కల్తీ డీజిల్ తో ఘరానా మోసం..

Published on

-Advertisement-

హనదారులను మోసం చేస్తున్న పెట్రోల్ బంక్ యాజమాన్యం

మన భారత్, నారాయణపేట: మరికల్ మండలం బెల్కటూర్ పెట్రోల్ బంకులో కల్తీ డీజిల్ ను విక్రయిస్తూ ఘరానా మోసం చేస్తున్నారని వాహనదారుడు ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ డీజిల్ విక్రయించడంతో తమ వాహనాలు మరమ్మతులకు గురై తెల్లటి పొగ వచ్చి ఆగిపోతున్నాయన్నారు.ఈ విషయాన్ని పెట్రోల్‌ బంక్‌ యాజమానికి చరవాణి ద్వారా జరిగిన మోసాన్ని తెలియజేస్తే డబాయిస్తున్నారని వాపోయాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 26వ తేదీన ఆదివారం నాడు జోగులాంబ గద్వాల జిల్లా కేటి.దొడ్డి మండలానికి చెందిన కారు యజమాని ఆత్మకూరు వెళ్ళే రోడ్డు మార్గంలో భారత్ పెట్రోలియం బెల్కటూర్ ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంకులో పది లీటర్ల డీజిల్ కొట్టించుకున్నాడు. మార్గ మధ్యలోనే కారు మోరాయించడంతో మెకానిక్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ తీరా చూస్తే డీజిల్ లో నీళ్లు కలిశాయని మెకానిక్ తెలిపగా బంక్ యాజమానిని చరవాణి ద్వారా నిలదీయడంతో బంక్ యజమాని తిరిగి బాధితులనే దబాయిస్తూ పెట్రోల్ బంక్ లో జరిగే మోసాన్ని కప్పి పుచ్చుకుంటున్నాడని బాధితుడు సుభాష్ తెలిపారు. ఈ విషయంపై బుధవారం నారాయణపేట జిల్లా పౌర సరఫరాల అధికారికి ఫిర్యాదు చేసి పెట్రోల్ బంక్ నిర్వాహకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు.

Latest articles

విద్యా కమిషన్ ప్రతిపాదనలపై టీఆర్ఎస్ ఆందోళన..

ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాం.. విద్యా కమిషన్ ప్రతిపాదనలపై తెలంగాణ రక్షణ సేన ఆందోళన మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో...

రైతులు ప్రజల రక్షణే ప్రభుత్వ లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్  వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి: ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి ఆదిలాబాద్, జూలై 21: రైతుల సంక్షేమం,...

నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా..

మన భారత్, ఆదిలాబాద్ నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా.. భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టాలి: కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్,...

రైతులకు నీళ్లు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్: కల్వకుంట్ల కవిత

రైతులకు నీళ్లు ఇవ్వకుండా రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వం: టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆరోపణ మన భారత్, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజ్‌తో...

More like this

విద్యా కమిషన్ ప్రతిపాదనలపై టీఆర్ఎస్ ఆందోళన..

ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాం.. విద్యా కమిషన్ ప్రతిపాదనలపై తెలంగాణ రక్షణ సేన ఆందోళన మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో...

రైతులు ప్రజల రక్షణే ప్రభుత్వ లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్  వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి: ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి ఆదిలాబాద్, జూలై 21: రైతుల సంక్షేమం,...

నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా..

మన భారత్, ఆదిలాబాద్ నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా.. భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టాలి: కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్,...