manabharath

సమస్యలు పరిష్కరించాలని వినతి..

మన భారత్, తలమడుగు: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటీఎఫ్ మండల అధ్యక్షులు శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. టీజీ టీజేఏసీ ఆధ్వర్యంలో తలమడుగు మండల కేంద్రంలో ఎంపీడీవో మరియు తహసీల్దార్ కార్యాలయాలకు ఉద్యోగులు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రభుత్వం ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా సీపీఎస్‌ను...

ఆ పథకానికి దరఖాస్తుల గడువు పొడిగింపు..

మన భారత్, ఆదిలాబాద్ :  షెడ్యూల్డ్ కులాల కార్యాచరణ ప్రణాళికలలో భాగంగా అమలు చేస్తున్న పశుపోషణ పథకానికి దరఖాస్తుల గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆసక్తి గల ఎస్సీ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ పథకం ద్వారా పశుసంవర్ధక రంగంలో ఉపాధి అవకాశాలను పెంపొందించడం, గ్రామీణ ఆర్థిక...
spot_img

Keep exploring

బుద్ధ పూర్ణిమకు ప్రభుత్వ సెలవు ఇవ్వాలి..

మన భారత్, తలమడుగు (ఆసిఫాబాద్): ఆసిఫాబాద్ జిల్లాలో బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రభుత్వ సెలవు ప్రకటించాలని, బుద్ధ పూజారులకు గౌరవ...

క్రమశిక్షణ పై కఠిన హెచ్చరిక: చంద్రబాబు

మన భారత్, ఆంధ్ర ప్రదేశ్:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీ క్రమశిక్షణ అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

పాక్ నుంచి మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

మన భారత్, తెలంగాణ: భారత్–పాక్ సంబంధాలు మరోసారి ఉద్రిక్తతల దిశగా సాగుతున్నాయి. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి...

గల్ఫ్ యుద్ధం.. పెరిగిన ధరలు

మన భారత్ ,తెలంగాణ : అంతర్జాతీయ పరిణామాల ప్రభావం భారత మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ...

రైతు భరోసా రెండో విడత నిధులకు ముహూర్తం.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణ రాష్ట్ర రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రైతు భరోసా పథకం...

కాగ్ నివేదిక కళ్యాణ లక్ష్మి లో ₹55 కోట్ల అవకతవకలు..

మన భారత్, తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంక్షేమ పథకం ‘కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్’ అమలులో తీవ్రమైన లోపాలు, అవకతవకలు...

టెక్స్‌టైల్ రంగంలో తెలంగాణ నెంబర్ వన్ :సీఎం

మన భారత్, హైదరాబాద్: టెక్స్‌టైల్ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు....

కట్న వేధింపులతో పెళ్లైన 50 రోజుల్లోనే యువతి ఆత్మహత్య

మన భారత్, మియాపూర్: హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫేస్‌బుక్ పరిచయం ప్రేమగా మారి...

ఆడ పిల్ల పుడుతుందని.. భార్య, ఇద్దరు కూతుళ్లను హత్య

మన భారత్, హన్మకొండ: జిల్లాలోని ఐనవోలు మండలం పున్నేలు గ్రామ శివారులో అమానుష ఘటన చోటుచేసుకుంది. మళ్లీ ఆడపిల్ల...

పురుగుల మందు తాగిన సర్పంచ్.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి

మన భారత్, తెలంగాణ: నిర్మల్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కడెం మండలం మాసాయిపేట గ్రామ సర్పంచ్ లహరి...

ప్రింట్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నిక..

మన భారత్, ఆదిలాబాద్: జిల్లా సిరికొండ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ప్రింట్ మీడియా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా...

బోథ్ అభివృద్ధికి భారీ ప్రాజెక్టులు..

మన భారత్, బోథ్: బోథ్ నియోజకవర్గంలో అభివృద్ధి దిశగా కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టేందుకు రంగం సిద్ధమైంది. ఎమ్మెల్యే...

Latest articles

సమస్యలు పరిష్కరించాలని వినతి..

మన భారత్, తలమడుగు: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటీఎఫ్ మండల అధ్యక్షులు శంకర్...

ఆ పథకానికి దరఖాస్తుల గడువు పొడిగింపు..

మన భారత్, ఆదిలాబాద్ :  షెడ్యూల్డ్ కులాల కార్యాచరణ ప్రణాళికలలో భాగంగా అమలు చేస్తున్న పశుపోషణ పథకానికి దరఖాస్తుల గడువును...

మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎంపిక..

మన భారత్, ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ...

జిల్లా రాజకీయ ముఖచిత్రం మార్పు.!

మన భారత్, ఆదిలాబాద్ రూరల్: నియోజకవర్గాల పునర్విభజన బిల్లు అమలులోకి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయ సమీకరణాలు గణనీయంగా...