manabharath

పింఛన్లలో అక్రమాలకు చెక్..!

మన భారత్, హైదరాబాద్: రాష్ట్రంలో చేయూత పింఛన్ల పంపిణీలో పారదర్శకత పెంచుతూ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతున్న ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని ఇకపై రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లోనూ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త విధానం ద్వారా పింఛన్ల పంపిణీలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు నకిలీ లబ్ధిదారులను గుర్తించి తొలగించే...

ప్రజాస్వామ్యానికి పంచాయతీలే పునాది

మన భారత్, తలమడుగు: ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి గ్రామ పంచాయతీల పాత్ర కీలకమని సుంకిడి సర్పంచ్ నర్సమ్మ పేర్కొన్నారు. తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో శుక్రవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ వేడుకలో సర్పంచ్ నర్సమ్మ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలు ప్రజాస్వామ్యానికి పునాది వంటివని, గ్రామ...
spot_img

Keep exploring

ఎంసీ బాటిల్‌లో నత్త కలకలం..

మండలంలో కల్తీ మద్యం కలకలం.. ఎంసీ బాటిల్‌లో నత్త కనిపించడంతో వినియోగదారుడు షాక్!   మన భారత్‌, ఆదిలాబాద్ జిల్లా:  ఆదిలాబాద్...

అవినీతి సహించేది లేదు.. కలెక్టర్ రాహుల్ రాజ్

అవినీతిని అసలు ఉపేక్షించేది లేదు.. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరిక మన భారత్‌, మెదక్ జిల్లా, నవంబర్...

ప్రేమికుల పరారుతో ఉద్రిక్తత..

ప్రేమికుల పరారుతో ఉద్రిక్తత – అబ్బాయి ఇంటిపై దాడి, మంటల్లో కక్కర్‌వాడ కలకలం! మన భారత్, సంగారెడ్డి జిల్లా, నవంబర్...

🎓 గణితంలో కొత్త దిశ..

🎓 గణితంలో కొత్త దిశ.. మొహమ్మద్ ఇమామ్ పాషాకు పీహెచ్‌డీ పట్టా మన భారత్, సంగారెడ్డి జిల్లా: గణిత శాస్త్రంలో...

కొడంగల్‌లో అక్షయపాత్ర సదుపాయం..

 ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించనున్న ఫౌండేషన్ మన భారత్, కొడంగల్: కొడంగల్ నియోజకవర్గంలోని విద్యార్థులకు శుభవార్త. ఇకపై...

కేసీఆర్‌ పై సీఎం రేవంత్ ఫైర్..

రాజకీయ దురుద్దేశంతోనే ఎస్ఎల్‌బీసీని పక్కన పెట్టారు మన భారత్, నాగర్‌ కర్నూల్: తెలంగాణలో సాగునీటి రంగాన్ని పునర్నిర్మించే సామర్థ్యం ఉన్న...

ఆన్‌లైన్ బెట్టింగ్.. యువ కానిస్టేబుల్ దుర్మరణం

ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనంతో యువ కానిస్టేబుల్ దుర్మరణం మన భారత్, సంగారెడ్డి, నవంబర్ 4: ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌ మత్తు...

మావోయిస్టుల కీలక నిర్ణయం..

తెలంగాణలో మరో 6 నెలల పాటు కాల్పుల విరమణ కొనసాగింపు  మన భారత్, వరంగల్, : తెలంగాణ రాష్ట్రంలో శాంతియుత...

పత్తి రైతులకు తేమ పేరిట మోసం..

రైతులను తేమ పేరిట మోసం చేస్తున్నారని కల్వకుంట్ల కవిత ఆగ్రహం మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 3: తెలంగాణ రాష్ట్రంలో...

జాగృతి జనం బాటలో కవిత..

ఆదిలాబాద్ జిల్లాలో పర్యటన రెండవ రోజు సందడి! మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 4: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత...

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి – రంగారెడ్డి బస్సు ప్రమాదం కన్నీరుమన్నారులు మన భారత్, రంగారెడ్డి:...

జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటన..

ఆదిలాబాద్‌లో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటన.. రైతులతో భేటీకి సన్నాహాలు మన భారత్, ఆదిలాబాద్: బీఆర్ఎస్ నాయకురాలు, తెలంగాణ...

Latest articles

పింఛన్లలో అక్రమాలకు చెక్..!

మన భారత్, హైదరాబాద్: రాష్ట్రంలో చేయూత పింఛన్ల పంపిణీలో పారదర్శకత పెంచుతూ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం...

ప్రజాస్వామ్యానికి పంచాయతీలే పునాది

మన భారత్, తలమడుగు: ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి గ్రామ పంచాయతీల పాత్ర కీలకమని సుంకిడి సర్పంచ్ నర్సమ్మ పేర్కొన్నారు. తలమడుగు...

సుంకిడి హిందీ టీచర్ సస్పెండ్..

మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని సుంకిడి పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడు సుకుమార్ పెట్కులేపై విద్యార్థుల పట్ల అసభ్యంగా...

షార్ట్ సర్క్యూట్…100 ఎకరాల పంట బూడిద

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది....