manabharath

విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినతి..

ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ స్తంభాల మంజూరుకు సీఈ ఛౌహాన్‌కు వినతి గ్రామ సమస్యలపై స్పందించని ఏఈపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి డిమాండ్ మన భారత్, తాంసి: తాంసి(బి) గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తాంసి గ్రామ సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి విద్యుత్ శాఖ సీఈ ఛౌహాన్‌కు మెమోరాండం సమర్పించారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి...

మృతురాలి నేత్రదానంతో ఇద్దరికి వెలుగు

71 ఏళ్ల పనస రాములమ్మ నేత్రాలు దానం చేసిన కుటుంబ సభ్యులు మానవీయత సేవా సంస్థ, రెడ్ క్రాస్ సహకారంతో నేత్రాల సేకరణ మన భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా రావివలస గ్రామానికి చెందిన పనస రాములమ్మ (71) వృద్ధాప్య సమస్యలు, గత కొన్ని రోజులుగా కొనసాగిన తీవ్రమైన ఎండల ప్రభావంతో అనారోగ్యానికి గురై మృతి చెందారు. ఆమె మరణానంతరం కుటుంబ సభ్యులు తీసుకున్న...
spot_img

Keep exploring

ఆరు నెలల పసికందు ప్రాణానికి ₹16 కోట్ల ఇంజెక్షన్..!

 ప్రభుత్వ సాయం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు మన భారత్, విజయనగరం: పుట్టి ఇంకా ఆరు నెలలే అయిన ఓ పసికందు ప్రాణం...

జిల్లా పురోహితునికి ‘జ్యోతిర్వేది’ బిరుదు..

మన భారత్, తలమడుగు (ఆదిలాబాద్): ఆధ్యాత్మిక సేవలు, జ్యోతిష్య విజ్ఞానం, వాస్తు శాస్త్రంలో విశిష్ట సేవలను అందిస్తున్న ఆదిలాబాద్ జిల్లా...

కూలీలకు మజ్జిగ పంపిణీ చేసిన మాజీ ఎంపీటీసీ

మన భారత్, ఆదిలాబాద్: జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీల ఆరోగ్య...

ఉచిత కంటి పరీక్ష శిబిరం..

మన భారత్, తలమడుగు (ఆదిలాబాద్): తలమడుగు మండలం లచ్చంపూర్ గ్రామంలో గ్రామస్తుల ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడేలా ఉచిత కంటి పరీక్ష...

జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం.. విద్యార్థులకు పెద్ద ఊరట

మన భారత్, ఆదిలాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. వచ్చే విద్యా...

భూముల మార్కెట్ విలువల సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి:

మన భారత్, ఆదిలాబాద్: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల సవరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని భూ పరిపాలన ప్రధాన...

జర్నలిస్టుల ఐక్యతతోనే హక్కుల పరిరక్షణ..

శృంగవరపుకోటలో ఎపియూడబ్ల్యూజె నియోజకవర్గ స్థాయి సమావేశం ఘనంగా నిర్వహణ మన భారత్, శృంగవరపుకోట: జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ఐక్యతతో...

పొలం గట్టుకు నిప్పు.. రైతుకు నష్టం

సర్వీస్ వైరు, మోటారు దగ్ధం.. గుర్తు తెలియని వ్యక్తులపై రైతు ఆవేదన మన భారత్, తాంసి : ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం...

ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

ఎల్.కోట క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ – 137 వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మన భారత్, శృంగవరపుకోట నియోజకవర్గం: ప్రజల సమస్యలను...

నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: ఏడీఏ

ఉల్లంఘిస్తే జరిమానాలు, చట్టపరమైన చర్యలు తప్పవు: ఏడీఏ గాలి శ్రీనివాస్ హెచ్చరిక మన భారత్, విజయనగరం జిల్లా / గజపతినగరం: రానున్న...

గ్రామ అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ కీలకం..

గంట్యాడ మండలంలో AAP మాడ్యూల్-1 శిక్షణ విజయవంతం మన భారత్ | గంట్యాడ: గ్రామ స్థాయిలో సమగ్ర అభివృద్ధి, పేద...

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: నడిగోటి రాము

పెరుగుతున్న ఎండల తీవ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: నడిగోటి రాము మన భారత్ | మొగుళ్ళపల్లి: మండుతున్న ఎండలు రోజురోజుకు...

Latest articles

విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినతి..

ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ స్తంభాల మంజూరుకు సీఈ ఛౌహాన్‌కు వినతి గ్రామ సమస్యలపై స్పందించని ఏఈపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సామ...

మృతురాలి నేత్రదానంతో ఇద్దరికి వెలుగు

71 ఏళ్ల పనస రాములమ్మ నేత్రాలు దానం చేసిన కుటుంబ సభ్యులు మానవీయత సేవా సంస్థ, రెడ్ క్రాస్ సహకారంతో...

చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు: వైసీపీ విమర్శలు

గరివిడి వైసీపీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ యువతకు ఇచ్చిన హామీలు అమలు కాలేదు – డాక్టర్ బొత్స అనూష మన భారత్,...

జొన్న రైతులకు అన్నదానం చేసిన నేతలు..

జొన్న రైతుల కోసం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో అన్నదానం తాంసి సబ్ మార్కెట్ యార్డులో నాలుగో రోజు కొనసాగిన...