ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాల మంజూరుకు సీఈ ఛౌహాన్కు వినతి
గ్రామ సమస్యలపై స్పందించని ఏఈపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి డిమాండ్
మన భారత్, తాంసి: తాంసి(బి) గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తాంసి గ్రామ సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి విద్యుత్ శాఖ సీఈ ఛౌహాన్కు మెమోరాండం సమర్పించారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి...
71 ఏళ్ల పనస రాములమ్మ నేత్రాలు దానం చేసిన కుటుంబ సభ్యులు
మానవీయత సేవా సంస్థ, రెడ్ క్రాస్ సహకారంతో నేత్రాల సేకరణ
మన భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా రావివలస గ్రామానికి చెందిన పనస రాములమ్మ (71) వృద్ధాప్య సమస్యలు, గత కొన్ని రోజులుగా కొనసాగిన తీవ్రమైన ఎండల ప్రభావంతో అనారోగ్యానికి గురై మృతి చెందారు. ఆమె మరణానంతరం కుటుంబ సభ్యులు తీసుకున్న...