్ హైవేపై బ్రిడ్జ్ కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి మన భారత్, స్టేట్ బ్యూరో: నాగర్‌కర్నూలు...

కల్తీ డీజిల్ తో ఘరానా మోసం..

హనదారులను మోసం చేస్తున్న పెట్రోల్ బంక్ యాజమాన్యం మన భారత్, నారాయణపేట: మరికల్ మండలం బెల్కటూర్ పెట్రోల్ బంకులో కల్తీ...

మొబైల్ స్క్రీన్‌లో కాల్ చేసిన వ్యక్తి పేరు..

మార్చి నాటికి మొబైల్ స్క్రీన్‌లో కాల్ చేసిన వ్యక్తి పేరు – టెలికాం సంస్థల పెద్ద నిర్ణయం మన భారత్,...

అమర వీరుల త్యాగ ఫలమే ప్రశాంత జీవనం – సి.ఐ ఫణిధర్

మన భారత్, ఆదిలాబాద్:  జిల్లాలో నేడు నెలకొన్న ప్రశాంత వాతావరణం వెనుక అమర వీరుల త్యాగమే ఉన్నదని రూరల్...

ప్రభుత్వ పాఠశాల అటెండర్ యాకూబ్ పాషా అరాచకాలు బట్టబయలు..!*

పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అండదండలతోనే అటెండర్ యాకుపాషా అరాచకాలు.? మన భారత్, కరీంనగర్ : గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో...

దేశీదారు తరలింపు ఇద్దరు యువకులకు రిమాండ్‌

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల పరిధిలో అక్రమ దేశీ మద్యం రవాణా చేస్తూ ఇద్దరు...

పత్తి రైతులపై ప్రభుత్వాల కపట ప్రేమ.. మండిపడ్డ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పేట్కులే

మన భారత్, తెలంగాణ: అధిక వర్షాల కారణంగా పంటలు నష్టపోయి, నాణ్యత ప్రమాణాలు తగ్గడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో...

Latest articles

తిరుమలలో భక్తుల రద్దీ… సర్వదర్శనానికి 18 గంటలు

మన భారత్ ,తిరుమల:  ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వారాంతం సందర్భంగా ఆలయానికి...

పెళ్లి పేరుతో మోసం… రూ. 9.35 కోట్లు లూటీ

మన భారత్ ,హైదరాబాద్:  పెళ్లి చేసుకుంటానని నమ్మించి భారీ మొత్తంలో డబ్బు తీసుకుని మోసం చేసినట్లు ఓ నటి పై...

బీపీ మాత్రలు మింగి బాలిక ఆత్మహత్యాయత్నం..

మన భారత్ , జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో ఓ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది....

కాలి బుడిదైన పంటను పరిశీలించిన ఎమ్మెల్యే

మన భారత్ ,మొగుళ్లపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గణేష్ పల్లి, పెద్దకొమటి...