కల్తీ డీజిల్ తో ఘరానా మోసం..

Published on

-Advertisement-

హనదారులను మోసం చేస్తున్న పెట్రోల్ బంక్ యాజమాన్యం

మన భారత్, నారాయణపేట: మరికల్ మండలం బెల్కటూర్ పెట్రోల్ బంకులో కల్తీ డీజిల్ ను విక్రయిస్తూ ఘరానా మోసం చేస్తున్నారని వాహనదారుడు ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ డీజిల్ విక్రయించడంతో తమ వాహనాలు మరమ్మతులకు గురై తెల్లటి పొగ వచ్చి ఆగిపోతున్నాయన్నారు.ఈ విషయాన్ని పెట్రోల్‌ బంక్‌ యాజమానికి చరవాణి ద్వారా జరిగిన మోసాన్ని తెలియజేస్తే డబాయిస్తున్నారని వాపోయాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 26వ తేదీన ఆదివారం నాడు జోగులాంబ గద్వాల జిల్లా కేటి.దొడ్డి మండలానికి చెందిన కారు యజమాని ఆత్మకూరు వెళ్ళే రోడ్డు మార్గంలో భారత్ పెట్రోలియం బెల్కటూర్ ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంకులో పది లీటర్ల డీజిల్ కొట్టించుకున్నాడు. మార్గ మధ్యలోనే కారు మోరాయించడంతో మెకానిక్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ తీరా చూస్తే డీజిల్ లో నీళ్లు కలిశాయని మెకానిక్ తెలిపగా బంక్ యాజమానిని చరవాణి ద్వారా నిలదీయడంతో బంక్ యజమాని తిరిగి బాధితులనే దబాయిస్తూ పెట్రోల్ బంక్ లో జరిగే మోసాన్ని కప్పి పుచ్చుకుంటున్నాడని బాధితుడు సుభాష్ తెలిపారు. ఈ విషయంపై బుధవారం నారాయణపేట జిల్లా పౌర సరఫరాల అధికారికి ఫిర్యాదు చేసి పెట్రోల్ బంక్ నిర్వాహకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు.

Latest articles

సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయాలి..

మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామపంచాయతీ ,మొగుళ్ళపల్లి రైతు వేదికలో వ్యవసాయ అధికారి సురేందర్...

పాఠశాలలో కంటైనర్ టాయిలెట్స్ ప్రారంభం

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ చే...

భక్తులకు మహా అన్నప్రసాద వితరణ..

మొగుళ్లపల్లి ముదిరాజ్ యువజన సంఘం యూత్ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నప్రసాద వితరణ మన భారత్,మొగుళ్ళపల్లి: శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా...

గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం అవసరం

గుండాల గోండు గూడలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం.. ఉచిత వైద్య శిబిరం యువతకు క్రీడా కిట్లు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల...

More like this

సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయాలి..

మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామపంచాయతీ ,మొగుళ్ళపల్లి రైతు వేదికలో వ్యవసాయ అధికారి సురేందర్...

పాఠశాలలో కంటైనర్ టాయిలెట్స్ ప్రారంభం

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ చే...

భక్తులకు మహా అన్నప్రసాద వితరణ..

మొగుళ్లపల్లి ముదిరాజ్ యువజన సంఘం యూత్ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నప్రసాద వితరణ మన భారత్,మొగుళ్ళపల్లి: శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా...