HomeTelangana

Telangana

      భరత నాట్యంలో మెరిసిన చిన్నారి.‌!

      మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చెన్న సరిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబిస్తూ ఆకట్టుకుంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మొగుళ్లపల్లి ఎంఈఓ లింగాల కుమారస్వామి, గ్రామ సర్పంచ్ నరహరి వెంకటరెడ్డి హాజరయ్యారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక...

      ఆటో బోల్తా .. ఒకరి మృతి

      మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో జరిగిన ఆటో ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరికొందరు గాయాల పాలయ్యారు. సమాచారం ప్రకారం, సైదాపూర్ మండలం సోమారం గ్రామానికి చెందిన కోల సాన్విక-అనిల్ దంపతుల కుమార్తె సాత్విక కొరికిశాల గ్రామంలోని కస్తూర్బా గురుకుల పాఠశాలలో చదువుతోంది. వేసవి సెలవులు ప్రకటించడంతో గురువారం ఆమెను ఇంటికి...
      spot_img

      Keep exploring

      మున్సి’పోల్స్’.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

      మన భారత్, తెలంగాణ:  రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి...

      రాష్ట్రంలో ఐదుగురు డీఎస్పీల బదిలీకి ఉత్తర్వులు..

      మన భారత్, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక బదిలీలు చోటు చేసుకున్నాయి. ఐదుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ...

      ఫిబ్రవరి 11న మునిసిపల్ పోలింగ్‌? ఈ నెల 27న షెడ్యూల్ విడుదలకు సంకేతాలు

      మన భారత్ , తెలంగాణ: తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్‌పై రాజకీయ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ నెల...

      రేవంత్ సర్కార్ పై గవర్నర్ కు ఫిర్యాదు..

      మన భారత్ | తెలంగాణ: రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ నోటీసులను రాజకీయ ఆయుధాల్లా ఉపయోగిస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత...

      ముగ్గురు మంత్రులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అత్యవసర భేటీ

      మన భారత్ , తెలంగాణ: తెలంగాణ రాజకీయాల్లో సోమవారం సాయంత్రం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. లోక్‌భవన్‌లో జరిగిన కార్యక్రమం ముగిసిన...

      అమెరికాలో ప్రారంభమైన సీఎం రేవంత్ రెడ్డి తరగతులు

      మన భారత్ , తెలంగాణ: అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో నిర్వహిస్తున్న ఎగ్జిక్యూటివ్...

      వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానం: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

      మన భారత్ ,తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో వేగవంతమైన ప్రగతితో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్...

      బంగారం ఆల్‌టైమ్ హై.. హైదరాబాద్‌లో 10 గ్రాములు రూ.1.52 లక్షలు

      మన భారత్, హైదరాబాద్: పసిడి పరుగులు ఆగడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డాలర్ మారకపు విలువల్లో హెచ్చుతగ్గులు, భౌగోళిక...

      టుడే గోల్డ్ సిల్వర్ రేట్..

      రికార్డు స్థాయికి చేరిన బంగారం, వెండి ధరలు.. పెట్టుబడిదారుల్లో ఉత్కంఠ మన భారత్ తెలంగాణ  హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ...

      సా.5 గంటలకు మేడారంలో చారిత్రాత్మక క్యాబినెట్ భేటీ..

      సీఎం రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ వెలుపల మంత్రివర్గ సమావేశం...

      రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి

      వానాకాలం సీజన్‌కు MSP కింద కందుల కొనుగోళ్లు ప్రారంభం మన భారత్, తెలంగాణ | ఖమ్మం: రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే...

      కుమారుల మృతిని తట్టుకోలేక.. 20 రోజుల్లోనే దంపతుల ఆత్మహత్య

      ఖమ్మం జిల్లా మిట్టపల్లిలో గుండెలు పిండే విషాదం మన భారత్ | తెలంగాణ ఖమ్మం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది....

      Latest articles

      భరత నాట్యంలో మెరిసిన చిన్నారి.‌!

      మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు బుధవారం...

      ఆటో బోల్తా .. ఒకరి మృతి

      మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో జరిగిన ఆటో ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో...

      ఆ ఏటీఎంలో మృతదేహం..!

      మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి...

      బీసీల హక్కుల కోసం పోరాటం..

      మన భారత్, మొగుళ్ళపల్లి: బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్...